రాష్ట్రం

  • Home
  • మనిషి బతుకు.. చిత్రణే నదీ సాహిత్యం : డాక్టర్‌ చింతకుంట శివారెడ్డి

రాష్ట్రం

మనిషి బతుకు.. చిత్రణే నదీ సాహిత్యం : డాక్టర్‌ చింతకుంట శివారెడ్డి

May 26,2024 | 20:23

ప్రజాశక్తి – కడప అర్బన్‌ (వైఎస్‌ఆర్‌ జిల్లా) : నది పరివాహక ప్రాంతాల భౌగోళిక, సాంస్కృతిక, సాంఘిక, ఆర్థికాంశాలతో కూడుకున్న మనిషి బతుకు.. చిత్రణే నదీ సాహిత్యమని…

కిశోర్‌ చంద్రదేవ్‌ను కలిసిన సిపిఎం బృందం

May 26,2024 | 20:18

ప్రజాశక్తి- కురుపాం (పార్వతీపురం మన్యం జిల్లా) : కేంద్ర మాజీ మంత్రి వైరిచర్ల కిషోర్‌ చంద్రదేవ్‌ను కురుపాంలోని ఆయన నివాసరలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ఆదివారం…

స్టీల్‌ప్లాంట్‌ను ప్ర్రయివేటుపరం కానివ్వం

May 26,2024 | 20:07

విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ చైర్మన్‌ సిహెచ్‌.నర్సింగరావు 1200 రోజులకు చేరిన దీక్షలు ప్రజాశక్తి – ఉక్కునగరం (విశాఖపట్నం) : వైజాగ్‌ స్టీల్‌ప్లాంట్‌ను ప్రయివేటుపరం కానిచ్చేది…

రేకుల షెడ్డు కూలి నలుగురి మృతి

May 26,2024 | 18:18

నాగర్‌కర్నూలు : నిర్మాణంలో ఉన్న రేకుల షెడ్డు కూలి నలుగురు మృతి చెందిన ఘటన నాగర్‌కర్నూలు జిల్లా తాడూరు శివారులో చోటు చేసుకుంది. ఆదివారం సాయంత్రం వీచిన…

పట్టాలు తప్పిన గూడ్స్‌ రైలు

May 26,2024 | 21:03

గుంటూరు-సికింద్రాబాద్‌ మార్గంలో పలు రైళ్లకు అంతరాయం ప్రజాశక్తి – హైదరాబాద్‌ బ్యూరో : నల్లగొండ జిల్లాలో ఆదివారం గూడ్స్‌ రైలు బోగీలు పట్టాలు తప్పడంతో ఆ మార్గంలో…

నిమ్స్‌ వైద్యులను అభినందించిన సీఎం రేవంత్‌రెడ్డి

May 26,2024 | 16:02

హైదరాబాద్‌: ఛాతీలో బాణం దిగిన ఆదివాసీ యువకుడిని కాపాడిన నిమ్స్‌ వైద్యులను సీఎం రేవంత్‌రెడ్డి అభినందించారు. ప్రాణాపాయం లేకుండా చాకచక్యంగా బాణాన్ని తొలగించారని ‘ఎక్స్‌’ వేదికగా కితాబిచ్చారు.…

తిరుమలలో జూన్‌ 1 నుంచి 5వ తేదీ వరకు హనుమాన్‌ జయంతి ఉత్సవాలు

May 26,2024 | 15:45

తిరుమల : జూన్‌ 1 నుంచి 5వ తేదీ వరకు అంజనాద్రి ఆకాశ గంగ ఆలయం, జపాలి తీర్థంలో హనుమాన్‌ జయంతి ని ఘనంగా నిర్వహించేందుకు టీటీడీ…

ఫుడ్‌ సేఫ్టీ అధికారులు దాడులు.. 

May 26,2024 | 15:05

హైదరాబాద్‌: ఫుడ్‌ కోసం ఆన్‌ లైన్‌ లో ఫుడ్‌ ఆర్డర్‌ చేసేవాళ్లు చాలా మంది ఉన్నారు. అంతేకాకుండా, కొన్ని రెస్టారెంట్లు అర్థరాత్రి లేదా తెల్లవారుజామున అనే తేడా…

ఉపాధ్యాయుడు అనుమానాస్పద మృతి

May 26,2024 | 21:57

ప్రజాశక్తి- హైదరాబాద్‌ బ్యూరో, రాయచోటి (అన్నమయ్య జిల్లా) : మన రాష్ట్రానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు తెలంగాణలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. హైదరాబాద్‌లోని మియాపూర్‌ పోలీస్‌…