తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సిఎం జగన్ పర్యటన
అమరావతి : తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సిఎం జగన్ నేడు పర్యటించనున్నారు. మిచౌంగ్ తుపాను ప్రభావిత ప్రాంతాలైన తిరుపతి, బాపట్ల జిల్లాల్లో ముందుగా పర్యటనకు బయలుదేరారు. తిరుపతి…
అమరావతి : తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సిఎం జగన్ నేడు పర్యటించనున్నారు. మిచౌంగ్ తుపాను ప్రభావిత ప్రాంతాలైన తిరుపతి, బాపట్ల జిల్లాల్లో ముందుగా పర్యటనకు బయలుదేరారు. తిరుపతి…
హైదరాబాద్ : తెలంగాణ : తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ ఆసుపత్రిలో చేరారు. ఎర్రవెల్లి ఫామ్హౌస్లో పంచె తగిలి కాలుజారి పడటంతో కెసిఆర్ కు తీవ్ర గాయమైనట్లు…
ప్రజాశక్తి-పల్నాడు జిల్లా : మిచౌంగ్ తుపాను కారణంగా దెబ్బతిన్న పంట నష్టం అంచనాలను సంబంధిత కమిటీలతో శనివారం నుండి అంచనాలు వేయిస్తామని రాష్ట్ర జలవనరులశాఖ మంత్రి అంబటి…
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : అంగన్వాడీలకు వేతనాలు పెంచాలని, గ్రాట్యూటీ, పెన్షన్ అమలు చేయాలని కోరుతూ ఈ నెల 8 నుంచి తలపెట్టిన సమ్మెను ఈ నెల 12కు…
ప్రజాశక్తి – వన్టౌన్ (ఎన్టిఆర్ జిల్లా)విజయవాడ దుర్గా మల్లేశ్వరస్వామి దేవస్థానంలో రూ.216 కోట్ల వ్యయంతో అభివృద్ధి పనులకు గురువారం ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి గురువారం శంకుస్థాపన చేశారు. అమ్మవారి…
ఆరు గ్యారంటీలపై రేవంత్ తొలిసంతకం ఎల్బి స్టేడియంలో సిఎంగా ప్రమాణస్వీకారం హాజరైన కాంగ్రెస్ అగ్రనేతలు ప్రగతి భవన్ ఇక మహాత్మా పూలే ప్రజాభవన్ నేటి నుండి ప్రజాదర్బార్లు…
ప్రజాశక్తి-ఉక్కునగరం (విశాఖపట్నం) కేంద్ర ప్రభుత్వం ఒంటెద్దు పోకడలు మానుకోవాలని, కార్మికుల మనోభావాలను దృష్టిలో ఉంచుకొని విశాఖ స్టీల్ప్లాంట్ను ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట…
ప్రజాశక్తి- అనంతపురం కలెక్టరేట్ : అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం ముకుందాపురం, పెనకచర్ల డ్యాం గ్రామాల పరిధిలోని అటవీ శాఖ భూములను కొందరు ఆక్రమించారని, వారి నుంచి…
ప్రజాశక్తి -మంగళగిరి (గుంటూరు జిల్లా)భవన నిర్మాణ కార్మికుల పక్షాన పోరాడిన క్రమంలో సిపిఎం, సిఐటియు నాయకులపై పోలీసులు మోపిన కేసును కోర్టు కొట్టివేసింది. 2016లో టిడిపి అధికారంలో…