హమ్మయ్య…వాన కురిసింది
సేద తీరిన ప్రజానీకం ప్రజాశక్తి-వెబ్డెస్క్ రాష్ట్ర వ్యాప్తంగా గత మూడురోజులుగా పలు ప్రాంతాల్లో అడపా దడపా చిరు జల్లుల నుంచి ఓ మోస్తరు, భారీ వర్షాలు సైతం…
సేద తీరిన ప్రజానీకం ప్రజాశక్తి-వెబ్డెస్క్ రాష్ట్ర వ్యాప్తంగా గత మూడురోజులుగా పలు ప్రాంతాల్లో అడపా దడపా చిరు జల్లుల నుంచి ఓ మోస్తరు, భారీ వర్షాలు సైతం…
హైదరాబాద్ : కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా సైటర్లు వేశారు. ఆరు వస్తువులను ప్రతి ఒక్కరు సమకూర్చుకోవాలని తెలిపారు. ఇన్వర్టర్,…
ప్రజాశక్తి-నందిగామ(ఎన్టిఆర్) : ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలతో పాటు.. దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికల నేపథ్యంలో భారీ ఎత్తున మద్యం, నగదు స్వాధీనం అవుతున్న విషయం తెలసిందే. ఓటర్లను ప్రభావితం…
ప్రజాశక్తి-కూనవరం:కాంగ్రెస్, సిపిఐ, సిపిఐ(ఎంఎల్), మాస్లైన్ (ప్రజాపంథా), ఏజెన్సీ గిరిజన సంఘం, ఆదివాసీ సంఘాలు బలపరిచిన సిపిఎం అరకు ఎంపీ అభ్యర్థి పి.అప్పలనర్స, రంపచోడవరం ఎమ్మెల్యే అభ్యర్థి లోతా…
విజయవాడలోని సిపిఎం రాష్ట్రకార్యాలయంలో సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి పెస్మీట్లో మాట్లాడుతున్నారు. లైవ్ చూడింది..
గాజువాకలో సిపిఎం, ఇండియా బ్లాక్ ఆధ్వర్యంలో గురువారం ఉదయం భారీ బైక్ ర్యాలీ ప్రారంభం అయింది. గాజువాక సిపిఎం అభ్యర్థి జగ్గునాయుడు, విశాఖ ఎంపీ అభ్యర్థి సత్యారెడ్డిని…
మండు వేసవి వేళ… మన్యంలో భిన్న వాతావరణం భారీ వర్షాలు.. పొగ మంచు ప్రజాశక్తి-పాడేరు : మన్యం మంచు దుప్పటి కప్పుకుంది. అల్లూరి జిల్లా కేంద్రం పాడేరు…
ఆలోచించి నిర్ణయం తీసుకోండి : బివి రాఘవులు ప్రజాశక్తి-నెల్లూరు ప్రతినిధి : ప్రజలు వేసే ప్రతి ఒక్క ఓటు పోరాటాలకు శక్తి నిస్తుందని, కమ్యూనిస్టులు లేని శాసనసభ…
ప్రజాశక్తి-జగ్గయ్యపేట : ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలతో పాటు.. దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికల నేపథ్యంలో.. ఎక్కడ చూసినా ముమ్మరంగా తనిఖీలు పోలీసులు చేస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లా ఆంధ్ర సరిహద్దు…