పార్వతీపురం మన్యం ఫస్ట్.. కర్నూలు లాస్ట్
విజయవాడ : నేడు ఎపి పదో తరగతి పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. మొత్తం ఉత్తీర్ణత 86.69 శాతం నమోదైంది. ఫలితాల్లో బాలికలు పైచేయి సాధించారు. అయితే 96.37…
విజయవాడ : నేడు ఎపి పదో తరగతి పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. మొత్తం ఉత్తీర్ణత 86.69 శాతం నమోదైంది. ఫలితాల్లో బాలికలు పైచేయి సాధించారు. అయితే 96.37…
ప్రజాశక్తి-అమరావతి రాష్ట్రంలోని పాఠశాల విద్యార్థులకు ఈనెల 24 నుంచి జూన్ 11వ తేదీ వరకూ వేసవి సెలవులు ఇస్తున్నామని పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది. దీన్ని దృష్టిలో ఉంచుకుని…
ప్రజాశక్తి-బి.కొత్తకోట (అన్నమయ్య) : బి.కొత్తకోట జిల్లా పరిషత్ ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలకు చెందిన ఎస్.తమన్నా నేడు వెలువడిన పదో తరగతి పరీక్షల్లో మండల మొదటి ర్యాంక్…
ప్రజాశక్తి-గుంటూరు ప్రతినిధి ఇండియా కూటమి బలపర్చిన సిపిఎం మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి జన్నా శివశంకరరావు సోమవారంనాడు తన నామినేషన్ను ఎన్నికల రిటర్నింగ్ అధికారికి సమర్పించారు. ఉదయం…
మన్యం : పార్వతీపురం మన్యం జిల్లాలో కేంద్ర సిపిఎం కార్యాలయం సుందరయ్య భవనంలో సోమవారం లెనిన్ జయంతి ఉత్సవాలను నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ పార్వతీపురం…
జగ్గయ్యపేట (ఎన్టీఆర్ జిల్లా) : బైక్ను స్కూల్ బస్సు ఢీకొట్టడంతో ఒకరు మృతి చెందగా, ముగ్గురికి తీవ్రగాయాలైన ఘటన సోమవారం పెనుగంచిప్రోలు మండలంలోని నవాబుపేట వద్ద జరిగింది.…
బాపట్ల : పర్చూరు నియోజకవర్గ వైసిపి మాజీ ఇన్చార్జ్ గొట్టిపాటి భరత్ వైసిపికి గుడ్ బై చెప్పారు. దర్శిలో టిడిపి అభ్యర్థిగా పోటీ చేస్తున్న తన సోదరి…
నేడు అంత్యక్రియలు ప్రజాశక్తి-నెల్లూరు ప్రతినిధి : ప్రముఖ పారిశ్రామికవేత్త, ఎంపి మాగుంట సుబ్బిరామిరెడ్డి కుమారుడు మాగుంట విజయబాబు (55) మరణించారు. సోమవారం తెల్లవారుజామున గుండెపోటు రావడంతో స్థానిక…
అమరావతి : విపరీతమైన ఎండ తీవ్రత, అకాల వర్షాలు, వడగండ్ల వల్ల పంటల దిగుబడి తగ్గుతుందని, దీనివల్ల శాఖాహారం మాత్రమే కాకుండా.. మాంసాహారం ధరలు కూడా భారీగా…