రాష్ట్రం

  • Home
  • గిరిజన ప్రాంతాల్లో కొత్త పోలింగ్‌ బూత్‌లు ఏర్పాటు చేయాలి

రాష్ట్రం

గిరిజన ప్రాంతాల్లో కొత్త పోలింగ్‌ బూత్‌లు ఏర్పాటు చేయాలి

Jan 10,2024 | 11:27

 ఎన్నికల కమిషన్‌కు సిపిఎం రాష్ట్ర కమిటీ వినతి ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : రాష్ట్రంలోని గిరిజన ప్రాంతాల్లో ఇప్పటికీ చాలాచోట్ల పోలింగు బూత్‌లు లేవని, దీనివల్ల…

చాక్లెట్లు తిని విద్యార్థుల వింత ప్రవర్తన..!

Jan 10,2024 | 11:27

హైదరాబాద్‌ : చాక్లెట్లు తిని విద్యార్థులు వింతగా ప్రవర్తించిన ఘటన రంగారెడ్డి జిల్లాలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో జరిగింది. సమీపంలోని పాన్‌ డబ్బాల యజమానులు గత కొద్దిరోజులుగా…

అధికారుల తీరు వల్లే అలా మాట్లాడా..ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి

Jan 10,2024 | 11:20

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : తన నియోజకవర్గంలో అధికారుల తీరు వల్ల విసిగిపోయి మాట్లాడితే జగన్‌మోహన్‌రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడినట్లు జరుగుతున్న ప్రచారం సరైందికాదని శింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ శ్రీదేవి…

ఓటర్ల లిస్టులోంచి పిటిషనర్లను తొలగించొద్దు : హైకోర్టు

Jan 10,2024 | 11:19

ప్రజాశక్తి-అమరావతి : బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గంలో ఫారం-7లు దాఖలు చేసి ఓటును తొలగించేందుకు ప్రయత్నాలను అడ్డుకోవాలంటూ దాఖలైన కేసులో హైకోర్టు స్పందించింది. తుది ఓటరు జాబితా…

సమస్యలు పరిష్కరించకుంటే పోరాటం ఉధృతం

Jan 10,2024 | 11:12

ప్రజాశక్తి- యంత్రాంగం : ఎన్ని బెదిరింపులు బెదిరించినప్పటికీ ఎన్ని ప్రలోభాలకు గురిచేసినప్పటికీ తమ న్యాయపరమైన సమస్యలు పరిష్కరిం చకుంటే నిరాహారదీక్షలకూ వెనకాడబోమని సర్వ శిక్ష కాంట్రా క్ట్‌,…

రాజకీయ అవినీతే అభివృద్ధికి ఆటంకం

Jan 10,2024 | 11:05

 ఉద్యోగుల జీతభత్యాలు పెంచితేనే కొనుగోలు శక్తి పెంపు కార్పొరేట్ల కోసమే భూ టైటిల్‌ యాక్ట్‌ ఏలూరు జిల్లా సమగ్రాభివృద్ధి సదస్సులో వి.శ్రీనివాసరావు ప్రజాశక్తి – ఏలూరు ప్రతినిధి…

నాంపల్లిలో రైలు ప్రమాదం.. రైల్వే శాఖ కీలక ప్రకటన

Jan 10,2024 | 13:17

హైదరాబాద్‌ : నాంపల్లి రైల్వే స్టేషన్‌లో చార్మినార్‌ ఎక్స్‌ప్రెస్‌ పట్టాలు తప్పిన ఘటనపై దక్షిణ మధ్య రైల్వే కీలక ప్రకటన చేసింది. నాంపల్లి చివరి స్టేషన్‌ కావడంతో…

ఎస్మా ప్రయోగంపై దేశవ్యాప్త నిరసనలు

Jan 10,2024 | 10:03

అఖిల భారత అంగన్‌వాడీ పిలుపు ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : సమ్మె చేస్తున్న అంగన్‌వాడీలపై ఎస్మా ప్రయోగించడం పట్ల అఖిలభారత అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ ఫెడరేషన్‌ (ఎఐఎఫ్‌ఎడబ్ల్యుహెచ్‌)…

పట్టాలు తప్పిన చార్మినార్‌ ఎక్స్‌ప్రెస్‌ : పలువురికి గాయాలు

Jan 10,2024 | 09:56

నాంపల్లి (తెలంగాణ) : హైదరాబాద్‌ నాంపల్లిలో చార్మినార్‌ ఎక్స్‌ప్రెస్‌ పట్టాలు తప్పింది. చెన్నై నుంచి నాంపల్లి రైల్వే స్టేషన్‌ ప్లాట్‌ఫామ్‌పైకి చేరుకునే క్రమంలో.. రైలు ఒక్కసారిగా కుదుపునకు…