విజయవాడ డివిజన్ పరిధిలో 14 రైళ్లు రద్దు
ప్రజాశక్తి-అమరావతి :విజయవాడ రైల్వే డివిజన్ పరిధిలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ నిర్వహణ కోసం 14 రైళ్లు రద్దు చేసినట్టు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ఈ నెల…
ప్రజాశక్తి-అమరావతి :విజయవాడ రైల్వే డివిజన్ పరిధిలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ నిర్వహణ కోసం 14 రైళ్లు రద్దు చేసినట్టు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ఈ నెల…
-రిటైల్ ధర రూ.7 -రైతుకు లభిస్తున్నది ధర రూ.5 -కొత్త బ్యాచ్లు వేయకపోవడంతో పెరిగిన డిమాండ్ ప్రజాశక్తి- రాజమహేంద్రవరం ప్రతినిధి :గుడ్డు ధర కొండెక్కింది. ప్రస్తుతం రిటైల్…
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి లండన్ పర్యటనకు బయలుదేరారు. విదేశీ పర్యటనకు సిబిఐ కోర్టు అనుమతి ఇవ్వడంతో కుటుంబ సభ్యులతో కలిసి శుక్రవారం…
రెండు మూడు రోజులు ఉండొచ్చు ప్రజాశక్తి- గ్రేటర్ విశాఖ బ్యూరో : నైరుతి రుతుపవనాలు జూన్ తొలి వారంలోనే రాష్ట్రాన్ని పలకరించనున్నాయి. వాతావరణ శాఖ అంచనా ప్రకారం…
-మాచర్లలో గన్మెన్లను వదిలి హైదరాబాద్ పయనం ప్రజాశక్తి- గుంటూరు జిల్లా ప్రతినిధి :గృహనిర్బంధంలో ఉన్న మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు వెంకట్రామిరెడ్డి శుక్రవారం అజ్ఞాతంలోకి…
ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి – అమరావతి :అభివృద్ధి చేసే పేరుతో ఇ-ఆఫీస్ను కొద్దిరోజులు మూసివేయాలన్న నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం వాయిదా వేసింది. ఇదే విషయాన్ని శుక్రవారం వెబ్సైట్లో…
తెలంగాణ : తెలంగాణ రాష్ట్రంలో ఇంజనీరింగ్ అగ్రికల్చర్ ఫార్మసీ కాలేజీల్లో ప్రవేశానికి నిర్వహించిన ఉమ్మడి ప్రవేశ పరీక్ష (ఈఏపీ సెట్) ఫలితాలు శనివారం ఉదయం 11 గంటలకు…
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారం రాత్రి విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. ఆయనతోపాటు సతీమణి వైఎస్ భారతి, ఓటు వేసేందుకు రాష్ట్రానికి వచ్చిన ఇద్దరు…
నార్సింగి (హైదరాబాద్) : బుల్లితెర నటుడు చంద్రకాంత్ (40) శుక్రవారం ఫ్యాన్కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. ‘త్రినయని’తోపాటు పలు సీరియల్స్లో నటిస్తున్నారు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలున్నారు.…