రాష్ట్రం

  • Home
  • తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన పోలింగ్‌.. క్యూలైన్‌లో ఉన్నవారికే ఛాన్స్‌

రాష్ట్రం

తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన పోలింగ్‌.. క్యూలైన్‌లో ఉన్నవారికే ఛాన్స్‌

May 13,2024 | 18:31

అమరావతి/తెలంగాణ : తెలుగు రాష్ట్రాల్లో పోలింగ్‌ ముగిసింది. తెలంగాణలో 17 లోక్‌సభ నియోజకవర్గాలతో పాటు సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ అసెంబ్లీ నియోజకవర్గంలో పోలింగ్‌ జరిగింది. ఆంధ్రప్రదేశ్‌లో 175 అసెంబ్లీ…

చివరి గంటల్లో పోలింగ్‌పై ఈసీ ప్రత్యేక దృష్టి

May 13,2024 | 17:58

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ చివరి దశకు చేరుకుంది.. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలైన అరకు, పాడేరు, రంపచోడవరం నియోజకవర్గాల్లో సాయంత్రం 4 గంటలకే పోలింగ్‌ ముగించారు..…

నరసరావుపేటలోనూ ఎమ్మెల్యే గోపిరెడ్డి ఇంటిపై టిడిపి అనుయాయుల దాడి

May 13,2024 | 17:12

పల్నాడు జిల్లా నరసరావుపేట అసెంబ్లీ నియోజకవర్గంలోని నరసరావుపేటలో సోమవారం సాయంత్రం టిడిపి అనుయాయులు హడావుడి సృష్టించారు. ఇక్కడి టిడిపి అభ్యర్థి డాక్టర్‌ అరవిందబాబు అనుయాయులు సిట్టింగ్‌ ఎమ్మెల్యే,…

పల్నాడులో ఫ్యాక్షన్‌ పంజా…

May 13,2024 | 17:55

గృహ నిర్బంధంలో మాచర్ల అభ్యర్థులు ప్రజాశక్తి-ఎన్నికల డెస్క్ పల్నాడుప్రాంతంలో అందరూ ఊహించినట్లుగా అధికార, ప్రతిపక్ష పార్టీల అనుయాయుల మధ్య ఎన్నికల సందర్భంగా సోమవారం పలుచోట్ల ఘర్షణలు చోటుచేసుకున్నాయి.…

జనసేనకు ఓటేసుకోని పవన్

May 13,2024 | 16:29

మంగళగిరి : జనసేన పార్టీ అధినేత, పిఠాపురంలో టిడిపి, బిజెపి బలపర్చిన కె.పవన్‌కళ్యాణ్‌ తన పార్టీ గుర్తుకు ఓటేసుకునే అవకాశం లేకుండా పోయింది. ఆయన ఓటు మంగళగిరిలోని…

AP Elections: ఎపిలో 3గంటల వరకు 55.49 శాతం పోలింగ్‌

May 13,2024 | 15:55

అమరావతి :   ఎపిలో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌ కొనసాగుతోంది. మధ్యాహ్నం 3 గంటల వరకు 55.49 శాతం పోలింగ్‌ నమోదైనట్లు ఎన్నికల కమిషన్‌ తెలిపింది. పలు…

వైసిపిపై టిడిపి దాడులు

May 13,2024 | 15:03

అవనిగడ్డ నియోజకవర్గం మోపిదేవి మండలం మోపిదేవి లంక గ్రామంలో వైసీపీ వారిపై టిడిపి శ్రేణులు దాడిచేశారు. మోపిదేవి లంక గ్రామానికి చెందిన రాజుల పాటి నాగేశ్వరరావు, కేసాని…

ఎండల్లోనూ…హుషారుగా ఓటింగ్

May 13,2024 | 15:10

ప్రజాశక్తి-ఎన్నికల డెస్క్ మండుతున్న ఎండలను సైతం లెక్కచేయకుండా ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్‌ శాసనసభలోని మొత్తం 175 స్థానాలకు, 25 పార్లమెంట్‌ స్థానాలకు సోమవారం…

మధ్యాహ్నం ఒంటిగంటకు ఎపిలో 36 శాతం – తెలంగాణలో 40 శాతం పోలింగ్‌

May 13,2024 | 13:33

అమరావతి : ఈరోజు మధ్యాహ్నం ఒంటి గంట సమయానికి ఎపిలో 36 శాతం, తెలంగాణలో 40 శాతం పోలింగ్‌ నమోదయినట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. తెలుగు రాష్ట్రాల్లో…