రాష్ట్రం

  • Home
  • నకిలీ న్యాయవాదుల పేర్లు తొలగింపు

రాష్ట్రం

నకిలీ న్యాయవాదుల పేర్లు తొలగింపు

May 17,2024 | 08:51

ప్రజాశక్తి-అమరావతి : నకిలీ విద్యార్హతల సర్టిఫికెట్లతో న్యాయవాదులుగా చెలామణి అవుతున్న ఆరుగురిపై రాష్ట్ర బార్‌ కౌన్సిల్‌ వేటు వేసింది. వారిని న్యాయవాదుల జాబితా నుంచి తక్షణమే తొలగిస్తున్నుట్ల…

పల్నాడులో పరిస్థితి అదుపులోనే ఉంది

May 17,2024 | 08:49

 హైకోర్టుకు తెలిపిన ప్రభుత్వం ప్రజాశక్తి-అమరావతి : పల్నాడు జిల్లాలో ఎన్నికల సందర్భంగా చెలరేగిన అల్లర్లు అదుపులోనే ఉన్నాయని హైకోర్టుకు రాష్ట్ర సర్కారు తెలిపింది. అల్లర్లు, హింసాత్మక ఘటనలు…

పోలీసు స్టేషన్‌లో కానిస్టేబుల్‌ ఆత్మహత్య

May 17,2024 | 08:48

ప్రజాశక్తి – శ్రీశైలం ప్రాజెక్టు : పోలీసుస్టేషన్‌లోనే కానిస్టేబుల్‌ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన నంద్యాల జిల్లా శ్రీశైలం వన్‌టౌన్‌ స్టేషన్‌లో చోటు చేసుకుంది. గురువారం తెల్లవారుజామున స్టేషన్‌…

హైదరాబాద్‌లో దంచికొట్టిన వాన

May 17,2024 | 08:47

భారీగా ట్రాఫిక్‌ జామ్‌ కొట్టుకుపోయిన వాహనాలు పిడుగుపాటుకు నలుగురు మృతి ప్రజాశక్తి – హైదరాబాద్‌ బ్యూరో : హైదరాబాద్‌లో వర్షం దంచికొట్టింది. గురువారం సాయంత్రం గంటపాటు కురిసిన…

నేటి నుంచి డి సెట్‌ హాల్‌ టికెట్లు..

May 17,2024 | 08:39

మే 24న ప్రవేశ పరీక్ష ప్రజాశక్తి- అమరావతి బ్యూరో : రాష్ట్రంలోని ప్రాథమిక ఉపాధ్యాయ శిక్షణ కళాశాలల్లో ప్రవేశం కోసం నిర్వహించే డి సెట్‌-2024కు సంబంధించిన హాల్‌…

ముగ్గురు చిన్నారులు మృతి

May 17,2024 | 08:23

 చెరువులో కాళ్లు శుభ్రం చేసుకుంటుండగా ప్రమాదం ప్రజాశక్తి – పుత్తూరు టౌన్‌ (తిరుపతి జిల్లా) : తిరుపతి జిల్లా వడమాలపేట మండలంలో విషాదం చోటు చేసుకుంది. ఆలయ…

డోలీలోనే గిరిజన మహిళ ప్రసవం..  తల్లీబిడ్డ క్షేమం

May 17,2024 | 08:15

ప్రజాశక్తి-శృంగవరపుకోట (విజయనగరం) : పురిటినొప్పులతో బాధపడుతున్న ఓ గిరిజన మహిళను డోలీలో ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో ప్రసవించిన ఘటన విజయనగరం శృంగవరపుకోట పంచాయతీ రేగ పుణ్యగిరిలో గురువారం…

ఎమ్మెల్సీ జంగాపై అనర్హత వేటు

May 17,2024 | 08:13

 వివరణ తీసుకోకుండా చర్యలా? : జంగా ప్రజాశకి-గుంటూరు జిల్లా ప్రతినిధి : శాసన మండలి సభ్యులు జంగా కృష్ణమూర్తిపై అనర్హత వేటు వేస్తూ మండలి చైర్మన్‌ కొయ్యే…

మళ్లీ గెలుస్తున్నాం..

May 17,2024 | 08:11

గతం కంటే ఎక్కువ సీట్లతో చరిత్ర సృష్టిస్తాం సిఎం జగన్మోహన్‌ రెడ్డి ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రంలో మరోసారి తామే గెలుపు ఖాయమని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌…