రాష్ట్రం

  • Home
  • ఆరు ఎర్రచందనం దుంగలు స్వాధీనం

రాష్ట్రం

ఆరు ఎర్రచందనం దుంగలు స్వాధీనం

Mar 28,2024 | 20:45

వెల్లడించిన టాస్క్‌ ఫోర్స్‌ ఎస్‌పి, డిఎస్‌పి ప్రజాశక్తి- మంగళం (తిరుపతి) :తిరుపతి మంగళం పరిధి తిమ్మినాయుడుపాలెం సమీపంలో ఆరు ఎర్రచందనం దుంగలను లోడ్‌ చేస్తున్న దోస్త్‌ లగేజీ…

ప్యాంట్రీకార్‌పై దుష్ప్రచారం

Mar 28,2024 | 20:43

– బిజెపి అభ్యర్థులందరూ చంద్రబాబు మనుషులే – సజ్జల రామకృష్ణారెడ్డి ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పర్యటనలకు అన్ని అనుమతులూ వున్న ప్యాంట్రీకార్‌పై అనుమానాలు రేకెత్తించేలా…

రాష్ట్రానికి ముగ్గురు ప్రత్యేక ఎన్నికల పరిశీలకులు

Mar 28,2024 | 21:09

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :రాష్ట్రానికి ముగ్గురు ప్రత్యేక ఎన్నికల పరిశీలకులను కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది. 1987 బ్యాచ్‌కు చెందిన రిటైర్డు ఐఎఎస్‌ అధికారి రామ్మోహన్‌ మిశ్రాను ప్రత్యేక…

ఆలిండియా పోలీస్‌ బ్యాడ్మింటన్‌లో 2 సిల్వర్‌ మెడల్స్‌

Mar 28,2024 | 20:40

– అభినంధించిన డిజిపి ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :ఇటీవల హైదరాబాద్‌లో నిర్వహించిన 16వ ఆలిండియా పోలీస్‌ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్షిప్‌ 2023-2024 పోటీల్లో రాష్ట్ర పోలీసులు రెండు సిల్వర్‌ పథకాలను…

వివేకాను హత్య చేసిన వ్యక్తికి సునీత మద్దతు – ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి

Mar 28,2024 | 20:37

ప్రజాశక్తి-కడప :వివేకానందరెడ్డిని హత్య చేసిన వ్యక్తికి సునీత మద్దతు ఇవ్వడం బాధాకరంగా ఉందని కమలాపురం ఎమ్మెల్యే పి రవీంద్రనాథ్‌రెడ్డి అన్నారు. వైఎస్‌ఆర్‌ జిల్లా వైసిపి కార్యాలయంలో గురువారం…

వాహన తనిఖీల్లో రూ.8 లక్షలు స్వాధీనం

Mar 28,2024 | 21:54

ప్రజాశక్తి -యంత్రాంగం :వాహన తనిఖీలను పోలీసులు ముమ్మరం చేశారు. ఎలాంటి పత్రాలు లేకుండా తరలిస్తున్న రూ.8 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. వైఎస్‌ఆర్‌ జిల్లా లింగాలలో ఎలాంటి…

రూ.56 లక్షలు స్వాధీనం

Mar 28,2024 | 20:33

ప్రజాశక్తి-బాపట్ల జిల్లా :టిడిపి బాపట్ల అభ్యర్థి నరేంద్రవర్మకు చెందిన రొయ్యల కంపెనీ (రాయల్‌ మెరైన్‌ ప్రయివేట్‌ లిమిటెడ్‌) కంటైనర్‌లోని రూ.56 లక్షల నగదును చీరాల పోలీసులు గురువారం…

ఈ నెల 30 నుంచి పవన్‌ ఎన్నికల శంఖారావం

Mar 28,2024 | 20:31

– 3 రోజుల పాటు పిఠాపురంలోనే సమావేశాలు – రాష్ట్ర వ్యాప్త పర్యటనకు సిద్ధమవుతున్న జనసేనాని ప్రజాశక్తి-కాకినాడ ప్రతినిధి:తూర్పు సెంటిమెంట్‌తో జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ కాకినాడ…

రోడ్డు ప్రమాదంలో సత్యసాయి జిల్లా వ్యకాసం నాయకుడు మృతి

Mar 28,2024 | 20:28

ప్రజాశక్తి-చిలమత్తూరు :రోడ్డు ప్రమాదంలో శ్రీసత్యసాయి జిల్లా వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు రమేష్‌ (40) మరణించాడు. ఈ నెల 19న ఆయన తన ద్విచక్రవాహనంలో వెళ్తూ ప్రమాదవశాత్తు…