రాష్ట్రం

  • Home
  • బేగంపేటలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు

రాష్ట్రం

బేగంపేటలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు

Feb 6,2024 | 15:56

హైదరాబాద్‌ : వేసవి కాలం రాకముందే హైదరాబాద్‌ నగరంలో ఎండలు దంచికొడుతున్నాయి. మంగళవారం మోండా మార్కెట్‌, హయత్‌ నగర్‌, బేగంపేట్‌ ఏరియాల్లో అత్యధికంగా 36.3 డిగ్రీల సెల్సియస్‌…

13న భారీ బహిరంగ సభ : కేసీఆర్‌

Feb 6,2024 | 15:38

హైదరాబాద్‌ : కృష్ణా ప్రాజెక్టుల కోసం పోరాటం చేయాలని మాజీ సీఎం కేసీఆర్‌ నిర్ణయించారు. ఈ నెల 13న నల్గండలో భారీ బహిరంగ సభ నిర్వహించి, ఉద్యమాన్ని…

రైల్వే టికెట్‌ కౌంటర్ల వద్ద డిజిటల్‌ పేమెంట్స్‌

Feb 6,2024 | 15:22

హైదరాబాద్‌: రైల్వే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే గుడ్‌న్యూస్‌ చెప్పింది. ప్రయాణికుల బాధను అర్థం చేసుకుని రైల్వేస్టేషన్లలో టికెట్‌ కౌంటర్ల వద్ద చిల్లర ఇచ్చే విషయంలో కీలక…

అద్దెకు ఉండేవారికీ 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌.. టిఎస్‌ఎస్‌పిడిసిఎల్‌ క్లారిటీ..!

Feb 6,2024 | 15:10

హైదరాబాద్‌: ఆరు హామీల అమలుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది. ఇప్పటికే రెండు హామీలు అమలు చేశారు. గృహజ్యోతి పథకం కింద ప్రతి ఇంటికి 200 యూనిట్ల ఉచిత…

స్మగ్లర్ల దాడిలో కానిస్టేబుల్‌ చనిపోవడం బాధాకరం : చంద్రబాబు

Feb 6,2024 | 15:00

అమరావతి: అన్నమయ్య జిల్లాలో ఎర్రచందనం స్మగ్లర్ల దాడిలో కానిస్టేబుల్‌ చనిపోవడం బాధాకరమని టిడిపి అధినేత చంద్రబాబు అన్నారు. స్మగ్లర్లకు టికెట్లిచ్చే వైసిపి పాలనలో పోలీసులకు భద్రత లేదని…

వై.వి.బి.రాజేంద్రప్రసాద్‌ ఇంటి వద్ద ఉద్రిక్తత..

Feb 6,2024 | 15:13

ప్రజాశక్తి-ఉయ్యూరు(కృష్ణా) : పంచాయతీల నిధులను ప్రభుత్వం స్వాహా చేసిందని ఆరోపిస్తూ.. ఏపీ సర్పంచ్‌లు అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా అసెంబ్లీ దగ్గర ఉద్రిక్తత ఏర్పడింది. అసెంబ్లీని…

మంగళగిరిలో భువనేశ్వరి ‘నిజం గెలవాలి’ పర్యటన

Feb 6,2024 | 14:55

అమరావతి : ”నిజం గెలివాలి” కార్యక్రమంలో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి మంగళవారం గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా భువనేశ్వరికి కఅష్ణా…

కులగణన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలి : ఎమ్మెల్సీ కవిత

Feb 6,2024 | 14:50

వరంగల్‌ : రాష్ట్రంలో కులగణన చేపట్టి బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్‌ చేశారు.…

కొత్తగా ఎస్‌ఎంఎస్‌పే సిస్టమ్‌ తెచ్చిన టీటీడీ

Feb 6,2024 | 14:29

తిరుమల : శ్రీవారి యాత్రిలకు తిరుమల తిరుపతి దేవస్థానం శుభవార్త చెప్పింది. శ్రీవారి దర్శనం కోసం విచక్షణ కోటాలో జారీ చేసే బ్రేక్‌ దర్శనం టికెట్ల పొందిన…