రాష్ట్రం

  • Home
  • కేటీఆర్‌పై బంజారాహిల్స్‌లో కేసు నమోదు

రాష్ట్రం

కేటీఆర్‌పై బంజారాహిల్స్‌లో కేసు నమోదు

Mar 30,2024 | 11:16

హైదరాబాద్‌: మాజీ మంత్రి కేటీఆర్‌పై కేసు నమోదైంది. కేటీఆర్‌ ఇటీవల రేవంత్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్‌ రూ.2500 కోట్లు వసూలు చేసి కాంగ్రెస్‌ పెద్దలకు…

ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడే సిపిఎం ను గెలిపించండి : మూలం. రమేష్‌

Mar 30,2024 | 11:07

నెల్లూరు : నెల్లూరు నగర నియోజకవర్గ పరిధిలోని 54వ డివిజన్‌ జనార్దన్‌ రెడ్డి కాలనీలో సిపిఎం జిల్లా కార్యదర్శి మూలం.రమేష్‌ శనివారం ఇంటింటి ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు.…

నాలుగో రోజుకు చేరుకున్న మేమంతా సిద్ధం బస్సు యాత్ర

Mar 30,2024 | 10:41

ప్రజాశక్తి-అమరావతి : ఎన్నికల్లో మరోసారి విజయమే లక్ష్యంగా ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర 4వ రోజుకు చేరుకుంది. ఇప్పటి వరకు ఉమ్మడి…

ఎన్నికల వేళ … ఇంట్లో భారీ నగదు-బంగారం పట్టివేత

Mar 30,2024 | 10:27

పలమనేరు (చిత్తూరు) : ఎన్నికల వేళ … పలమనేరులోని ఓ ఇంట్లో భారీ నగదు, బంగారాన్ని అధికారులు పట్టుకొని సీజ్‌ చేశారు. శనివారం ఉదయం పలమనేరు పట్టణంలోని…

పారలు భుజాలపై పెట్టుకొని ఉపాధి కూలీల నిరసన

Mar 30,2024 | 10:20

రావికమతం (అనకాపల్లి) : అనకాపల్లి జిల్లా రావికమతం మండలం చీమలపాడు పంచాయతీ అజరుపురం. రాయిపాడు గ్రామంలో శనివారం ఉదయం పారలు భుజంపై పెట్టుకుని ఉపాధి కూలీలు నిరసన…

Telangana – నేటి నుంచి ఇంటర్‌ కళాశాలలకు సెలవులు

Mar 30,2024 | 09:54

తెలంగాణ : ఎండల తీవ్రత పెరుగుతోన్న వేళ … తెలంగాణ రాష్ట్రంలో జూనియర్‌ కళాశాలలకు ఇంటర్మీడియట్‌ బోర్డు సెలవులు ప్రకటించింది. ఇప్పటికే స్కూళ్లకు ఒంటిపూట బడులు కొనసాగుతున్నాయి.…

సికింద్రాబాద్‌-తిరుపతి పద్మావతి ఎక్స్‌ప్రెస్‌లో పొగలు

Mar 30,2024 | 09:46

హనుమకొండ జిల్లా : సికింద్రాబాద్‌ : సికింద్రాబాద్‌-తిరుపతి పద్మావతి ఎక్స్‌ప్రెస్‌లో అకస్మాత్తుగా పొగలు రావడంతో ప్రయాణీకులు భయాందోళనకు గురయ్యారు. అప్రమత్తమైన రైల్వే సిబ్బంది వెంటనే హనుమకొండ జిల్లా కాజీపేట…

రాజధాని లేకుండా చేసిన జగన్‌

Mar 30,2024 | 08:39

-కర్నూలు న్యాయరాజధాని ఏమైంది? -పేదలందరికీ ఉచితంగా ఇళ్లు కట్టించి ఇస్తాం -‘ప్రజాగళం’ సభల్లో చంద్రబాబు ప్రజాశక్తి- యంత్రాంగం :ఐదేళ్ల వైసిపి పాలనలో మూడు రాజధానుల పేరుతో రాష్ట్రానికి…

టిడిపి తుది జాబితా విడుదల

Mar 30,2024 | 08:35

– గంటా, కళాకు దక్కిన చోటు – గుంతకల్లు నుంచి మాజీ మంత్రి జయరాం ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :టిడిపి అభ్యర్థుల తుది జాబితా విడుదలైంది. మొత్తం పెండింగ్‌లో…