రాష్ట్రం

  • Home
  • ఏటీఎం సీసీ కెమెరాలపై స్ప్రే చేసి రూ.25 లక్షలు చోరీ

రాష్ట్రం

ఏటీఎం సీసీ కెమెరాలపై స్ప్రే చేసి రూ.25 లక్షలు చోరీ

Mar 14,2024 | 11:46

రుద్రూర్‌: నిజామాబాద్‌ జిల్లా రుద్రూర్‌ మండల కేంద్రంలో బస్టాండ్‌ సమీపంలోని ఎస్‌బీఐ ఏటీఎంను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేసి రూ.25 లక్షలు దోచుకెళ్లారు. పోలీసుల కథనం…

పైపులైన్లు తొలగించకపోతే ఎన్నికలను బాయ్ కాట్ చేస్తాం

Mar 14,2024 | 12:15

కోనపపేటలో రోడ్డుపై మత్స్యకారులు బైఠాయింపు ప్రజాశక్తి-యు.కొత్తపల్లి : అరబిందో ఫార్మా పరిశ్రమలో సముద్రంలో వేసిన పైపులైన్లు తొలగించకపోతే రానున్న ఎన్నికలను బాయ్ కాట్ చేస్తామని మత్స్యకారులు రోడ్డుపై…

కేసీఆర్‌ అన్న కొడుకుపై కేసు నమోదు.. కారణం ఇదే..

Mar 14,2024 | 11:19

ఆదిభట్ల: తెలంగాణలో భూ కబ్జాపై కాంగ్రెస్‌ ప్రభుత్వం ఫోకస్‌ పెట్టింది. ఈ క్రమంలో మాజీ సీఎం కేసీఆర్‌ అన్న కొడుకు కన్నారావుతో పాటు మరో 38 మంది…

ఏపీలో బిజెపి పోటీచేసే అసెంబ్లీ స్థానాలివే..

Mar 14,2024 | 11:36

అమరావతి: రాష్ట్రంలో బిజెపి పోటీ చేసే పది అసెంబ్లీ స్థానాలు దాదాపుగా ఖరారయ్యాయి. విశాఖ నార్త్‌, శ్రీకాకుళం, పాడేరు, అనపర్తి, కైకలూరు, విజయవాడ వెస్ట్‌, బద్వేలు, జమ్మలమడుగు,…

భార్యకు ఉరేసి, ఆత్మహత్య చేసుకున్న ఆటో డ్రైవర్‌

Mar 14,2024 | 11:10

హైదరాబాద్‌ :ప్రయాణికులు లేక, గిరాకీ రాక ఆటో డ్రైవర్‌ ఆత్మహత్య చేసుకున్నాడు. దింతో తెలంగాణలో ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలు 36కి పెరిగాయి. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు…

గంజాయి చాక్లెట్లు విక్రయిస్తున్న ముగ్గురి అరెస్టు

Mar 14,2024 | 11:04

హైదరాబాద్‌: సైబరాబాద్‌ పరిధిలో ఎస్‌వోటీ పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించి గంజాయి చాక్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురిని అరెస్టు చేసి వారిపై మాదక ద్రవ్యాల నిరోధక చట్టం…

ఫాసిస్టు దోపిడీకి విరుగుడు మార్క్సిస్టు సిద్ధాంతం

Mar 14,2024 | 22:38

 మార్క్స్‌ వర్థంతి సందర్భంగా పలువురు నివాళి ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : సామ్రాజ్యవాద, కార్పొరేట్‌ పెట్టుబడిదారీ దోపిడీ, ఫాసిస్టు విధానానికి మార్క్స్‌ సూచించిన సిద్ధాంతం ఆచరణే…

నేడు గంటా శ్రీనివాసరావు నివాసంలో కీలక సమావేశం

Mar 14,2024 | 11:00

అమరావతి: గంటా శ్రీనివాసరావు నివాసంలో గురువారం కీలక సమావేశం నిర్వహించనున్నారు. ముఖ్యనేతలతో రాజకీయ భవిష్యత్‌పై గంటా శ్రీనివాస రావు చర్చించనున్నారు. చీపురుపల్లి నుంచి మంత్రి బత్సపై పోటీ…

రాష్ట్రంలో 18 నుంచి పదవ తరగతి పరీక్షలు

Mar 14,2024 | 10:38

హైదరాబాద్‌ :పదో తరగతి పరీక్షలకు ఐదు నిమిషాలు ఆలస్యంగా వచ్చే విద్యార్థులను అనుతించేందుకు ఎస్సెస్సీ బోర్డు నిర్ణయించింది. ఇంతకు మించి లేటుగా వస్తే మాత్రం పరీక్ష కేంద్రంలోకి…