96.67 శాతం పింఛను పంపిణీ పూర్తి
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రంలో తొలి రెండు రోజుల్లో 96.67 శాతం పింఛను పంపిణీ పూర్తయిందని, గురువారం సాయంత్రం వరకు మొత్తం 63,31,470 మందికి పింఛను అందించామని…
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రంలో తొలి రెండు రోజుల్లో 96.67 శాతం పింఛను పంపిణీ పూర్తయిందని, గురువారం సాయంత్రం వరకు మొత్తం 63,31,470 మందికి పింఛను అందించామని…
దాచూరి ఆశయాలను కొనసాగిద్దాం : ఎమ్మెల్సీ లక్ష్మణరావు ప్రజాశక్తి-బాపట్ల : దాచూరి ఆశయాలను కొనసాగిస్తూ.. ప్రభుత్వ విద్యా విధానాన్ని కాపాడుకుందామని ఎమ్మెల్సీ కెఎస్.లక్ష్మణరావు అన్నారు. యుటిఎఫ్ వ్యవస్థాపక…
ప్రజాశక్తి-చీపురుపల్లి/విజయనగరం కోట : రాష్ట్రంలో వైసిపి ప్రభుత్వ దుర్మార్గపు పాలనకు చరమ గీతం పాడాలని సినీనటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు. విజయనగరం జిల్లాలోని చీపురుపల్లి,…
అభివృద్ధి వికేంద్రీకరణే టిడిపి లక్ష్యం చంద్రగిరిలో ‘హలో లోకేష్’ ప్రజాశక్తి -తిరుపతి బ్యూరో, రామచంద్రపురం (చంద్రగిరి) : ‘ఒకే రాష్ట్రం ఒకే రాజధాని… అభివృద్ధి వీకేంద్రీకరణే టిడిపి…
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : కేంద్ర ప్రభుత్వం సిఫార్సులతోనే రాష్ట్రంలో ల్యాండ్ టైటిల్ యాక్ట్ను తీసుకువచ్చామనివైసిపి రాష్ట్ర ప్రధానకార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. తాడేపల్లిలోని వైసిపి కేంద్ర కార్యాలయంలో…
ప్రజాశక్తి-అమరావతి : జనసేన ఎన్నికల చిహ్నం గాజు గ్లాసును ఆ పార్టీ పోటీ ప్రభావం లేని చోట్ల ఆ చిహ్నాన్ని ఫ్రీ సింబల్ చేయడాన్ని సవాల్ చేస్తూ…
ప్రజాశక్తి – ఆనందపురం (విశాఖపట్నం) : రూ.50 లక్షల దొంగనోట్లు, గోల్డ్ కాయిన్స్ను విశాఖలోని భీమిలి క్రాస్రోడ్ చెక్పోస్టు వద్ద పోలీసులు గురువారం పట్టుకున్నారు. ఫేక్ కరెన్సీ…
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : తెలంగాణలో మాదిరిగా రాష్ట్రంలో కూడా పోలింగ్ సమయాన్ని సాయంత్రం 6 గంటల వరకు పెంచాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అదనపు అధికారి హరీంద్రప్రసాద్ను…
జోరందుకున్న ఎన్నికల ప్రచారం బిజెపి ఓటమి ఖాయం : వి.శ్రీనివాసరావు ప్రజాశక్తి-యంత్రాంగం : సిపిఎం అభ్యర్థుల ఎన్నికల ప్రచారానికి ప్రజానీకం నుంచి ఆదరణ లభిస్తోంది. ప్రజలు గత…