రాష్ట్రం

  • Home
  • తాగునీటి కోసం రాస్తారోకో

రాష్ట్రం

తాగునీటి కోసం రాస్తారోకో

Apr 2,2024 | 20:35

ప్రజాశక్తి-శింగరాయకొండ (ప్రకాశం జిల్లా) :తాగునీటి సమస్యను పరిష్కరించాలని కోరుతూ ప్రజలు బుధవారం రోడ్డెక్కారు. గత వారం రోజులుగా శింగరాయకొండ పంచాయతీ పరిధిలోని ప్రజలు తాగునీటి కోసం ఇబ్బందులు…

బ్రాహ్మణపల్లి చెక్‌ పోస్ట్‌ వద్ద నగదు సీజ్‌

Apr 2,2024 | 17:08

నిజాంసాగర్‌ :నిజంసాగర్‌ మండలంలోని బ్రాహ్మణపల్లి గ్రామం వద్ద ఏర్పాటుచేసిన అంతర్రాష్ట్ర చెక్‌ పోస్ట్‌ వద్ద వాహనాల తనిఖీలు చేయగా కడప జిల్లా అయినటువంటి భూమిరెడ్డి తన కారులో…

విశాఖపట్నంలో భారీగా నగదు స్వాధీనం

Apr 2,2024 | 15:27

ప్రజాశక్తి-విశాఖ : విశాఖపట్నంలో భారీగా నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. విశాఖ పట్నంలోని ద్వారకానగర్‌ వద్ద కోటి రూపాయలు నగదును స్కూటీలో తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. ఇద్దరు…

కేసీఆర్‌ అన్న కొడుకు కల్వకుంట్ల కన్నారావు అరెస్ట్‌

Apr 2,2024 | 14:56

హైదరాబాద్‌ : బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ అన్న కొడుకు కల్వకుంట్ల కన్నారావును మంగళవారం హైదరాబాద్‌ పోలీసులు భూవివాదం కేసులో అరెస్ట్‌ చేశారు. మన్నెగూడలో 2…

సిపిఐ సీనియర్‌ నాయకులు సాంబశివరావు మృతి

Apr 2,2024 | 13:45

ప్రజాశక్తి-మంగళగిరి (గుంటూరు) : పాత మంగళగిరికి చెందిన సిపిఐ సీనియర్‌ నాయకులు మర్రి సాంబశివరావు (77) సోమవారం రాత్రి మృతి చెందారు. సాంబశివరావు కు భార్య, ఇద్దరు…

మెట్రో రైల్‌ డిపోలో అగ్నిప్రమాదం

Apr 2,2024 | 13:10

హైదరాబాద్‌ : మియాపూర్‌ లోని మెట్రో రైల్‌ డిపోలో మంగళవారం అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. డిపోలోని చెత్త డంపింగ్‌ ఏరియాలో మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన మెట్రో…

మీరు నాతో తోలుబొమ్మలాట ఆడుకున్నారు.. జగన్‌పై సునీత ఆగ్రహం

Apr 2,2024 | 12:15

ప్రజాశక్తి-అమరావతి : వివేకా హత్య జరిగిన తర్వాత మీరు నాతో తోలుబొమ్మలాట ఆడుకున్నారనివైఎస్‌ వివేకానందరెడ్డి కుమార్తె సునీత ఏపీ ముఖ్యమంత్రి జగన్‌పై వైఎస్‌ వివేకానందరెడ్డి కుమార్తె సునీత…

కాంగ్రెస్‌ నేతలకు లీగల్‌ నోటీసులు పంపిస్తా : కేటీఆర్‌

Apr 2,2024 | 12:08

హైదరాబాద్‌ : తెలంగాణ ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారంలో బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌పై కాంగ్రెస్‌ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ క్రమంలో ఎక్స్‌ వేదికగా కేటీఆర్‌ స్పందిస్తూ……

Tension – విజయనగరంలో మిమ్స్‌ ఉద్యోగుల ఆందోళన .. అరెస్టులు

Apr 2,2024 | 12:12

విజయనగరం : తమ సమస్యలు పరిషరించాలని డిమాండ్‌ చేస్తూ …. మంగళవారం సిఐటియు ఆధ్వర్యంలో మిమ్స్‌ ఉద్యోగులు విజయనగరం ఆర్‌టిసి కాంప్లెక్స్‌ రోడ్డుపై బైఠాయించి భారీ ఆందోళన…