రాష్ట్రం

  • Home
  • దస్తగిరి పిటిషన్‌ రీ ఓపెన్‌

రాష్ట్రం

దస్తగిరి పిటిషన్‌ రీ ఓపెన్‌

Apr 9,2024 | 00:27

 సిబిఐ కోర్టులో 12న విచారణ ప్రజాశక్తి – హైదరాబాద్‌ బ్యూరో : వివేకా హత్య కేసు విచారణలో తనను సాక్షిగా పరిగణించా లంటూ దస్తగిరి దాఖలు చేసిన…

16 కిలోల బంగారం, 30 కిలోల వెండి స్వాధీనం

Apr 9,2024 | 00:57

 రూ.44 లక్షల నగదు సీజ్‌ ప్రజాశక్తి – యంత్రాంగం : ఏలూరు జిల్లాల్లో భారీగా బంగారం, వెండి ఆభరణాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఏలూరు శివారులో కలపర్రు…

కవితకు బెయిల్‌ నిరాకరణ

Apr 9,2024 | 00:11

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : ఢిల్లీ లిక్కర్‌ కేసులో బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు రౌస్‌ ఎవెన్యూ కోర్టు (ట్రయల్‌ కోర్టు) మధ్యంతర బెయిల్‌ నిరాకరించింది. మధ్యంతర బెయిల్‌పై…

దాడిపై దళితుల నిరసన

Apr 8,2024 | 22:30

కోడ్‌ నేపథ్యంలో ధర్నా విరమించాలని కోరిన సిఐ  నిందితుల్లో పదిమందిని అదుపులోకి తీసుకున్నామని ప్రకటన ప్రజాశక్తి – రాజమహేంద్రవరం రూరల్‌ : రాజమహేంద్రవరం రూరల్‌ కడియం మండలం…

ఆసియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో ఎయుకు స్థానం

Apr 8,2024 | 22:27

ప్రజాశక్తి – విశాఖపట్నం : ఆసియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ – 2024లో ఆంధ్ర విశ్వవిద్యాలయం స్థానం సంపాదించింది. ఈ మేరకు ఆ సంస్థ దీనికి సంబంధించిన…

పోస్టాఫీసుల ద్వారా అవగాహన

Apr 8,2024 | 22:24

 పోస్టరును ఆవిష్కరించిన సిఇఒ ఎంకె మీనా ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : రాష్ట్ర వ్యాప్తంగా 10,670 పోస్టాఫీసుల ద్వారా ఓటర్ల అవగాహన కార్యక్రమాలను నిర్వహించేందుకు రాష్ట్ర…

పత్రాలు తగలబెట్టిన ఘటనపై సమగ్ర విచారణ జరపాలి : సిపిఎం

Apr 8,2024 | 22:28

ప్రజాశక్తి-విజయవాడ : తాడేపల్లి సిట్‌ కార్యాలయంలో పత్రాలు తగలబెట్టిన ఘటనపై ఎన్నికల కమిషన్‌ సమగ్ర విచారణ జరిపించి వాస్తవాలు వెల్లడించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ఎన్నికల…

జనసేనకు పోతిన గుడ్‌బై

Apr 8,2024 | 22:46

పార్టీలో పని చేసిన వారికి ఎందుకు సీట్లు ఇవ్వలేదు భవిష్యత్తుపై రెండు రోజుల్లో నిర్ణయం తీసుకుంటా ప్రజాశక్తి- వన్‌టౌన్‌ (విజయవాడ) : జనసేన పార్టీ రాష్ట్ర అధికార…

నడుస్తూ బిడ్డకు జన్మనిచ్చింది…

Apr 8,2024 | 22:02

ప్రజాశక్తి – అనంతగిరి (అల్లూరి సీతారామరాజు జిల్లా) : డిజిటల్‌ ఇండియా, అన్నింటా దేశం వెలిగిపోతోంది అంటూ పాలకులు గుప్పిస్తున్న ప్రకటనలు ఉత్తిమాటలేనని తేలిపోయే సంఘటన ఇది.…