రాష్ట్రం

  • Home
  • నంద్యాలలో 47.7 డిగ్రీల ఉష్ణోగ్రత

రాష్ట్రం

నంద్యాలలో 47.7 డిగ్రీల ఉష్ణోగ్రత

May 4,2024 | 08:11

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : నంద్యాల జిల్లాలో అత్యధిక ఉష్ణోగ్రతలు శుక్రవారం నమోదయ్యాయి. నంద్యాల జిల్లా బండి ఆత్మకూరు, గోస్పాడు మండలాల్లో 47.7 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అలాగే…

తిరుమలలో వడగళ్ల వాన

May 4,2024 | 22:45

ప్రజాశక్తి -తిరుమల : వేసవి తాపం నుంచి ఉపశమనం కలిగేలా తిరుమలలో భారీ వర్షం కురిసింది. దాదాపు 42 డిగ్రీలు ఉన్న ఉష్ణోగ్రతలు వరుణుని రాకతో 20…

నిష్పక్షపాతంగా ఎన్నికలు

May 4,2024 | 07:45

అన్ని రాజకీయ పార్టీలనూ సమానంగా పరిగణించాలి : నితీష్‌ వ్యాస్‌ ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : అన్ని రాజకీయ పార్టీలనూ సమానంగా పరిగణిస్తూ నిష్పక్షపాతంగా ఎన్నికలు…

ఆగని మృత్యుఘోష

May 4,2024 | 07:42

 రాష్ట్రంలో మరో పింఛను మరణం  బ్యాంకుల ముందు తప్పని పడిగాపులు  టిడిపి, వైసిపి రాజకీయ లబ్ధి కోసం జనానికి తిప్పలు ప్రజాశక్తి- యంత్రాంగం : ఎన్నికల్లో లబ్ధి…

ఇంటి వద్దే పెన్షన్లు పంపిణీ చేయాలి

May 4,2024 | 07:40

వృద్ధుల వద్ద వసూలు చేసిన ఛార్జీలు ఇచ్చేయాలి   సిపిఎం డిమాండ్‌ ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : రాష్ట్రంలో వృద్ధులకు పెన్షన్‌ బ్యాంకు ఖాతాలో వేస్తామని…

నంద్యాల బరిలో గెలుపు గుర్రాలెవరు?

May 4,2024 | 04:09

 పార్లమెంటు బరిలో 31 మంది, అసెంబ్లీ పరిధిలో 140 మంది పోటీ ప్రజాశక్తి-కర్నూలు ప్రతినిధి : నంద్యాల జిల్లాలో ఒక పార్లమెంటు, ఏడు అసెంబ్లీ స్థానాల పరిధిలో…

బందరులో గెలుపెవరిదో !

May 4,2024 | 03:50

 బరిలో 15 మంది అభ్యర్థులు  వైసిపి, జనసేన, కాంగ్రెస్‌ మధ్యే ప్రధాన పోటీ ప్ర్రజాశక్తి – కృష్ణా ప్రతినిధి : కృష్ణాజిల్లా కేంద్రంగా ఉన్న బందరు పార్లమెంటరీ…

ప్రకాశంలో హోరాహోరీ !

May 4,2024 | 03:40

 వైసిపి, టిడిపి కుస్తీ  ఇండియా బ్లాక్‌ ముమ్మర ప్రచారం ప్రజాశక్తి-ఒంగోలు బ్యూరో : ప్రకాశం జిల్లాలో అసెంబ్లీ స్థానాలకు 115 మంది, ఒంగోలు ఎంపి స్థానానికి 25…

హేలాపురిలో వ్యూహాలకు పదును !

May 4,2024 | 03:30

ఢీ  అంటే ఢీ  అంటున్న వైసిపి, టిడిపి కూటమి గట్టి పోటీనిస్తున్న ఇండియా బ్లాక్‌ అభ్యర్ధులు ప్రజాశక్తి – ఏలూరు ప్రతినిధి : ఏలూరు జిల్లాలో ఎన్నికల…