బీఆర్ఎస్ ఎంపీలకు కేసీఆర్ పిలుపు
హైదరాబాద్ : పార్లమెంట్ లో ప్రతిపక్ష సభ్యుల ఆందోళనలు, పెద్ద సంఖ్యలో ఎంపీల సస్పెన్షన్ నేపథ్యంలో బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ స్పందించారు. వెంటనే హైదరాబాద్ కు రావాలంటూ…
హైదరాబాద్ : పార్లమెంట్ లో ప్రతిపక్ష సభ్యుల ఆందోళనలు, పెద్ద సంఖ్యలో ఎంపీల సస్పెన్షన్ నేపథ్యంలో బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ స్పందించారు. వెంటనే హైదరాబాద్ కు రావాలంటూ…
హైదరాబాద్: మేడిగడ్డ పిల్లర్ కుంగిన ఘటనపై తెలంగాణ హైకోర్టులో విచారణ వాయిదా పడింది. సీబీఐతో విచారణ జరిపించాలని కాంగ్రెస్ నేత నిరంజన్ ఉన్నత న్యాయస్థానంలో పిటిషన్ వేశారు.…
విఆర్ పురం (అల్లూరి) : మండలంలోని రాజపేట పంచాయతీలో ఉన్న సీతంపేట గ్రామంలో ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదానికి గురైన ఇంటి కుటుంబ సభ్యులను సిపిఎం కమిటీ ఆధ్వర్యంలో…
కాకినాడ రూరల్ : మినీ వ్యాన్లో షార్ట్ సర్క్యూట్ కారణంగా వృద్ధుడు సజీవదహనమైన ఘటన మంగళవారం కాకినాడ రూరల్ వాకలపూడి ఇండిస్టియల్ ఏరియాలో జరిగింది. సంతోషి ఆయిల్…
ప్రజాశక్తి-తిరుమల : ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం గవర్నర్ను అర్చకులు ఆశీర్వదించి శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. సోమవారమే గవర్నర్ తిరుపతికి…
తెలంగాణ : ”ఎన్నికల్లో ఓట్ల కోసం ఎన్నో హామీలు ఇస్తాం.. అంత మాత్రాన ఫ్రీగా ఇవ్వాలా ? మాకు ఇవ్వాలనే ఉంది. అయితే డబ్బులు లేవు ”…
హైదరాబాద్: ప్రజాభవన్లో ప్రజావాణికి భారీ సంఖ్యలో ప్రజలు తరలివస్తున్నారు. ఈ కార్యక్రమంలో అర్జీలు సమర్పించేందుకు ముఖ్యంగా భూవివాదాలు, పింఛన్లకు సంబంధించిన సమస్యలపై అధికారులకు వినతులు ఇచ్చేందుకు వివిధ…
ప్రజాశక్తి-కడప : కడపలోని షిర్డీసాయి ఎలక్ట్రికల్స్పై ఐటి దాడులు రెండో రోజూ కొనసాగుతున్నాయి. సోమవారం ఉదయం నుంచి షిర్డీ సాయి కంపెనీ, కార్యాలయాలు, ఇళ్లలో అధికారులు తనిఖీలు…
ప్రజాశక్తి-నగరి : తిరుపతి : తనకు ఈ సారి టికెట్ రాదని కొంతమంది ప్రచారం చేసి శునకానందం పొందుతున్నారని మండిపడ్డారు ఎమ్మెల్యే రోజా. ప్రభుత్వం చేపట్టిన గడపగడపకు…