రాష్ట్రం

  • Home
  • బ్రాహ్మణ కార్పొరేషన్‌ను బలోపేతానికి కృషి

రాష్ట్రం

బ్రాహ్మణ కార్పొరేషన్‌ను బలోపేతానికి కృషి

May 7,2024 | 23:43

– తిరుపతి రోడ్డుషోలో చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌ ప్రజాశక్తి – తిరుపతి బ్యూరో :’తిరుమల వెంకటేశ్వర స్వామి సాక్షిగా హామీ ఇస్తున్నాను. బ్రాహ్మణ కార్పొరేషన్‌ను బలోపేతం చేస్తాం. టిటిడి…

సమాజాన్ని విచ్ఛిన్నం చేస్తుంది – ల్యాండ్‌ టైట్లింగ్‌ చట్టంపై పివి రమేష్‌

May 7,2024 | 23:39

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో :రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్‌ టైట్లింగ్‌ యాక్టును ప్రజల కోసం తెచ్చింది కాదని, వారిని నియంత్రించడానికి తెచ్చిందని మాజీ ఐఎఎస్‌ అధికారి…

చనిపోయిన పెన్షనర్లకు పరిహారం ఇవ్వాలి -ఎన్‌హెచ్‌ఆర్‌సికి కనకమేడల లేఖ

May 7,2024 | 23:36

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో చనిపోయిన పెన్షనర్లకు పరిహారం ఇవ్వాలని టిడిపి నేత కనకమేడల రవీంద్ర కుమార్‌ కోరారు. మంగళవారం జాతీయ మానవ హక్కుల కమిషన్‌ (ఎన్‌హెచ్‌ఆర్‌సి)కి టిడిపి మాజీ…

ఉన్నత పాఠశాలల్లో యూత్‌ పార్లమెంటు పోటీలు – పాఠశాల విద్యాశాఖ కమిషనరు

May 7,2024 | 23:33

ప్రజాశక్తిాఅమరావతి బ్యూరో రాష్ట్రంలోని అన్ని ఉన్నత పాఠశాలల్లో 9 నుంచి 12వ తరగతుల వరకు చదువుతున్న విద్యార్థులతో ప్రతి సంవత్సరం యూత్‌ పార్లమెంటు పోటీలు నిర్వహించాలని పాఠశాల…

ఇసి తీరు సరికాదు : వైసిపి

May 7,2024 | 23:29

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :రాష్ట్రంలో ఎన్నికల సంఘం పనితీరు సరిగ్గా లేదని వైసిపి విమర్శించింది. బిజెపితో కలిసి వుందని టిడిపి ఏది చెబితే అది అమలు చేయడం తగదని…

జీతాల కోసం ఉక్కు కార్మికుల ఆందోళన

May 7,2024 | 23:24

ప్రజాశక్తి – ఉక్కునగరం (విశాఖపట్నం) :సకాలంలో జీతాలు చెల్లించాలని, ఇతర సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ స్టీల్‌ప్లాంట్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ (సిఐటియు) ఆధ్వర్యంలో స్టీల్‌ ఇడి వర్క్స్‌…

పోస్టల్‌ బ్యాలెట్‌ వినియోగంపై గందరగోళం

May 7,2024 | 23:20

– చిలకలూరిపేటలోఅదనపు అధికారి విధుల నుంచి తొలగింపు – ఆర్‌ఒకు షోకాజ్‌ నోటీసు జారీ చేసిన కలెక్టర్‌ ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి గుంటూరు, పల్నాడు జిల్లాల్లో పోస్టల్‌…

మీ ఓటుతో ఢిల్లీ పీఠం కదలాలి

May 7,2024 | 23:17

– ఎన్‌డిఎ గెలిస్తే ఉక్కు పరిరక్షణ అసాధ్యం – కోరుకొండ, ఇచ్ఛాపురం, గాజువాక సభల్లో సిఎం జగన్‌ ప్రజాశక్తి – యంత్రాంగం:’మీ ఎన్‌డిఎ కూటమితో ఆంధ్రప్రదేశ్‌కు ఏం…

ఎయుఇఇటి పరీక్షా ఫలితాలు విడుదల

May 7,2024 | 22:35

ప్రజాశక్తి – విశాఖపట్నం :ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్‌ కోర్సుల్లో సెల్ఫ్‌సపోర్ట్‌ విధానంలో ప్రవేశాలకు నిర్వహించిన ఎయుఇఇటి 2024 ప్రవేశ పరీక్షా ఫలితాలను మంగళవారం ఎయు విసి ఆచార్య…