రాష్ట్రం

  • Home
  • బీఆర్‌ఎస్‌ ఎంపీలకు కేసీఆర్‌ పిలుపు

రాష్ట్రం

బీఆర్‌ఎస్‌ ఎంపీలకు కేసీఆర్‌ పిలుపు

Dec 19,2023 | 14:48

హైదరాబాద్‌ : పార్లమెంట్‌ లో ప్రతిపక్ష సభ్యుల ఆందోళనలు, పెద్ద సంఖ్యలో ఎంపీల సస్పెన్షన్‌ నేపథ్యంలో బీఆర్‌ఎస్‌ చీఫ్‌ కేసీఆర్‌ స్పందించారు. వెంటనే హైదరాబాద్‌ కు రావాలంటూ…

మేడిగడ్డ పిల్లర్‌ కుంగిన ఘటనపై హైకోర్టులో విచారణ వాయిదా

Dec 19,2023 | 14:32

హైదరాబాద్‌: మేడిగడ్డ పిల్లర్‌ కుంగిన ఘటనపై తెలంగాణ హైకోర్టులో విచారణ వాయిదా పడింది. సీబీఐతో విచారణ జరిపించాలని కాంగ్రెస్‌ నేత నిరంజన్‌ ఉన్నత న్యాయస్థానంలో పిటిషన్‌ వేశారు.…

అగ్నిప్రమాద బాధిత కుటుంబానికి సిపిఎం సాయం

Dec 19,2023 | 14:02

విఆర్‌ పురం (అల్లూరి) : మండలంలోని రాజపేట పంచాయతీలో ఉన్న సీతంపేట గ్రామంలో ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదానికి గురైన ఇంటి కుటుంబ సభ్యులను సిపిఎం కమిటీ ఆధ్వర్యంలో…

మినీ వ్యాన్‌లో షార్ట్‌ సర్క్యూట్‌ : వృద్ధుడు సజీవదహనం

Dec 19,2023 | 13:35

కాకినాడ రూరల్‌ : మినీ వ్యాన్‌లో షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా వృద్ధుడు సజీవదహనమైన ఘటన మంగళవారం కాకినాడ రూరల్‌ వాకలపూడి ఇండిస్టియల్‌ ఏరియాలో జరిగింది. సంతోషి ఆయిల్‌…

శ్రీవారిని దర్శించుకున్న గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌

Dec 19,2023 | 13:19

ప్రజాశక్తి-తిరుమల : ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం గవర్నర్‌ను అర్చకులు ఆశీర్వదించి శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. సోమవారమే గవర్నర్‌ తిరుపతికి…

ప్రజావాణికి భారీ స్పందన

Dec 19,2023 | 12:47

హైదరాబాద్‌: ప్రజాభవన్‌లో ప్రజావాణికి భారీ సంఖ్యలో ప్రజలు తరలివస్తున్నారు. ఈ కార్యక్రమంలో అర్జీలు సమర్పించేందుకు ముఖ్యంగా భూవివాదాలు, పింఛన్లకు సంబంధించిన సమస్యలపై అధికారులకు వినతులు ఇచ్చేందుకు వివిధ…

షిర్డీసాయి ఎలక్ట్రికల్స్‌లో ఐటి దాడులు..

Dec 19,2023 | 12:08

ప్రజాశక్తి-కడప : కడపలోని షిర్డీసాయి ఎలక్ట్రికల్స్‌పై ఐటి దాడులు రెండో రోజూ కొనసాగుతున్నాయి. సోమవారం ఉదయం నుంచి షిర్డీ సాయి కంపెనీ, కార్యాలయాలు, ఇళ్లలో అధికారులు తనిఖీలు…

రాబోయే ఎన్నికలలో పోటి చేస్తా : మంత్రి రోజా

Dec 19,2023 | 12:38

ప్రజాశక్తి-నగరి : తిరుపతి : తనకు ఈ సారి టికెట్‌ రాదని కొంతమంది ప్రచారం చేసి శునకానందం పొందుతున్నారని మండిపడ్డారు ఎమ్మెల్యే రోజా. ప్రభుత్వం చేపట్టిన గడపగడపకు…