రాష్ట్రం

  • Home
  • సిపిఎం అభ్యర్థి మూలం రమేష్‌ను గెలిపించండి : రమాదేవి

రాష్ట్రం

సిపిఎం అభ్యర్థి మూలం రమేష్‌ను గెలిపించండి : రమాదేవి

Apr 17,2024 | 12:55

ప్రజాశక్తి-నెల్లూరు దేశంలో మత విద్వేషాలను రెచ్చగొడుతున్న బిజెపి, దానికి అంటగాగుతున్న ఎన్‌డిఎ కూటమి అభ్యర్థులైన టిడిపి, బిజెపి, జనసేన, పరోక్షంగా మద్దతిస్తున్న వైసిపి అభ్యర్థులను ఓడించాలని సిపిఎం…

ఇంటర్‌ మార్కుల మెమోలు విడుదల

Apr 17,2024 | 12:23

ప్రజాశక్తి-అమరావతి ఆంధ్రప్రదేశ్‌ ఇంటర్మీడియట్‌ బోర్డు ఇటీవల ఇంటర్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సరాల ఫలితాలు వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ ఫలితాలకు సంబంధించిన విద్యార్థుల మార్కుల షార్ట్‌ మెమోలను…

22 నుంచి ఉచిత స్పోకెన్‌ ఇంగ్లీషు తరగతులు

Apr 17,2024 | 12:10

ప్రజాశక్తి-విజయవాడ మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రంలో ఈనెల 22 నుంచి నెలరోజులపాటు ఉచితంగా స్పోకెన్‌ ఇంగ్లీషు తరగతులు నిర్వహిస్తున్నామని ఆ సంస్థ కార్యక్రమాల నిర్వహణా కమిటీ కన్వీనర్‌…

శ్రీరామ నవమి శోభాయాత్ర..పలు చోట్ల ట్రాఫిక్‌ ఆంక్షలు

Apr 17,2024 | 12:03

హైదరాబాద్‌: శ్రీరామనవమి సందర్భంగా జంట నగరాల్లో శోభాయాత్రకు ఏర్పాట్లు చేశారు. ధూల్‌పేట్‌ సీతారాంబాగ్‌ నుంచి కోఠి హనుమాన్‌ వ్యాయామశాల వరకు యాత్ర సాగనుంది. ఈ మార్గాల్లో ట్రాఫిక్‌…

రేపటి నుంచే నామినేషన్లు ..ఐదుగురికి మాత్రమే అనుమతి : ఢిల్లీరావు

Apr 17,2024 | 11:43

అమరావతి: రేపటి నుంచి నామినేషన్లు ప్రారంభం కానున్నాయని ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌ ఢిల్లీరావు పేర్కొన్నారు. 18 నుంచి 25 లోపు నామినేషన్లు తీసుకోనున్నామన్నారు. రేపు సెక్షన్‌ 30,…

నేడు కృష్ణాలో చంద్రబాబు, పవన్‌ ప్రచారం

Apr 17,2024 | 11:40

ప్రజాశక్తి-కృష్ణాప్రతినిధి సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవణ్‌ కల్యాణ్‌ బుధవారం కృష్ణాజిల్లాలో ఉమ్మడి ప్రచారం…

సిపిఎం అభ్యర్థి కళ్లం వెంకటేశ్వరరావు ప్రచారానికి ఆదరణ

Apr 17,2024 | 21:38

ప్రజాశక్తి-గన్నవరం : సిపిఎం గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి కళ్లం వెంకటేశ్వరరావు బుధవారంనాడు విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఆయనకు మద్దతుగా సిపిఎం, ప్రజా సంఘాల నాయకులు ప్రచారంలో…

తెలంగాణ హైకోర్టు శాశ్వత న్యాయమూర్తులుగా జస్టిస్‌ శ్రీనివాస్‌రావు, జస్టిస్‌ రాజేశ్వర్‌రావు

Apr 17,2024 | 11:25

న్యూఢిల్లీ: తెలంగాణ హైకోర్టులో అదనపు న్యాయమూర్తులైన జస్టిస్‌ జగ్గన్నగారి శ్రీనివాస్‌రావు, జస్టిస్‌ నామవరపు రాజేశ్వర్‌రావులను శాశ్వత న్యాయమూర్తులుగా నియమించడానికి సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది. ఇద్దరు న్యాయమూర్తులను…

జంటనగరాల ప్రయాణికులకు ఎంఎంటీఎస్‌- ఆర్టీసీ కంబైన్డ్‌ పాస్‌

Apr 17,2024 | 11:15

హైదరాబాద్‌: జంటనగరాల ప్రయాణికులకు ఎంఎంటీఎస్‌-ఆర్టీసీ కంబైన్డ్‌ బస్‌పాస్‌ను దక్షిణ మధ్యరైల్వే పునరుద్ధరించింది. అటు ఎంఎంటీఎస్‌ రైళ్లల్లో ఇటు టీఎస్‌ ఆర్టీసీ బస్సుల్లోనూ ప్రయాణించేందుకు వీలుగా కంబైన్డ్‌ బస్‌పాసను…