రాష్ట్రం

  • Home
  • భూ యాజమాన్య హక్కు చట్టం రద్దు చేసే వరకూ పోరాటం

రాష్ట్రం

భూ యాజమాన్య హక్కు చట్టం రద్దు చేసే వరకూ పోరాటం

Mar 31,2024 | 21:39

-ఐలు జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షులు సుంకర రాజేంద్రప్రసాద్‌ ప్రజాశక్తి- ఏలూరు :రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన భూ యాజమాన్య హక్కు చట్టాన్ని రద్దు చేసే వరకూ పోరాడుతామని ఆల్‌…

కాంగ్రెస్‌లోకి టిడిపి నేత

Mar 31,2024 | 21:49

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :కర్నూలు జిల్లాకు చెందిన టిడిపి సీనియర్‌ నేత రామ్‌ పుల్లయ్య యాదవ్‌ ఆదివారం కాంగ్రెస్‌ పార్టీలో చేశారు. పిసిసి అధ్యక్షులు వైఎస్‌ షర్మిల ఆయనకు…

బిటెక్‌ విద్యార్థిని ఆత్మహత్య

Mar 31,2024 | 21:35

ప్రజాశక్తి- ధర్మవరం టౌన్‌ (శ్రీ సత్యసాయి జిల్లా):శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణానికి చెందిన బిటెక్‌ విద్యార్థిని ఆదివారం ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనకు సంబంధించిన టూ…

విద్యార్థిని ఆత్మహత్య కారణాలపై ఆరా

Mar 31,2024 | 20:57

ప్రజాశక్తి – మధురవాడ (విశాఖపట్నం) :విశాఖ కొమ్మాది చైతన్య ఇంజనీరింగ్‌ అండ్‌ పాలిటెక్నిక్‌ కాలేజీలో ఫస్ట్‌ ఇయర్‌ డిప్లొమో చదువుతూ గురువారం అర్ధరాత్రి ఆత్మహత్యకు పాల్పడ్డ విద్యార్థిని…

చర్చల సమయంలో కుదరిన ఒప్పందాలు అమలు చేయాలి

Mar 31,2024 | 20:53

ఎపి ఆశా వర్కర్ల యూనియన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధనలక్ష్మి ప్రజాశక్తి- శ్రీకాకుళం అర్బన్‌ :రాష్ట్ర వ్యాప్తంగా ఆశా వర్కర్ల నిరసన దీక్షల నేపథ్యంలో ప్రభుత్వం తరుఫున…

14 మంది వలంటీర్లు రాజీనామా

Mar 31,2024 | 20:48

ప్రజాశక్తి-పలాస (శ్రీకాకుళం జిల్లా) :పలాస మండలం బడ్డపాడు పంచాయతీలో పనిచేస్తున్న 14 మంది వలంటీర్లు మూకుమ్మడిగా తమ ఉద్యోగానికి ఆదివారం రాజీనామా చేశారు. వలంటీర్లు ప్రత్యక్ష రాజకీయాల్లోకి…

అచ్చెన్నకు మాతృవియోగం

Mar 31,2024 | 20:43

ప్రజాశక్తి- కోటబమ్మాళి (శ్రీకాకుళం జిల్లా) :టిడిపి రాష్ట్ర అధ్యక్షులు, టెక్కలి ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు తల్లి, శ్రీకాకుళం పార్లమెంటరీ సభ్యులు కింజరాపు రామ్మోహన్‌నాయుడు నాయినమ్మ కళావతమ్మ (90) ఆదివారం…

కలకలం రేపిన మహిళ మృతదేహం

Mar 31,2024 | 20:42

– కాలిన స్థితిలో లభ్యం – హత్య చేసి నిప్పంటించినట్లు అనుమానం ప్రజాశక్తి – తెనాలి (గుంటూరు జిల్లా) :గుంటూరు జిల్లా తెనాలి మండలం రూరల్‌ పరిధిలోని…

జూన్‌ 1 నుంచి ఇంటర్‌ తరగతులు

Mar 31,2024 | 17:35

హైదరాబాద్‌ :రాష్ట్రంలో జూన్‌ ఒకటి నుంచి జూనియర్‌ కాలేజీలకు కొత్త విద్యాసంవత్సరం (2024-25) ప్రారంభం కానుంది. ఇంటర్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు అదే రోజు తరగతులను…