రాష్ట్రం

  • Home
  • ప్రభావితం చేసే కార్యక్రమాలు నిర్వహించొద్దు : సిఇఒ ఎంకె మీనా

రాష్ట్రం

ప్రభావితం చేసే కార్యక్రమాలు నిర్వహించొద్దు : సిఇఒ ఎంకె మీనా

Apr 16,2024 | 23:44

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : స్వయం సహాయక బృందాల సభ్యులను ప్రభావితం చేసే కార్యక్రమాలను నిర్వహించొద్దని సంబంధిత శాఖల అధికారులకు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి…

గంగవరం పోర్టు కార్మికులకు న్యాయం చేయాల్సిందే..

Apr 17,2024 | 00:37

 సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కె లోకనాథం ప్రజాశక్తి – గాజువాక (విశాఖపట్నం) : అదానీ గంగవరం పోర్టు కార్మికుల సమస్యలను యాజమాన్యం పరిష్కరించి న్యాయం చేయాల్సిందేనని…

సిఎంపై దాడి కేసులో నిందితుడి గుర్తింపు?

Apr 17,2024 | 00:29

పోలీసుల అదుపులో ఐదుగురు యువకులు  ఫుట్‌పాత్‌ టైల్స్‌ రాయిని ఉపయోగించినట్లు నిర్థారణ ప్రజాశక్తి – విజయవాడ : ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై జరిగిన రాయి దాడి ఘటనలో…

ఎంఎల్‌సి తోట త్రిమూర్తులుకు 18 నెలల జైలు

Apr 17,2024 | 00:49

ప్రజాశక్తి- విశాఖ లీగల్‌ రిపోర్టర్‌, రామచంద్రపురం : డాక్టర్‌ బిఆర్‌.అంబేద్కర్‌ కోనసీమ జిల్లా రామచంద్రాపురం మండలం వెంకటాయపాలెం గ్రామానికి చెందిన దళిత యువకులను బంధించి శిరోముండనం చేసిన,…

చంద్రబాబుపై చర్యలు తీసుకోండి : ఇసికి వైసిపి ఫిర్యాదు

Apr 17,2024 | 00:38

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన టిడిపి అధినేత చంద్రబాబుపై చర్యలు తీసుకోవాలని వైసిపి డిమాండ్‌ చేసింది. ఈ మేరకు మాజీ…

ప్రజల ఎజెండా కావాలి

Apr 17,2024 | 00:42

సిపిఎం ఎన్నికల ప్రణాళిక విడుదల బిజెపితో అంటకాగుతున్నటిడిపి, జనసేన, వైసిపిలకు 14 ప్రశ్నలు ప్రజాశక్తి – అమరావతి బ్యూరో :  సార్వత్రిక ఎన్నికల్లో ప్రజల ఎజెండా చర్చనీయాంశం…

తీర్పుపై దళిత సంఘాల హర్షం

Apr 17,2024 | 00:35

ప్రజాశక్తి- యంత్రాంగం : శిరోముండనం కేసులో ప్రధాన నిందితుడు తోట త్రిమూర్తులుకు శిక్షను విధిస్తూ తీర్పు ఇవ్వడంపై దళితులు, దళిత సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. డాక్టర్‌…

అప్రూవర్‌ అయినంత మాత్రాన దస్తగిరి నిర్దోషి కాదు

Apr 16,2024 | 22:38

విచారణ జాప్యంలో రాజకీయ ప్రమేయం  అవినాష్‌ నీ ఫోన్‌ సిబిఐకి అప్పగించు : వైఎస్‌ సునీత ప్రజాశక్తి – కడప : మాజీ మంత్రి వైఎస్‌.వివేకానందరెడ్డి హత్య…

కోదండరాముని కల్యాణానికి అంకురార్పణ

Apr 16,2024 | 22:32

 నేడు ధ్వజారోహణం ప్రజాశక్తి-ఒంటిమిట్ట : కడప జిల్లా ఒంటిమిట్ట కోదండరామస్వామివారి ఆలయంలో ఈ నెల 17 నుంచి 25 వరకు జరగనున్న వార్షిక బ్రహ్మోత్సవాలకు మంగళవారం రాత్రి…