రాష్ట్రం

  • Home
  • అధికారంలోకి రాగానే పాత ఇసుక విధానాన్ని తెస్తాం : లోకేశ్‌

రాష్ట్రం

అధికారంలోకి రాగానే పాత ఇసుక విధానాన్ని తెస్తాం : లోకేశ్‌

Mar 31,2024 | 11:43

అమరావతి : టిడిపి, జనసేన కూటమి అధికారంలోకి రాగానే పాత ఇసుక విధానాన్ని తీసుకొస్తామని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ అన్నారు. మైనింగ్‌ విభాగంపై విచారణ…

సెక్యూరిటీల వేలంద్వారా రూ.66,900 కోట్ల రుణం

Mar 31,2024 | 11:12

ఈ ఏడాదికి ముగిసిన వేలం ప్రక్రియ ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి – అమరావతి : 2023-24 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ సెక్యూరిటీల వేలం ద్వారా 66,900 కోట్ల…

ఎపి డిఎస్‌సి, టెట్‌ ఫలితాలు వాయిదా

Mar 31,2024 | 08:37

అమరావతి : ఎపి డిఎస్‌సి పరీక్షలు వాయిదా పడ్డాయి. ఎన్నికల కోడ్‌ ఉండటంతో డీఎస్సీ పరీక్షలను వాయిదా వేయాలని ఏపీ సీఈసీ ముఖేశ్‌కుమార్‌ మీనా ఆదేశించారు. అలాగే…

టివి, యూట్యూబ్‌ ఛానెల్స్‌కు ఎమ్మెల్యే కెటిఆర్‌ నోటీసులు

Mar 31,2024 | 08:30

తెలంగాణ : మాజీ మంత్రి, బిఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కెటిఆర్‌ తమపై దురుద్దేశంతో దుష్ప్రచారం చేస్తున్నారని టివి, సోషల్‌ మీడియా ఛానెల్స్‌కు లీగల్‌ నోటీసులు పంపారు. కెటిఆర్‌…

లోకేశ్‌కు జెడ్‌ కేటగిరీ భద్రత

Mar 31,2024 | 08:13

అమరావతి : టిడిపి ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌కు సీఆర్పీఎఫ్‌ బలగాలతో జెడ్‌ కేటగిరీ భద్రతను కేంద్ర హోంశాఖ కల్పించింది. మావోయిస్టు హెచ్చరికలు, యువగళం పాదయాత్రలో చోటుచేసుకున్న…

నేడు, రేపు తీవ్ర వడగాల్పులు

Mar 31,2024 | 07:09

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఆది, సోమవారాల్లో తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాటని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది.…

బాండ్లతో విమర్శలు బంద్‌

Mar 31,2024 | 10:02

– టిడిపికి షిర్డిసాయి ఎలక్ట్రికల్స్‌ రూ.40 కోట్ల బాండ్లు – వైసిపికి పలు కంపెనీల నుంచి రూ.133 కోట్లు -జనసేనకు రూ.10 కోట్లు ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :షీర్డిసాయి…

క్విట్‌ జగన్‌, సేవ్‌ రాయలసీమ

Mar 30,2024 | 22:58

– జగన్‌ పాలనంతా భూమ్‌ భూమ్‌.. స్కామ్‌ స్కామ్‌ – నీ చెల్లెలుకు సమాధానం చెప్పిన తర్వాత ఓట్లు అడుగు? – ప్రజాగళం సభల్లో చంద్రబాబు ప్రజాశక్తి-…