రాష్ట్రం

  • Home
  • తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సిఎం జగన్‌ పర్యటన

రాష్ట్రం

తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సిఎం జగన్‌ పర్యటన

Dec 8,2023 | 10:05

అమరావతి : తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సిఎం జగన్‌ నేడు పర్యటించనున్నారు. మిచౌంగ్‌ తుపాను ప్రభావిత ప్రాంతాలైన తిరుపతి, బాపట్ల జిల్లాల్లో ముందుగా పర్యటనకు బయలుదేరారు. తిరుపతి…

మాజీ సిఎం కెసిఆర్‌కు గాయం

Dec 8,2023 | 09:23

హైదరాబాద్‌ : తెలంగాణ : తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్‌ ఆసుపత్రిలో చేరారు. ఎర్రవెల్లి ఫామ్‌హౌస్‌లో పంచె తగిలి  కాలుజారి పడటంతో కెసిఆర్ కు తీవ్ర గాయమైనట్లు…

35 శాతం పంట దెబ్బతింటేనే పరిహారం : మంత్రి అంబటి రాంబాబు

Dec 8,2023 | 09:12

ప్రజాశక్తి-పల్నాడు జిల్లా : మిచౌంగ్‌ తుపాను కారణంగా దెబ్బతిన్న పంట నష్టం అంచనాలను సంబంధిత కమిటీలతో శనివారం నుండి అంచనాలు వేయిస్తామని రాష్ట్ర జలవనరులశాఖ మంత్రి అంబటి…

12 నుంచి అంగన్‌వాడీల నిరవధిక సమ్మె

Dec 8,2023 | 09:08

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : అంగన్‌వాడీలకు వేతనాలు పెంచాలని, గ్రాట్యూటీ, పెన్షన్‌ అమలు చేయాలని కోరుతూ ఈ నెల 8 నుంచి తలపెట్టిన సమ్మెను ఈ నెల 12కు…

దుర్గగుడి అభివృద్ధి పనులకు సిఎం శంకుస్థాపన

Dec 8,2023 | 09:03

ప్రజాశక్తి – వన్‌టౌన్‌ (ఎన్‌టిఆర్‌ జిల్లా)విజయవాడ దుర్గా మల్లేశ్వరస్వామి దేవస్థానంలో రూ.216 కోట్ల వ్యయంతో అభివృద్ధి పనులకు గురువారం ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి గురువారం శంకుస్థాపన చేశారు. అమ్మవారి…

పాలకులంకాదు..మీ సేవకులం!

Dec 8,2023 | 09:01

ఆరు గ్యారంటీలపై రేవంత్‌ తొలిసంతకం ఎల్‌బి స్టేడియంలో సిఎంగా ప్రమాణస్వీకారం హాజరైన కాంగ్రెస్‌ అగ్రనేతలు ప్రగతి భవన్‌ ఇక మహాత్మా పూలే ప్రజాభవన్‌ నేటి నుండి ప్రజాదర్బార్‌లు…

కేంద్రం ఒంటెద్దు పోకడలు మానుకోవాలి- విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ

Dec 8,2023 | 08:28

ప్రజాశక్తి-ఉక్కునగరం (విశాఖపట్నం) కేంద్ర ప్రభుత్వం ఒంటెద్దు పోకడలు మానుకోవాలని, కార్మికుల మనోభావాలను దృష్టిలో ఉంచుకొని విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట…

ఆక్రమిత అటవీ భూములను పేదలకివ్వండి : సిపిఎం

Dec 8,2023 | 08:27

ప్రజాశక్తి- అనంతపురం కలెక్టరేట్‌ : అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం ముకుందాపురం, పెనకచర్ల డ్యాం గ్రామాల పరిధిలోని అటవీ శాఖ భూములను కొందరు ఆక్రమించారని, వారి నుంచి…

సిపిఎం, సిఐటియు నాయకులపై కేసు కొట్టివేత

Dec 8,2023 | 08:27

ప్రజాశక్తి -మంగళగిరి (గుంటూరు జిల్లా)భవన నిర్మాణ కార్మికుల పక్షాన పోరాడిన క్రమంలో సిపిఎం, సిఐటియు నాయకులపై పోలీసులు మోపిన కేసును కోర్టు కొట్టివేసింది. 2016లో టిడిపి అధికారంలో…