సిఎంఎ ఫౌండేషన్లో శ్రీమేధ విద్యార్థికి మొదటి ర్యాంకు
ప్రజాశక్తి-గుంటూరు :కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటింగ్ (సిఎంఎ) ఫౌండేషన్ ర్యాంకుల జాబితాలో గుంటూరులోని శ్రీమేధ విద్యార్థి ఆన్నా సాయివెంకట ధీరజ్ ఆలిండియ ఫస్ట్ర్యాంకు సాధించినట్లు ఆ సంస్థ…
ప్రజాశక్తి-గుంటూరు :కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటింగ్ (సిఎంఎ) ఫౌండేషన్ ర్యాంకుల జాబితాలో గుంటూరులోని శ్రీమేధ విద్యార్థి ఆన్నా సాయివెంకట ధీరజ్ ఆలిండియ ఫస్ట్ర్యాంకు సాధించినట్లు ఆ సంస్థ…
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :రాష్ట్రంలో సామాజిక పెన్షన్లను మే ఒకటిన ఇళ్ల వద్దనే పంపిణీ అయ్యేలా చర్యలు తీసుకోవాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ డిమాండ్ చేశారు.…
ప్రజాశక్తి-విఆర్పురం ఇండియా కూటమి తరపున రంపచోడవరం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి సిపిఎం అభ్యర్థిగా పోటీచేస్తున్న లోతా రామారావును అఖండ మెజార్టీతో గెలిపించాలని సిపిఎం జిల్లా కమిటీ నాయకులు…
ఒంగోలు పార్లమెంట్ స్వతంత్ర అభ్యర్థి జెవి మోహన్గౌడ్ ఒంగోలు : ఒంగోలు పార్లమెంట్ స్థానానికి ఇండిపెండెంట్ అభ్యర్థిగా సామాజికవేత్త జెవి మోహన్గౌడ్ ఎన్నికల బరిలో నిలిచారు. ఇప్పటికే…
ప్రజాశక్తి-చాగల్లు (తూర్పు గోదావరి) : సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని చాగల్లు పోలీసులు హెచ్చరించారు. శుక్రవారం ఎస్సై ఏ నాగరాజు మీడియాతో మాట్లాడుతూ … మండలంలో…
నేడు వైసీపీ మేనిఫెస్టో విడుద అమరావతి : 2019 ఎన్నికల్లో నవరత్నాల పథకాలతో ప్రజల్లోకి వెళ్లిన జగన్ ఈ ఎన్నికల్లో నవరత్నాలు ఫ్లస్ పేరుతో మేనిఫెస్టోను సిద్ధంచేశారు.…
శ్రీశైలం : అష్టాదశ శక్తి పీఠక్షేత్రమైన శ్రీశైలంలో కుంభోత్సవం వైభవంగా ప్రారంభమైంది. శ్రీ భ్రమరాంబాదేవి అమ్మవారి ఆలయాన్ని నిమ్మకాయలతో అలంకరించారు. ఉత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం తెల్లవారుజామున పూజల…
కాకినాడ (తూర్పు గోదావరి) : ఎపిలో ఎన్నికల వేళ … రాజకీయాల్లో అనూహ్యమైన మార్పులు చోటుచేసుకుంటున్నాయి. కాకినాడ జిల్లాలో టిడిపికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. దాదాపు నాలుగు…
పులివెందుల : తమ ప్రభుత్వం ఐదేళ్లలో అమలు చేసిన సంక్షేమ పథకాలతో ప్రపంచం రాష్ట్రం వైపు చూస్తోందని వైసిపి అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి అన్నారు.…