పురుగుల మందు తాగి తల్లీకూతురు ఆత్మహత్య
ప్రజాశక్తి – హైదరాబాద్ బ్యూరో :ఆర్థిక ఇబ్బందులు.. భూ తగాదాలు ఓ కుటుంబంలో విషాదాన్ని నింపాయి. పురుగుల మందు తాగి తల్లీకూతురు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన…
ప్రజాశక్తి – హైదరాబాద్ బ్యూరో :ఆర్థిక ఇబ్బందులు.. భూ తగాదాలు ఓ కుటుంబంలో విషాదాన్ని నింపాయి. పురుగుల మందు తాగి తల్లీకూతురు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన…
ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి :గుంటూరులో రియల్ ఎస్టేట్ వ్యాపారి బుధవారం రాత్రి దారుణ హత్యకు గురయ్యారు. ఆర్థికపరమైన లావాదేవీలే ఈ హత్యకు కారణమని పోలీసులు తెలిపారు. వారు…
– తెలంగాణా, ఎపి పోలీసుల ఉమ్మడి గాలింపు -అరెస్ట్ వదంతులతో మాచర్లలో ఉద్రిక్తత ప్రజాశక్తి-యంత్రాంగం:ఇవిఎం ధ్వంసం చేస్తూ వెబ్ కెమెరాకు చిక్కిన మాచర్ల ఎంఎల్ఏ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి…
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :పదోతరగతి సప్లిమెంటరీ పరీక్షలు శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నాయి. జూన్ 3 వరకు జరగనున్న ఈ పరీక్షలకు రాష్ట్ర వ్యాప్తంగా 1,61,877 మంది విద్యార్థులు…
– 803 వాహనాలు సీజ్ – డిజిపి హరీష్కుమార్ గుప్తా ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :శాంతిభద్రతలకు విఘాతం కలిగించేవారిపై కఠిన చర్యలు తప్పవని డిజిపి హరీష్కుమార్ గుప్తా హెచ్చరించారు.…
ప్రజాశక్తి – దుగ్గిరాల (గుంటూరు జిల్లా) :ప్రజల మనిషి నిష్కళంక కమ్యూనిస్టు వల్లభనేని సాంబశివరావు జీవితం అందరికీ ఆదర్శమని పలువురు వక్తలు పేర్కొన్నారు. సిపిఎం తెనాలి డివిజన్…
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :వైసిపి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరులు వరుసగా దాడులకు పాల్పడుతూనే ఉన్నారని టిడిపి రాష్ట్ర అధ్యక్షులు కె అచ్చెన్నాయుడు ఆగ్రహం…
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో:మాచర్ల నియోజకవర్గం పాల్వాయిగేటు పోలింగ్స్టేషన్ ఘటనలో ఇవిఎం ధ్వంసం ఘటనకు అడ్డుపడ్డ టిడిపి కార్యకర్త నంబూరి శేషగిరిరావును ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఫోన్లో…
– ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నాయకులు ప్రజాశక్తి- ఉక్కునగరం (విశాఖపట్నం) :కార్మికులకు పూర్తి వేతనాలు చెల్లించేంత వరకు స్టీల్ప్లాంట్ యాజమాన్యంపై ఒత్తిడి చేసేందుకు అన్ని కార్మిక…