రాష్ట్రం

  • Home
  • వ్యవసాయ కార్మికుల కోసం ప్రత్యేక కార్పొరేషన్‌

రాష్ట్రం

వ్యవసాయ కార్మికుల కోసం ప్రత్యేక కార్పొరేషన్‌

Apr 7,2024 | 23:55

-పామర్రు, ఉయ్యూరు ‘ప్రజాగళం’ సభల్లో చంద్రబాబు ప్రజాశక్తి- కృష్ణా, గుంటూరు ప్రతినిధులు:వ్యవసాయ కార్మికుల కోసం ప్రత్యేక కార్పొరేషన్‌ ఏర్పాటు చేస్తామని టిడిపి జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి…

రేపు 93 మండలాల్లో వడగాడ్పులు

Apr 7,2024 | 23:50

ప్రజాశక్తి -అమరావతి బ్యూరో:రాష్ట్ర వ్యాప్తంగా ఈనెల 8న 93 మండలాల్లో వడగాడ్పులు వీచే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎమ్‌డి రోణంకి కూర్మనాథ్‌ పేర్కొన్నారు.…

దళిత యువకులపై దాడి

Apr 7,2024 | 23:30

-ఇటుక రాళ్లు, గాజు సీసాలతో తెగబడిన పెత్తందారులు -ఐదుగురికి గాయాలు -వారిలో ఒకరి పరిస్థితి విషమం ప్రజాశక్తి- రాజమహేంద్రవరం ప్రతినిధి:తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం కడియపు సావరంలో…

బిజెపిని, దాని మిత్రులను ఓడిస్తేనే ఉక్కుకు రక్షణ

Apr 7,2024 | 23:15

ప్రజాశక్తి – ఉక్కునగరం (విశాఖపట్నం) :రానున్న అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో బిజెపిని, ఆ పార్టీ మిత్రులుగా ఉన్న టిడిపి, జనసేన, వైసిపిలను ఓడిస్తేనే స్టీల్‌ప్లాంట్‌కు రక్షణ ఉంటుందని…

కేజ్రీవాల్‌ అరెస్టును నిరసిస్తూ .. ఆప్‌ నాయకుల ఉపవాస దీక్ష

Apr 7,2024 | 23:01

– సిపిఎం సహా పలు పార్టీల సంఘీభావం ప్రజాశక్తి – కాకినాడ:ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ అక్రమ అరెస్టును నిరసిస్తూ ఆమ్‌ ఆద్మీ పార్టీ నాయకులు ఆదివారం…

ఫార్మా సిటీలో ప్రమాదాలు

Apr 7,2024 | 22:57

-వేర్వేరు ఘటనల్లో ఇద్దరు కార్మికులు మృతి, ఐదుగురికి అస్వస్థత ప్రజాశక్తి- పరవాడ (అనకాపల్లి):అనకాపల్లి జిల్లా పరవాడ మండలం ర్యాంకీ ఫార్మా సిటీలోని వేర్వేరు కంపెనీల్లో జరిగిన ప్రమాదాల్లో…

ఇంటింటి ప్రచారానికి ముందస్తు అనుమతా? -సిఇసికి టిడిపి లేఖ

Apr 7,2024 | 22:45

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :ఎన్నికల్లో ఇంటింటి ప్రచారం, కరపత్రాల పంపిణీకి కూడా ముందస్తు అనుమతి తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ఇచ్చిన ఆదేశాలు అభ్యంతరకరమని టిడిపి రాజ్యసభ…

సిఎం రమేష్‌కు నోటీసులు

Apr 7,2024 | 22:40

ప్రజాశక్తి – చోడవరం (అనకాపల్లి):తమ విధులకు ఆటంకం కలిగించారంటూ డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటిలిజెన్స్‌ (డిఆర్‌ఐ) అధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు బిజెపి అనకాపల్లి పార్లమెంట్‌ నియోజకవర్గం…