నాయుడుపేటలో భూకంపం
ప్రజాశక్తి-నాయుడుపేట : నాయుడుపేట పట్టణంలో గురువారం రాత్రి 8 .45 నిమిషాల సమయంలో సుమారుగా ఐదు సెకండ్ల పాటు భూమి కంపించింది. ఈ సంఘటనతో ఏం జరుగుతుందో…
ప్రజాశక్తి-నాయుడుపేట : నాయుడుపేట పట్టణంలో గురువారం రాత్రి 8 .45 నిమిషాల సమయంలో సుమారుగా ఐదు సెకండ్ల పాటు భూమి కంపించింది. ఈ సంఘటనతో ఏం జరుగుతుందో…
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : వైసిపి సోషల్ మీడియా కార్యకర్త గీతాంజలిని వైసిపినే హత్య చేసిందని తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత ఆరోపించారు. ఆడపిల్ల చావును కూడా…
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : హైకోర్టు తీర్పు నేపధ్యంలో 2018 గ్రూప్-1 నోటిఫికేషన్ ద్వారా నియామకమైన వారికి ఎన్నికల విధుల నుంచి తప్పించాలని టిడిపి రాష్ట్ర అధ్యక్షులు కె…
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రంలో ముగ్గురు ఐఎఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కెఎస్ జవహర్రెడ్డి గురువారం ఉత్తర్వులు…
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే నాని (ఈలి వెంకట మధుసూదనరావు) వైసిపిలో చేరారు. గురువారం తాడేపల్లిలోని సిఎం క్యాంపు కార్యాలయంలో…
కర్నూలులో న్యాయ విశ్వవిద్యాలయం శంకుస్థాపనలో సిఎం జగన్ బనగానపల్లెలో ‘ఇబిసి నేస్తం’ మూడో విడత నిధులు విడుదల ప్రజాశక్తి- కర్నూలు ప్రతినిధి : కర్నూలులో హైకోర్టు ఏర్పాటుకు…
న్యూఢిల్లీ : కోవిడ్ విపత్తు సమయంలోనూ ఇంధన ధరలను పదేపదే పెంచుతూ ప్రజలపై భారాలు మోపిన కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో పెట్రోలు,…
రాష్ట్ర భవిష్యత్ కోసమే త్యాగాలు : జనసేనాని ప్రజాశక్తి-అమరావతిబ్యూరో : జనసేన అధినేత పవన్కల్యాణ్ ఎన్నికల పోటీపై నెలకొన్న సందిగ్ధత ఎట్టకేలకు తొలగిపోయింది. ఉమ్మడి తూర్పు గోదావరి…
అరకు పార్లమెంట్, అసెంబ్లీ స్థానాల్లో సిపిఎం పోటీ : వి.శ్రీనివాసరావు ప్రజాశక్తి – అరకులోయ (అల్లూరి సీతారామరాజు జిల్లా) : కమ్యూనిస్టులతోనే ప్రజల హక్కులకు రక్షణ ఉంటుందని…