రాష్ట్రం

  • Home
  • ఇళ్ల నిర్మాణం పేరుతో పేదలపై అప్పులు

రాష్ట్రం

ఇళ్ల నిర్మాణం పేరుతో పేదలపై అప్పులు

Mar 1,2024 | 11:09

 మాజీమంత్రి కెఎస్‌ జవహర్‌ ప్రజాశక్తి- అమరావతి బ్యూరో :   ఇళ్ల నిర్మాణం పేరుతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి పేదలపై భారం మోపారని మాజీ మంత్రి, టిడిపి…

కబేళా వద్దు.. పేదలకు ఇళ్ల స్థలాలివ్వాలి

Mar 1,2024 | 11:03

డిస్నీల్యాండ్‌ వద్ద సిపిఎం, సిపిఐ ఆందోళన ప్రజాశక్తి-అజిత్‌ సింగ్‌ నగర్‌ (విజయవాడ) :  పేదల నివాసాల మధ్య కబేళా ఏర్పాటును నిలుపుదల చేయలని డిమాండ్‌ చేస్తూ ఎన్‌టిఆర్‌…

ఐదేళ్లుగా అరకొర వేతనాలే

Mar 1,2024 | 10:58

ఒక్కటంటే ఒక్క ఇంక్రిమెంటు కూడా ఇవ్వని ప్రభుత్వం కమ్యూనిటీ హెల్త్‌ ఆఫీసర్స్‌ ధర్నా కాంట్రాక్టు, అవుట్‌ సోర్సింగ్‌, ఎంప్లాయిస్‌, టీచర్స్‌, వర్కర్స్‌ జెఎసి మద్దతు సమస్యలు తక్షణమే…

సిఎం క్యాంప్‌ ఆఫీస్‌ ముట్టడికి పిలుపు – ఎపివి జెఎసి నేతలు అరెస్ట్

Mar 1,2024 | 11:17

అమరావతి : ‘ ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు ‘ నినాదంతో …. జై భారత్‌ నేషనల్‌ పార్టీ ఆధ్వర్యంలో ప్రత్యేక హోదా విభజన హామీల సాధన…

తెలంగాణలో మెగా డిఎస్‌సి – 11,062 పోస్టులతో నోటిఫికేషన్‌ విడుదల

Mar 1,2024 | 10:20

ప్రజాశక్తి – హైదరాబాద్‌ బ్యూరో : తెలంగాణ రాష్ట్రంలో 11,062 ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం మెగా డిఎస్‌సి నోటిఫికేషన్‌ విడుదలైంది. మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ప్రభుత్వ…

సంక్షేమానికి, సర్కారు నిర్వహణకు నిధులెలా ?

Mar 1,2024 | 10:16

ఆర్థిక సలహాదారులు, అధికారులతో సిఎం కీలక సమావేశం మ్యానిఫెస్టోపైనా చర్చ ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : సంక్షేమ పథకాలతో పాటు ప్రభుత్వ నిర్వహణకు అవసరమైన నిధుల…

తాటాకిల్లు దగ్ధం – కట్టుబట్టలతో రోడ్డునపడ్డ వృద్ధ దంపతులు

Mar 1,2024 | 09:56

ప్రజాశక్తి-నరసాపురం (పశ్చిమ గోదావరి జిల్లా) : అగ్నిప్రమాదంలో తాటికిల్లు దగ్ధమవ్వడంతో కట్టుబట్టలతో వృద్ధ దంపతులు రోడ్డునపడ్డ విషాద ఘటన శుక్రవారం తెల్లవారుజామున జరిగింది. మండలంలోని తూర్పుతాళ్ళు పంచాయితీ…

ఇంటర్‌ పరీక్షలు ప్రారంభం

Mar 1,2024 | 11:41

ప్రజాశక్తి-యంత్రాంగం : ఇంటర్‌ పరీక్షలు శుక్రవారం నుంచి ప్రారంభమయ్యాయి. ఉదయం 9 గంటలకు పరీక్ష ప్రారంభం కాగా విద్యార్థులు ఉదయం 8.30 గంటలకే పరీక్ష కేంద్రాలకు చేరుకున్నారు.…

వలంటీర్ల వ్యవస్థ నిర్వీర్యానికి కుట్ర

Apr 1,2024 | 09:04

– మూడో తేదీకల్లా పెన్షన్లు అందిస్తాం – సజ్జల రామకృష్ణారెడ్డి ప్రజాశక్తి-అమరావతి బ్యూరో:వలంటీర్ల వ్యవస్థను నిర్వీర్యం చేసేలా చంద్రబాబు మొదటి నుంచి చేస్తున్న కుట్రలు ఎన్నికల కమిషన్‌…