రాష్ట్రం

  • Home
  • ట్రాన్స్‌జెండర్లకు ‘ఉపాధి హామీ’

రాష్ట్రం

ట్రాన్స్‌జెండర్లకు ‘ఉపాధి హామీ’

Mar 23,2024 | 10:01

-సర్క్యులరు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం ప్రజాశక్తి- విజయనగరం ప్రతినిధి :ట్రాన్స్‌జెండర్లకు ఉపాధి హామీ చట్టం వర్తింపజేస్తూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎట్టకేలకు నిర్ణయం తీసుకున్నాయి. ఈ…

నేడు ఎర్త్‌ అవర్‌ – ఢిల్లీ, హైదరాబాద్‌లో గంటపాటు కరెంట్‌ బంద్‌

Mar 23,2024 | 09:57

తెలంగాణ : నేడు హైదరాబాద్‌లో ఎర్త్‌ అవర్‌ ను పాటించనున్నారు. ఈరోజు రాత్రి గంటపాటు నగరమంతా చీకటిగా మారనుంది. ప్రజలంతా లైట్లను విద్యుత్‌ ఉపకరణాలను ఆపేస్తారు. హైదరాబాద్‌…

బాలికపై సిఐ అత్యాచారం

Mar 23,2024 | 09:04

హనుమకొండ : 16 ఏళ్ల బాలికపై సిఐ అత్యాచారం చేసిన ఘటన హనుమకొండ జిల్లాలో జరిగింది. అతనిపై హనుమకొండ జిల్లా కేయూ పోలీసుస్టేషన్‌లో శుక్రవారం అత్యాచారంతోపాటు పోక్సో…

‘ఉక్కు’ పరిరక్షణకు ఎలాంటి పోరాటాలకైనా సిద్ధం

Mar 22,2024 | 22:15

ప్రజాశక్తి – ఉక్కునగరం (విశాఖపట్నం)వైజాగ్‌ స్టీల్‌ప్లాంట్‌ను రక్షించుకోవడం కోసం ఎలాంటి త్యాగాలకైనా ఉక్కు కార్మికులు సిద్ధంగా ఉన్నారని ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ చైర్మన్‌ డి ఆదినారాయణ…

సిగరెట్టు ప్యాకెట్లలో డ్రగ్స్‌

Mar 22,2024 | 21:56

బల్లారం పిఎస్‌ఎన్‌ మెడికేర్‌ ప్రయివేట్‌ లిమిటెడ్‌లో అధికారుల సోదాలు ప్రజాశక్తి – హైదరాబాద్‌ బ్యూరో :సంగారెడ్డి జిల్లా బల్లారం పారిశ్రామికవాడలో డ్రగ్స్‌ కలకలం రేపింది. పారిశ్రామిక వాడలోని…

చంద్రబాబు ట్వీట్‌పై చర్యలు తీసుకోండి- సిఇఒకు వైసిపి ఫిర్యాదు

Mar 22,2024 | 21:55

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో విశాఖ పోర్టు డ్రగ్స్‌ కేసులో ఎలాంటి ఆధారాలూ లేకుండా అవాస్తవాలతో వైసిపిపై చంద్రబాబు చేసిన ట్వీట్‌పై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని వైసిపి కోరింది.…

తాగునీటికి ఇబ్బంది లేకుండా చర్యలు- సిఎస్‌ డాక్టర్‌ కెఎస్‌ జవహర్‌రెడ్డి

Mar 22,2024 | 21:47

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో :రాష్ట్ర వ్యాప్తంగా కరువు మండలాల్లో తాగునీరు, ఉపాధిహామీ పనుల కల్పనలో ఇబ్బందులు కలగకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని సిఎస్‌ డాక్టర్‌ కెఎస్‌…

పోలీసుల తనీఖీల్లో పట్టుబడ్డ నగదు

Mar 22,2024 | 21:44

-పల్నాడు, శ్రీకాకుళం జిల్లాలో లక్షల్లో డబ్బు సీజ్‌ ప్రజాశక్తి- చిలకలూరిపేట (పల్నాడు జిల్లా), వజ్రపుకొత్తూరు (శ్రీకాకుళం జిల్లా) :ఎన్నికల విధుల్లో భాగంగా నిర్వహిస్తున్న తనిఖీలలో పల్నాడు, శ్రీకాకుళం…

పోరాట యోధుడు ‘అప్పారి’

Mar 22,2024 | 22:59

– వర్థంతి కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ విఠపు ప్రజాశక్తి-నెల్లూరు: ఉపాధ్యాయ ఉద్యమ నిర్మాణంలో అలుపెరుగని పోరాటం చేసిన నాయకుడు అప్పారి వెంకటస్వామి అని మాజీ ఎమ్మెల్సీ విఠపు…