రాష్ట్రం

  • Home
  • మండుటెండలో ‘ఉపాధి’

రాష్ట్రం

మండుటెండలో ‘ఉపాధి’

Apr 6,2024 | 08:34

 వేతనాల పెంపు సరే.. వసతులేవీ?  ఉపాధి కార్మికుల అవస్థలు పట్టించుకోని సర్కారు ప్రజాశక్తి-కాకినాడ ప్రతినిధి : కొలతలు, నిబంధనల ప్రకారం పని చేస్తే ఇప్పటి వరకు రోజుకు…

Congress Janajatara – హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ మళ్లింపులు

Apr 6,2024 | 08:30

తెలంగాణ : తుక్కుగూడలో నేడు కాంగ్రెస్‌ జన జాతర బహిరంగ సభను నిర్వహించిన వేళ … ట్రాఫిక్‌ పోలీసులు ఎక్కడికక్కడ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. చాలా…

రాష్ట్రస్థాయి ఒలంపియాడ్‌ యంగ్‌ జీనియస్‌ అవార్డు పొందిన రిపోర్టర్‌ కుమార్తె

Apr 6,2024 | 08:03

ప్రజాశక్తి-పుట్లూరు (అనంతపురం) : జాతీయస్థాయి సర్‌ సివి.రామన్‌ టాలెంట్‌ సెర్చ్‌ పరీక్షలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన పుట్లూరు మండల విద్యార్థి మిధునను పలువురు శనివారం అభినందించారు. జాతీయ…

‘సూర్య’ ప్రతాపం

Apr 6,2024 | 07:47

రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు  నేడు 388 మండలాల్లో వడగాడ్పులు ప్రజాశక్తి- అమరావతి బ్యూరో : రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. సూర్యుని ప్రకోపానికి రికార్డు స్థాయికి ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి.…

ఆరు వేసవి రైళ్ల ట్రిప్పులు పొడిగింపు : ద.మ.రైల్వే

Apr 6,2024 | 07:27

తెలంగాణ : ఆరు వేసవి రైళ్లను మరికొన్ని ట్రిప్పులు పొడిగిస్తున్నట్లు ద.మ. రైల్వే శుక్రవారం ప్రకటించింది. కాచిగూడ నుంచి తిరుపతికి ప్రతి గురువారం వెళ్లే ప్రత్యేక రైలు…

కొత్త జిల్లాల ఏర్పాటు చట్టబద్ధమే

Apr 6,2024 | 00:40

జిల్లా కేంద్రాల విషయంలో జోక్యం చేసుకోలేం హైకోర్టు తీర్పు ప్రజాశక్తి-అమరావతి : జిల్లాల ఏర్పాటు ప్రక్రియను సవాల్‌ చేస్తూ దాఖలైన మూడు వేర్వేరు ప్రజాహిత వ్యాజ్యాలను హైకోర్టు…

రూ.27 లక్షల బంగారు ఆభరణాలు సీజ్‌

Apr 6,2024 | 00:27

ప్రజాశక్తి – ప్రొద్దుటూరు (వైఎస్‌ఆర్‌ జిల్లా) : వైఎస్‌ఆర్‌ జిల్లా ప్రొద్దుటూరులో వాహనాల తనిఖీలో రూ.27 లక్షలు విలువైన బంగారు ఆభరణా లను సీజ్‌ చేసినట్లు డిఎస్‌పి…

సిపిఐ అభ్యర్థులు వీరే : సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ

Apr 6,2024 | 00:25

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : రానున్న సార్వత్రిక ఎన్నికల్లో సిపిఐ నుంచి పోటీ చేసే పార్లమెంట్‌, అసెంబ్లీ అభ్యర్థులను ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ…

94 శాతం పింఛన్ల పంపిణీ పూర్తి : శశి భూషణ్‌కుమార్‌

Apr 6,2024 | 00:24

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : రాష్ట్ర వ్యాప్తంగా శుక్రవారం నాటికి సామాజిక భద్రతా పింఛన్ల పంపిణీ 94 శాతం లబ్ధిదారులకు అందజేశామని పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్య…