శ్రీశైలంలో రేపటి నుంచి సంక్రాంతి బ్రహ్మోత్సవాలు
అమరావతి : నంద్యాల జిల్లా శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయంలో రేపటి నుంచి సంక్రాంతి బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తున్నట్లు ఈవో పెద్దిరాజు వెల్లడించారు. ఈనెల 12 నుంచి…
అమరావతి : నంద్యాల జిల్లా శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయంలో రేపటి నుంచి సంక్రాంతి బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తున్నట్లు ఈవో పెద్దిరాజు వెల్లడించారు. ఈనెల 12 నుంచి…
మహబూబాబాద్ : అర్హులందరికి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సీపీఎం ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. మహబూబాబాద్ పట్టణంలోని సీపీఎం జిల్లా కార్యాలయం నుంచి మహబూబాబాద్…
మహబూబాబాద్ : పనుల మీద కంటే ప్రచారం మీద ఫోకస్ చేసి ఉంటే బీఆర్ఎస్ గెలిచేదని బీఅర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మహబూబాద్…
హైదరాబాద్ : ట్రాఫిక్ నిబంధనలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, హెచ్సీఎస్సీ ద్వారా ట్రాఫిక్పై పాఠశాలల్లో అవగాహన కల్పిస్తున్నామని హైదారాబాద్ సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి అన్నారు. నగరంలో…
హైదరాబాద్: రాంగోపాల్ వర్మ దర్శకత్వం వహించిన ‘వ్యూహం’ సినిమా విడుదలకు సంబంధించి తెలంగాణ హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. ఇరువైపుల వాదనలు ముగియడంతో శుక్రవారం తీర్పును వెలువరించనుంది.…
కంచికచర్ల: సంక్రాంతి పండుగను పురస్కరించుకొని వచ్చే వాహనాలతో హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారి రద్దీగా మారింది. హైదరాబాద్లో నివసించే ఏపీ వాసులు స్వస్థలాలకు కార్లు, ఇతర…
ముద్రగడ కుమారుడు గిరిబాబు కీలక వ్యాఖ్యలు ప్రజాశక్తి-కాకినాడ : ఏలో ముద్రగడ పద్మనాభం కుమారుడు గిరిబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ముద్రగడ వైసీపీలోకి వెళ్లడానికి ఆసక్తిగా లేరని,…
ప్రజాశక్తి-అమరావతి : కర్నూలు నియోజకవర్గానికి చెందిన వైసీపీ నేతలు ఉండవల్లిలో నారా లోకేష్ సమక్షంలో గురువారం టీడీపీలో చేరారు. కర్నూలు 17వ డివిజన్ కార్పొరేటర్ కైపా పద్మాలతారెడ్డి,…
ప్రజాశక్తి-విశాఖ : మున్సిపల్ కార్మికులు 16 రోజులుగా నిర్వహించిన సమ్మె తాత్కాలికంగా వాయిదా పడింది. ఈ క్రమంలో విశాఖలోని జీవీఎంసీ గాంధీ బొమ్మ దగ్గర మున్సిపల్ కార్మికులు…