రాష్ట్రం

  • Home
  • మళ్లీ విజయవాడకు రండి.. అంగన్వాడీలకు బేబీ రాణి పిలుపు

రాష్ట్రం

మళ్లీ విజయవాడకు రండి.. అంగన్వాడీలకు బేబీ రాణి పిలుపు

Jan 22,2024 | 19:06

ప్రజాశక్తి-అమరావతి : అరెస్టులు చేసి.. నిర్బందాలు చేసిన మళ్లీ విజయవాడ వచ్చి ఉద్యమం కొనసాగించి తీరుతామనిఅంగన్వాడీ రాష్ట్ర అధ్యక్షులు జీ.బేబీ రాణి పేర్కొన్నారు. స్టేషన్‌ నుంచి వదిలిన…

ఎమ్మెల్సీలుగా మహేష్‌ కుమార్‌ గౌడ్‌, బల్మూరి వెంకట్‌ ఏకగ్రీవం

Jan 22,2024 | 17:46

హైదరాబాద్‌: ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల నామినేషన్‌కు ఉపసంహరణ గడువు నేటితో(మంగళవారం) ముగిసింది. రెండు ఎమ్మెల్సీ స్థానాలకు రెండు నామినేషన్‌లు మాత్రమే రావడంతో ఎన్నిక ఏకగ్రీవం అయ్యింది.…

మూడేళ్ల సర్వీసు పూర్తయితే బదిలీ : సిఎస్‌ కెఎస్‌ జవహర్‌రెడ్డి

Jan 22,2024 | 21:30

 ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : త్వరలో జరగనున్న సాధారణ ఎన్నికల నేపథ్యంలో ఒకే ప్రాంతంలో మూడేళ్లు సర్వీసు పూర్తి చేసుకుని, ఎన్నికల విధులతో సంబంధం ఉన్న…

పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు ఆలోచన రాలేదా?.. కవితకు పొన్నం కౌంటర్‌

Jan 22,2024 | 16:46

హైదరాబాద్‌ : పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు పూలే విగ్రహం ఏర్పాటు చేయాలనే ఆలోచన రాలేదా? అనిబీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు మంత్రి పొన్నం ప్రభాకర్‌ తనదైన కౌంటర్‌…

ఆల్‌ ఇండియా పోలీస్‌ కమెండో కాంపిటీషన్స్‌ ప్రారంభం

Jan 22,2024 | 21:31

ప్రజాశక్తి -ఎంవిపి కాలనీ (విశాఖపట్నం) : 14వ అల్‌ ఇండియా పోలీస్‌ కమాండో కాంపిటీషన్‌ (ఎఐపిసిసి)- 2024 పోటీలు సోమవారం విశాఖపట్నం కాపులుప్పడలోని గ్రేహౌండ్స్‌ శిక్షణా కేంద్రంలో…

ఏపీలో 2024 ఓటర్ల తుది జాబితా విడుదల

Jan 22,2024 | 16:27

ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో 2024 ఓటర్ల తుది జాబితాను కేంద్ర ఎన్నికల సంఘం జిల్లాల వారీగా విడుదల చేసింది. సీఈఓ ఆంధ్రా వెబ్‌సైట్‌(CEO Andhra)లో…

మీడియాపై పోలీసులు దౌర్జన్యానికి ఏపీడబ్ల్యూజేఎఫ్ ఖండన

Jan 22,2024 | 15:36

ప్రజాశక్తి-విజయవాడ : ఆదివారం అర్ధరాత్రి విజయవాడ ధర్నా చౌక్ లో అంగన్వాడి వర్కర్స్ పై పోలీసులు దౌర్జన్యంగా విరుచుకుపడి అరెస్టు చేస్తున్న సందర్భంగా వార్తల కవరేజ్ కి…

కోడి కత్తి శ్రీను బెయిల్‌పై హైకోర్టులో ఫిటిషన్‌

Jan 22,2024 | 15:11

ప్రజాశక్తి-అమరావతి : కోడికత్తి శ్రీను బెయిల్‌ పిటిషన్‌ను విచారించాలని హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. శ్రీను తరుపున సమతా సైనిక్‌ దళ్‌ రాష్ట్ర అధ్యక్షులు, హైకోర్టు ప్రముఖ న్యాయవాది…

అంగన్వాడీల పట్ల ఏపీ ప్రభుత్వం సానుకూల దృక్పథంతో ఆలోచించాలి : పవన్‌ కల్యాణ్‌

Jan 22,2024 | 15:06

ప్రజాశక్తి-అమరావతి: సమస్యలు పరిష్కరించాలంటూ 42 రోజులుగా సమ్మె చేస్తున్న అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్ల పట్ల ఏపీ ప్రభుత్వం సానుకూల దృక్పథంతో ఆలోచించాలని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌…