రాష్ట్రం

  • Home
  • పోరాటాల ఫలితమే కాకినాడలో ఈఎస్‌ఐ హాస్పిటల్‌

రాష్ట్రం

పోరాటాల ఫలితమే కాకినాడలో ఈఎస్‌ఐ హాస్పిటల్‌

Feb 24,2024 | 13:40

ప్రజాశక్తి-కాకినాడ : ఈఎస్‌ఐ హాస్పిటల్‌ కాకినాడలో ఏర్పాటు చేయాలని కార్మిక సంఘాలు, వామపక్ష పార్టీలు ఎన్నో పోరాటాలు చేశాయని ఆ పోరాటాల ఫలితంగానే కాకినాడలో ఈఎస్‌ఐ ఆసుపత్రి…

హైదరాబాద్‌ పబ్లిక్‌ ప్లేసెస్‌, సిటీ పార్కుల్లో షీ టీం నిఘా

Feb 24,2024 | 13:27

తెలంగాణ : హైదరాబాద్‌లోని బహిరంగ ప్రదేశాలు, పార్కుల్లో అనైతిక చర్యలకు పాల్పడే జంటలపై షీ టీమ్స్‌ నిఘా పెట్టాయి. నెక్లెస్‌రోడ్‌, ఇందిరా పార్క్‌, కఅష్ణకాంత్‌పార్క్‌తోపాటు ఇతర పబ్లిక్‌…

3వ రోజు : ‘సిపిఎం జన శంఖారావం పాదయాత్ర’

Feb 24,2024 | 11:18

విజయవాడ : ‘సిపిఎం జన శంఖారావం పాదయాత్ర’ మూడో రోజు శనివారం విజయవాడలో ప్రారంభమైంది. సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్‌.బాబూరావు నేతృత్వంలో కొనసాగుతోన్న ఈ పాదయాత్ర…

తెలంగాణలో నేడు, రేపు తేలికపాటి వర్షాలు

Feb 24,2024 | 11:08

హైదరాబాద్‌: రాష్ట్రంలో శని, ఆదివారాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణపై ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా అక్కడక్కడ…

ఢిల్లీ లిక్కర్‌ కేసులో నిందితురాలిగా కవిత

Feb 24,2024 | 10:58

ప్రజాశక్తి – హైదరాబాద్‌ బ్యూరో : దేశ వ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్‌ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో నిందితురాలిగా…

‘డిజిటల్‌ అరెస్ట్‌’ ఇదో కొత్త తరహా మోసం

Feb 24,2024 | 10:49

ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి – అమరావతి : ‘దేశ వ్యతిరేక, సంఘ విద్రోహ కార్యక్రమాల్లో మీరు పాల్గోన్నారని, మీమీద విచారణ ప్రారంభమైందని, ఆన్‌లైన్‌ విచారణకు హాజరు కావాలని’…

టిడిపి-జనసేన తొలి జాబితా – ముఖ్యనేతలతో చంద్రబాబు భేటీ

Feb 24,2024 | 10:13

అమరావతి : టిడిపి-జనసేన కూటమి అభ్యర్థుల పేర్లను ప్రకటించనున్న వేళ … ఇరు పార్టీల నేతల్లో ఉత్కంఠ నెలకొంది. తెలుగుదేశం, జనసేన పార్టీల తరఫున శాసనసభ ఎన్నికల్లో…

జగ్గంపేట నియోజకవర్గ పరిశీలకులుగా పాటి శివకుమార్‌ నియామకం

Feb 24,2024 | 09:56

ప్రజాశక్తి-రాజోలు (అంబేద్కర్‌ కోనసీమ) : కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గ వైసిపి పరిశీలకులుగా రాజోలు నియోజకవర్గానికి చెందిన వైసిపి సోషల్‌ మీడియా జిల్లా కన్వినర్‌ పాటి శివకుమార్‌…

రిటైర్డ్‌ ఐఎఎస్‌ జన్నత్‌ హుస్సేన్‌ కన్నుమూత – నేడు అంత్యక్రియలు

Feb 24,2024 | 11:19

నేడు తెలంగాణలోని పంజాగుట్టలో అంత్యక్రియలు ప్రజాశక్తి- సూళ్లూరుపేట (తిరుపతి జిల్లా) : రిటైర్డ్‌ ఐఎఎస్‌ అధికారి జన్నత్‌ హుస్సేన్‌ (73) శుక్రవారం తిరుపతి జిల్లా సూళ్లూరుపేటలో కన్నుమూశారు.…