రాష్ట్రం

  • Home
  • చలో మాచర్లకు టిడిపి పిలుపు.. పోలీసుల అలెర్ట్‌

రాష్ట్రం

చలో మాచర్లకు టిడిపి పిలుపు.. పోలీసుల అలెర్ట్‌

May 23,2024 | 12:49

టిడిపి ముఖ్య నాయకులు గృహనిర్భందం జిల్లాలో 144 సెక్షన్‌ అమల్లో ఉందని హెచ్చరిక ప్రజాశక్తి-గుంటూరు :  పల్నాడులో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. టీడీపీ సానుభూతిపరులను పరామర్శించేందుకు…

పిన్నెల్లి అరెస్టు ప్రచారంతో ఉద్రికత్త పరిస్థితులు

May 23,2024 | 10:34

మాచర్ల నియోజకవర్గంలో పటిష్ట బందోబస్తు ప్రజాశక్తి – మాచర్ల (పల్నాడు జిల్లా) :ఎన్నికల సందర్భంగా పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం రెంటచింతల మండలం పాలవాయి గేట్‌ పోలింగ్‌…

రీపోలింగ్ పై నేడు హైకోర్టులో విచారణ

May 23,2024 | 09:44

అమరావతి : వైసిపి, టిడిపి నాయకులు వేసిన రీపోలింగ్ పిటిషన్ పై నేడు ఏపీ హైకోర్టు విచారణ చేయనుంది. ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల సందర్భంగా హింసాత్మక ఘటనలు జరిగిన…

ప్రైవేట్‌ బస్సు బోల్తా.. ఇద్దరు చిన్నారుల మృతి

May 23,2024 | 12:08

ప్రజాశక్తి-కోడుమూరు : హైదరాబాద్ నుంచి ఆదోని వెళుతున్న ఓ బస్సు ప్రమాదానికి గురైంది. ప్రైవేట్ ట్రావెల్స్ కు చెందిన ఈ బస్సు కర్నూల్ – కోడుమూరు సమీపంలో…

‘రియల్‌’ దారెటు?

May 23,2024 | 00:50

విశాఖవైపా… అమరావతిలోనా రెరడుచోట్లా భూ లావాదేవీలపై ఆరా నాలుగో తేదీ కోసం ఎదురుచూపు ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి – అమరావతి :రాష్ట్రంలో నిర్లిప్తంగా సాగుతున్న రియల్‌ ఎస్టేట్‌…

వాయు’గండం’!

May 22,2024 | 23:58

..మత్స్యకారులు వేటకెళ్లద్దు – రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తా తీరాలకు ఆనుకుని నైరుతి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన…

జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌కు తప్పిన ముప్పు – ఎం-1, డి-1 మధ్య తెగిన లింక్‌

May 22,2024 | 23:46

ప్రజాశక్తి -ఎంవిపి కాలనీ (విశాఖపట్నం) :విశాఖపట్నం-లింగంపల్లి జన్మభూమి సూపర్‌ ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ (12805)లోని ఎం-1, డి-1 కోచ్‌లలో సాంకేతిక లోపం తలెత్తడంతో రైలు బయలుదేరిన కొద్దిసేపటికే రెండుగా…

అమ్మకానికి చిన్నారి

May 22,2024 | 23:45

– రూ.4.5 లక్షలకు విక్రయించే యత్నం – ముఠాను పట్టుకున్న మేడిపల్లి పోలీసులు ప్రజాశక్తి- హైదరాబాద్‌ బ్యూరో :ఏ తల్లి కన్న బిడ్డో.. ఎవరికి బరువైందో.. అమ్మకానికి…

శుక్రవారం నుంచి ఇంటర్‌ సప్లిమెంటరీ

May 22,2024 | 23:26

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :ఇంటర్మీడియట్‌ సప్లిమెంటరీ పరీక్షలు శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నాయి. జూన్‌ ఒకటి వరకు జరగనున్న ఈ పరీక్షలకు రాష్ట్ర వ్యాప్తంగా 5,03,459 మంది విద్యార్థులు…