రాష్ట్రం

  • Home
  • మందులు వైద్య పరికరాలపై జిఎస్టి తొలగించాలి : మెడికల్‌ రిప్రజెంటేటివ్‌ సమ్మె

రాష్ట్రం

మందులు వైద్య పరికరాలపై జిఎస్టి తొలగించాలి : మెడికల్‌ రిప్రజెంటేటివ్‌ సమ్మె

Dec 20,2023 | 13:28

ప్రజాశక్తి-ఒంగోలు కలెక్టరేట్‌ : మందుల ధరలను తగ్గించి… మందులు వైద్య పరికరాలపై జిఎస్‌టి తొలగించాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు జివి కొండారెడ్డి డిమాండ్‌ చేశారు. మెడికల్‌ రిప్రజెంటేటివ్‌…

నేడు పోచంపల్లిలో రాష్ట్రపతి ద్రౌపదిముర్ము పర్యటన

Dec 20,2023 | 12:36

యాదాద్రి భువనగిరి : భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము భూదాన్‌ పోచంపల్లిలో నేడు పర్యటించనున్నారు. శీతాకాల విడిదిలో భాగంగా హైదరాబాద్‌కు వచ్చిన ఆమె బుధవారం పోచంపల్లికి రానున్నారు.…

సమగ్రశిక్షా ఉద్యోగుల సమ్మె ప్రారంభం

Dec 20,2023 | 17:45

ప్రజాశక్తి-యంత్రాంగం :  సమగ్రశిక్షా ఉద్యోగుల సమ్మె ఈరోజు ప్రారంభమైంది. ఉద్యోగులను  రెగ్యులర్‌ చేయడం, హెచ్‌ఆర్‌ పాలసీ అమలు, ఉద్యోగ భద్రత, తక్షణమే గ్రాస్‌పే తదితర సమస్యలను పరిష్కరించాలని…

డ్రగ్స్‌ ఫ్రీ తెలంగాణ.. డీజీపీ రవిగుప్తా పిలుపు

Dec 20,2023 | 12:05

హైదరాబాద్‌: తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రాన్ని డ్రగ్స్‌ ఫ్రీ రాష్ట్రంగా చేసేందుకు కృషి చేస్తోందని.. ఇలాంటి టైంలో డ్రగ్స్ వినియోగించినా, సరఫరా చేసినా చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని..…

తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ‘శ్వేత పత్రం’ విడుదల

Dec 20,2023 | 12:43

అరగంట పాటు సభ వాయిదా హైదరాబాద్: తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై 42 పేజీలతో కూడిన శ్వేతపత్రం శ్వేతపత్రం ప్రభుత్వం విడుదల చేసింది. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క…

10 ఏళ్లలో సృష్టించిన తెలంగాణ ఆస్తులు : బిఆర్‌ఎస్‌ డాక్యుమెంట్‌ రిలీజ్‌

Dec 20,2023 | 11:49

తెలంగాణ : తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై నేడు అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల చేసేందుకు సిద్ధమైన వేళ … బిఆర్‌ఎస్‌ తెలంగాణ రాష్ట్ర…

దేశ చరిత్రలోనే ప్రజాస్వామ్యం అపహాస్యం : సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు

Dec 20,2023 | 11:36

పార్లమెంట్‌లో 141 మంది సస్పెన్షన్లపై  ఈనెల 22న దేశ వ్యాప్త నిరసన స్టీల్‌ప్లాంట్‌ స్టేక్‌ హోల్డర్‌లు కార్మికులే: ఆదానీ, టాటా, జిందాల్‌లు కాదు 3వ ఫర్నేస్‌ను సెయిల్‌…

తాడేపల్లికి ఎమ్మెల్యేల క్యూ : తమకు ఇవ్వకుంటే సతీమణులకు ఇవ్వాలని వేడుకోలు

Dec 20,2023 | 11:31

కొనసాగుతున్న కసరత్తు నెలాఖరుకు కొలిక్కిరానున్న అభ్యర్థుల ఎంపిక ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రంలో 2024 ఎన్నికలకు సంబంధించి బరిలో నిలిచే అభ్యర్థుల జాబితాను రూపొందించేందుకు సర్వేల ఆధారంగా…

అలిపిరి నడకమార్గంలో చిరుతపులి ప్రత్యక్షం

Dec 20,2023 | 11:25

ప్రజాశక్తి-తిరుపతి : తిరుమల అలిపిరి నడకమార్గంలో మళ్లీ చిరుత భయం‌ పట్టుకుంది. అలిపిరి నడక మార్గంలో చిరుత సంచరిస్తున్నట్లు తెలియడంతో భక్తులు భయాందోళనకు గురవుతున్నారు. నడకమార్గంలోని నరసింహస్వామి…