రాష్ట్రం

  • Home
  • రేపు విశాఖలో సీఎం జగన్‌ పర్యటన

రాష్ట్రం

రేపు విశాఖలో సీఎం జగన్‌ పర్యటన

Mar 4,2024 | 12:18

ప్రజాశక్తి-అమరావతి : సీఎం జగన్‌ మంగళవారం విశాఖపట్నంలో పర్యటించనున్నారు. ఉదయం 9.10 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి విశాఖ చేరుకుంటారు. అక్కడి రాడిసన్‌ బ్లూ రిసార్ట్స్‌లో…

జిల్లా కేంద్రానికి చేరిన పదోతరగతి ప్రశ్నాపత్రాలు

Mar 4,2024 | 11:37

ప్రజాశక్తి-అనంతపురం సిటీ : అనంతపురం జిల్లా కేంద్రానికి పదవతరగతి ప్రశ్నాపత్రాలు సోమవారం చేరాయి. వీటిని జిల్లా రెవెన్యూ అధికారి రామకృష్ణారెడ్డి డిఈఓ బి.వరలక్ష్మి , ఏసి గోవింద…

నెల్లూరు జిల్లాలో టీడీపీ నేతల ఇళ్లల్లో సోదాలు..

Mar 4,2024 | 11:27

ప్రజాశక్తి-నెల్లూరు : నెల్లూరు జిల్లాలో టీడీపీ నేతల ఇళ్లల్లో పోలీసులు సోదాలు చేస్తున్నారు. ఎన్నికల సమయం కావడంతో.. నేతల ఇళ్లలో భారీ ఎత్తున నగదు నిల్వలు ఉన్నాయన్న…

ఏపీ 10వ తరగతి హాల్‌ టికెట్లు విడుదల..

Mar 4,2024 | 11:32

 ప్రజాశక్తి-అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి వార్షిక పరీక్షలు మార్చి 18 నుంచి 30వ తేదీ వరకు జరుగనున్నాయి. ఈ క్రమంలో పదో తరగతి హాల్‌ టికెట్లను…

రాయలసీమ నీటి సమస్యసాహిత్యంలో ప్రతిబింబించాలి

Mar 4,2024 | 11:05

జలకవనంలో వక్తల పిలుపు ప్రజాశక్తి -పెనుకొండ : రాయలసీమ జిల్లాల్లో నెలకొన్న నీటి సమస్య సాహిత్యంలో ప్రతిబింబించాలని జలకవనంలో పలు వురు వక్తలు పిలుపు నిచ్చారు. శ్రీసత్యసాయి…

మూడెకరాల భూమి కోసం.. తల్లిదండ్రులపై ఓ కొడుకు ధాష్టీకం

Mar 4,2024 | 11:00

ప్రజాశక్తి-మదనపల్లి : మూడు ఎకరాల భూమి కోసం కనీపెంచిన తల్లిదండ్రులపైనే దాడి చేశాడో కొడుకు.. తల్లిని జుట్టుపట్టి లాగి కిందపడేసి, తండ్రిని కొట్టాడు. ఈ ఘటన ఏపీలోని…

బిజెపిని ఓడిస్తేనే ‘ఉక్కు’కు రక్షణ

Mar 4,2024 | 10:43

విశాఖలో మహాపాదయాత్ర వేలాదిగా తరలివచ్చిన ప్రజానీకం కూర్మన్నపాలెం నుంచి జివిఎంసి గాంధీ విగ్రహం వరకు ర్యాలీ ప్రజాశక్తి- విశాఖ కలెక్టరేట్‌, ఉక్కునగరం విలేకరులు : కేంద్రంలో బిజెపిని,…

స్పెషల్‌ డిఎస్‌సిపై నిర్ణయం తీసుకోకుంటే..10న మన్యం బంద్‌

Mar 4,2024 | 10:36

ఆదివాసీ సంఘాల పిలుపు ప్రజాశక్తి – పాడేరు (అల్లూరి సీతారామరాజు జిల్లా) : గిరిజన స్పెషల్‌ డిఎస్‌సి నోటిఫికేషన్‌ విడుదల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల…

జనసేనలోకి చిత్తూరు ఎమ్మెల్యే శ్రీనివాసులు

Mar 4,2024 | 11:21

సస్పెండ్‌ చేసిన వైసిపి ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : అధికార వైసిపికి చెందిన చిత్తూరు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు ఆదివారం పవన్‌కల్యాణ్‌ను కలిసి జనసేనలో చేరారు. శ్రీనివాసులును రాజ్యసభకు…