రాష్ట్రం

  • Home
  • సిఎంఎ ఫౌండేషన్‌లో శ్రీమేధ విద్యార్థికి మొదటి ర్యాంకు

రాష్ట్రం

సిఎంఎ ఫౌండేషన్‌లో శ్రీమేధ విద్యార్థికి మొదటి ర్యాంకు

Apr 26,2024 | 21:55

ప్రజాశక్తి-గుంటూరు :కాస్ట్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌ అకౌంటింగ్‌ (సిఎంఎ) ఫౌండేషన్‌ ర్యాంకుల జాబితాలో గుంటూరులోని శ్రీమేధ విద్యార్థి ఆన్నా సాయివెంకట ధీరజ్‌ ఆలిండియ ఫస్ట్‌ర్యాంకు సాధించినట్లు ఆ సంస్థ…

ఇళ్ల వద్దకే పింఛను – సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ డిమాండ్‌

Apr 26,2024 | 21:25

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :రాష్ట్రంలో సామాజిక పెన్షన్‌లను మే ఒకటిన ఇళ్ల వద్దనే పంపిణీ అయ్యేలా చర్యలు తీసుకోవాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ డిమాండ్‌ చేశారు.…

లోతా రామారావును గెలిపించాలి

Apr 26,2024 | 17:05

ప్రజాశక్తి-విఆర్‌పురం ఇండియా కూటమి తరపున రంపచోడవరం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి సిపిఎం అభ్యర్థిగా పోటీచేస్తున్న లోతా రామారావును అఖండ మెజార్టీతో గెలిపించాలని సిపిఎం జిల్లా కమిటీ నాయకులు…

అభివృద్ధి కోసం గెలిపించండి

Apr 26,2024 | 16:33

ఒంగోలు పార్లమెంట్‌ స్వతంత్ర అభ్యర్థి జెవి మోహన్‌గౌడ్ ఒంగోలు : ఒంగోలు పార్లమెంట్‌ స్థానానికి ఇండిపెండెంట్‌ అభ్యర్థిగా సామాజికవేత్త జెవి మోహన్‌గౌడ్‌ ఎన్నికల బరిలో నిలిచారు. ఇప్పటికే…

సైబర్‌ నేరాల పట్ల అప్రమత్తం అవసరం : చాగల్లు పోలీసుల హెచ్చరిక

Apr 26,2024 | 14:56

ప్రజాశక్తి-చాగల్లు (తూర్పు గోదావరి) : సైబర్‌ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని చాగల్లు పోలీసులు హెచ్చరించారు. శుక్రవారం ఎస్సై ఏ నాగరాజు మీడియాతో మాట్లాడుతూ … మండలంలో…

నవరత్నాలు ఫ్లస్

Apr 26,2024 | 14:54

నేడు వైసీపీ మేనిఫెస్టో విడుద అమరావతి : 2019 ఎన్నికల్లో నవరత్నాల పథకాలతో ప్రజల్లోకి వెళ్లిన జగన్‌ ఈ ఎన్నికల్లో నవరత్నాలు ఫ్లస్‌ పేరుతో మేనిఫెస్టోను సిద్ధంచేశారు.…

శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం

Apr 26,2024 | 13:27

శ్రీశైలం : అష్టాదశ శక్తి పీఠక్షేత్రమైన శ్రీశైలంలో కుంభోత్సవం వైభవంగా ప్రారంభమైంది. శ్రీ భ్రమరాంబాదేవి అమ్మవారి ఆలయాన్ని నిమ్మకాయలతో అలంకరించారు. ఉత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం తెల్లవారుజామున పూజల…

తునిలో టిడిపికి షాక్‌ – కీలక నేత యనమల కృష్ణుడు రాజీనామా

Apr 26,2024 | 13:18

కాకినాడ (తూర్పు గోదావరి) : ఎపిలో ఎన్నికల వేళ … రాజకీయాల్లో అనూహ్యమైన మార్పులు చోటుచేసుకుంటున్నాయి. కాకినాడ జిల్లాలో టిడిపికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. దాదాపు నాలుగు…

సంక్షేమ పథకాలతో ప్రజలకు ఎంతోమేలు : సిఎం వైఎస్‌ జగన్

Apr 26,2024 | 12:35

పులివెందుల : తమ ప్రభుత్వం ఐదేళ్లలో అమలు చేసిన సంక్షేమ పథకాలతో ప్రపంచం రాష్ట్రం వైపు చూస్తోందని వైసిపి అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహనరెడ్డి అన్నారు.…