రాష్ట్రం

  • Home
  • రేపు నయవంచన పుస్తకావిష్కరణ

రాష్ట్రం

రేపు నయవంచన పుస్తకావిష్కరణ

Apr 24,2024 | 17:57

ప్రజాశక్తి-విజయవాడ: పది సంవత్సరాల నిరంకుశ పాలన, 10 దారుణ మోసాలపై ఆంధ్ర ప్రదేశ్‌ పౌర సంఘాలు ప్రచురించిన నయవంచన పుస్తకావిష్కరణ కార్యక్రమం గురువారం ఉదయం విజయవాడ ప్రెస్‌క్లబ్‌లో…

బిజెపికి సికింద్రాబాద్‌ టికెట్‌ను తాకట్టు పెట్టిన బిఆర్‌ఎస్‌ : సీఎం రేవంత్‌

Apr 24,2024 | 13:22

హైదరాబాద్‌: సికింద్రాబాద్‌ టికెట్‌ను బిజెపికి.. బిఆర్‌ఎస్‌ తాకట్టు పెట్టిందని సీఎం రేవంత్‌రెడ్డి విమర్శించారు. సికింద్రాబాద్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి దానం నాగేందర్‌ నామినేషన్‌ దాఖలు సందర్భంగా ఏర్పాటు చేసిన…

విశాఖ ఉక్కుపై ముఖ్యమంత్రి మోసపూరిత వైఖరికి సిపిఐ(యం) ఖండన

Apr 24,2024 | 13:17

విశాఖ : విశాఖ ఉక్కుపై ముఖ్యమంత్రి మోసపూరిత వైఖరిని సిపిఐ(యం) ఖండించింది. బుధవారం ఉదయం సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు మాట్లాడుతూ … విశాఖ ఎన్నికల పర్యటనలో…

సిఎం జగన్‌ సమక్షంలో వైసిపిలోకి చేరికలు

Apr 24,2024 | 12:49

ప్రజాశక్తి-శ్రీకాకుళం : సిఎం జగన్‌ మేమంతా సిద్ధం యాత్రతో టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలకు చెందిన కీలక నేతలు వైసిపిలో చేరుతున్నారు. తాజాగా బస్సు యాత్రలో భాగంగా…

పెద్దిరెడ్డి సుధీర్‌ రెడ్డి కుమారుడి వీడియో హల్‌చల్‌

Apr 24,2024 | 12:41

ప్రజాశక్తి-సోమల (చిత్తూరు) : ముగ్గురు తాతలను ఒక్క పెద్ద నాన్నను గెలిపించాలంటూ … పెద్దిరెడ్డి సుధీర్‌ రెడ్డి కుమారుడి వీడియో సోషల్‌ మీడియాలో హల్చల్‌ చేస్తుంది. రానున్న…

ప్రజాశక్తి వార్తకు స్పందన – ప్రజలకు అందిన శుద్ధ జలం

Apr 24,2024 | 12:26

ప్రజాశక్తి-సోమల (చిత్తూరు) : మోటారు రిపేరు వచ్చి శుద్ధమైన నీరు అందక అవస్థలు పడిన ప్రజల కష్టాన్ని ప్రజాశక్తి ప్రచురించడంతో అధికారులు వెంటనే స్పందించి బుధవారం చర్యలు…

అల్లూరిలో సిపిఎం ఎన్నికల ప్రచారం

Apr 24,2024 | 11:46

డుంబ్రిగుడ మండలం (అల్లూరి) : అల్లూరి జిల్లా కురిడి పంచాయతీ జంగిడివలస గ్రామంలో సిపిఎం నాయకులు బుధవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం మండల…

దివ్యాంగురాలిపై అత్యాచారం

Apr 24,2024 | 11:08

తిరుపతి సిటీ : దివ్యాంగురాలిపై అత్యాచారం జరిగిన ఘటన బుధవారం చౌడేపల్లి మండలంలో జరిగింది. చౌడేపల్లి గ్రామానికి చెందిన దివ్యాంగురాలు (54) ఇంట్లో ఒంటరి జీవితం గడుపుతోంది.…

వలంటీర్ల రాజీనామాలను అడ్డుకోలేం

Apr 24,2024 | 22:58

– హైకోర్టుకు తేల్చి చెప్పిన కేంద్ర ఎన్నికల సంఘం ప్రజాశక్తి-అమరావతి:వలంటీర్లు రాజీనామాలు చేస్తే వాటిని ఆమోదించకుండా తాము ఉత్తర్వులు జారీ చేయలేమని హైకోర్టుకు కేంద్ర ఎన్నికల సంఘం…