రాష్ట్రం

  • Home
  • ముగిసిన హార్బర్‌ ఫేజ్‌ మిలాన్‌ విన్యాసం

రాష్ట్రం

ముగిసిన హార్బర్‌ ఫేజ్‌ మిలాన్‌ విన్యాసం

Feb 24,2024 | 08:26

ప్రజాశక్తి-ఎంవిపి.కాలనీ (విశాఖపట్నం): విశాఖపట్నంలో ఫిబ్రవరి 19 నుంచి ప్రారంభమైన మిలాన్‌ 2024 సి ఫేజ్‌ విన్యాసం శుక్రవారం ముగిసింది. ఈ వ్యాయామంలో భాగంగా భాగస్వామ్య దేశాల ప్రతినిధులతో…

భూ హక్కు చట్టాన్ని రద్దు చేయాలని న్యాయవాదుల దీక్షలు

Feb 24,2024 | 08:26

– మద్దతు తెలిపిన ఎమ్మెల్సీ కెఎస్‌ లక్ష్మణరావు, సిపిఎం ప్రజాశక్తి-గుంటూరు: కార్పొరేట్‌ శక్తులకు అనుకూలంగా ప్రభుత్వం తెచ్చిన భూహక్కు చట్టాన్ని రద్దు చేయాలని కోరుతూ గుంటూరు జిల్లా…

విశాఖ ఉక్కు పరిరక్షణ తథ్యం

Feb 24,2024 | 08:25

– జై భారత్‌ నేషనల్‌ పార్టీ అధ్యక్షులు జెడి లక్ష్మీనారాయణ ప్రజాశక్తి- కలెక్టరేట్‌ (విశాఖపట్నం): విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ రక్షణ కోసం గత మూడేళ్లుగా కార్మికులు, వివిధ…

మార్చిలోపు బకాయిలు చెల్లిస్తాం : బొత్స సత్యనారాయణ

Feb 23,2024 | 16:47

విజయవాడ : జెఎసి (జాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్‌) ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో శుక్రవారం మంత్రుల కమిటీ చర్చలు జరిపింది. ఈ చర్చల అనంతరం మంత్రి బొత్స మీడియాతో…

మధ్యంతర ఉత్తర్వులివ్వం

Feb 23,2024 | 21:34

టెట్‌-టిఆర్‌టి మధ్య వ్యవధి ఉండేలా చూడాలన్న పిటిషన్‌పై హైకోర్టు ప్రజాశక్తి-అమరావతి :ఎపి ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌), ఉపాధ్యాయ నియామక పరీక్ష (టిఆర్‌టి-డిఎస్‌సి)ల నిర్వహణ మధ్య తగిన…

ఫిబ్రవరి 27వ తేదీన గ్యాస్‌, కరెంట్‌ పథకాలు ప్రారంభం : సిఎం రేవంత్‌

Feb 23,2024 | 16:29

మేడారం : కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన గ్యారంటీల్లో మరో రెండింటిని తెలంగాణ సిఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించనున్నారు. ఈ రెండు పథకాల్ని ఫిబ్రవరి 27వ తేదీ సాయంత్రం ప్రారంభించనున్నట్లు…

ఇసుక దోపిడీకి వ్యతిరేకంగా ఏపీ వ్యాప్తంగా నిరసనలు: అచ్చెన్నాయుడు

Feb 23,2024 | 15:43

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఇసుక అక్రమ దోపిడీపై శనివారం తెలుగుదేశం-జనసేన పార్టీల ఆధ్వర్యంలో ఆందోళనలు చేపట్టనున్నామని టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తెలిపారు. వైసిపి అధికారంలోకి రాగానే టిడిపి…

టీడీపీ-జనసేన కలయిక రాజకీయ లబ్ధి కోసం కాదు : నాదెండ్ల మనోహర్‌

Feb 23,2024 | 15:39

పశ్చిమగోదావరి జిల్లా : టిడిపి, జనసేన పార్టీలు కలిసి పనిచేయడం రాజకీయ లబ్ధి కోసం కాదు.. భావి తరాల అభివృద్ధి కోసం అని జనసేన ఛైర్మన్‌ నాదెండ్ల…

” మేడారం.. జనసంద్రం”

Feb 23,2024 | 15:10

మేడారం : మహా జాతరలో కీలక ఘట్టం ఆవిష్కఅతమైంది. యాత్రికులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న తమ ఇలవేల్పు సమ్మక్క గద్దెపై కొలువుదీరడంతో మేడారం మురిసిపోయింది. చిలకలగుట్ట మీద…