రాష్ట్రం

  • Home
  • శ్రీశైలంలో రేపటి నుంచి సంక్రాంతి బ్రహ్మోత్సవాలు

రాష్ట్రం

శ్రీశైలంలో రేపటి నుంచి సంక్రాంతి బ్రహ్మోత్సవాలు

Jan 11,2024 | 14:59

అమరావతి : నంద్యాల జిల్లా శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయంలో రేపటి నుంచి సంక్రాంతి బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తున్నట్లు ఈవో పెద్దిరాజు వెల్లడించారు. ఈనెల 12 నుంచి…

అర్హులందరికి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని భారీ ర్యాలీ

Jan 11,2024 | 15:35

మహబూబాబాద్‌ : అర్హులందరికి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ సీపీఎం ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. మహబూబాబాద్‌ పట్టణంలోని సీపీఎం జిల్లా కార్యాలయం నుంచి మహబూబాబాద్‌…

పనుల మీద కంటే ప్రచారం మీద ఫోకస్‌ చేసి ఉంటే బీఆర్‌ఎస్‌ గెలిచేది : కేటీఆర్‌

Jan 11,2024 | 15:21

మహబూబాబాద్‌ : పనుల మీద కంటే ప్రచారం మీద ఫోకస్‌ చేసి ఉంటే బీఆర్‌ఎస్‌ గెలిచేదని బీఅర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. మహబూబాద్‌…

ట్రాఫిక్‌ నిబంధనలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి : సీపీ శ్రీనివాస్‌ రెడ్డి

Jan 11,2024 | 15:12

హైదరాబాద్‌ : ట్రాఫిక్‌ నిబంధనలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, హెచ్‌సీఎస్‌సీ ద్వారా ట్రాఫిక్‌పై పాఠశాలల్లో అవగాహన కల్పిస్తున్నామని హైదారాబాద్‌ సీపీ కొత్తకోట శ్రీనివాస్‌ రెడ్డి అన్నారు. నగరంలో…

వ్యూహం సినిమాపై ముగిసిన వాదనలు.. తీర్పు రిజర్వ్‌

Jan 11,2024 | 14:52

హైదరాబాద్‌: రాంగోపాల్‌ వర్మ దర్శకత్వం వహించిన ‘వ్యూహం’ సినిమా విడుదలకు సంబంధించి తెలంగాణ హైకోర్టు తీర్పును రిజర్వ్‌ చేసింది. ఇరువైపుల వాదనలు ముగియడంతో శుక్రవారం తీర్పును వెలువరించనుంది.…

హైదరాబాద్‌ – విజయవాడ హైవేపై సంక్రాంతి రద్దీ

Jan 11,2024 | 14:40

కంచికచర్ల: సంక్రాంతి పండుగను పురస్కరించుకొని వచ్చే వాహనాలతో హైదరాబాద్‌ – విజయవాడ జాతీయ రహదారి రద్దీగా మారింది. హైదరాబాద్‌లో నివసించే ఏపీ వాసులు స్వస్థలాలకు కార్లు, ఇతర…

వైసీపీలోకి వెళ్లడానికి ముద్రగడ ఆసక్తిగా లేరు..!

Jan 11,2024 | 12:46

ముద్రగడ కుమారుడు గిరిబాబు కీలక వ్యాఖ్యలు ప్రజాశక్తి-కాకినాడ : ఏలో ముద్రగడ పద్మనాభం కుమారుడు గిరిబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ముద్రగడ వైసీపీలోకి వెళ్లడానికి ఆసక్తిగా లేరని,…

లోకేష్‌ సమక్షంలో టీడీపీలో చేరిన కర్నూలు నేతలు

Jan 11,2024 | 12:37

ప్రజాశక్తి-అమరావతి : కర్నూలు నియోజకవర్గానికి చెందిన వైసీపీ నేతలు ఉండవల్లిలో నారా లోకేష్‌ సమక్షంలో గురువారం టీడీపీలో చేరారు. కర్నూలు 17వ డివిజన్‌ కార్పొరేటర్‌ కైపా పద్మాలతారెడ్డి,…

విశాఖలో మున్సిపల్‌ కార్మికుల సభ

Jan 11,2024 | 12:42

ప్రజాశక్తి-విశాఖ :  మున్సిపల్‌ కార్మికులు 16 రోజులుగా నిర్వహించిన సమ్మె తాత్కాలికంగా వాయిదా పడింది. ఈ క్రమంలో విశాఖలోని జీవీఎంసీ గాంధీ బొమ్మ దగ్గర మున్సిపల్ కార్మికులు…