రాష్ట్రం

  • Home
  • 210 హైస్కూళ్ల అప్‌గ్రేడ్‌

రాష్ట్రం

210 హైస్కూళ్ల అప్‌గ్రేడ్‌

Feb 21,2024 | 08:47

జూనియర్‌ కళాశాలలుగా మార్పు అమరావతి బ్యూరో:రాష్ట్రంలో 210 హైస్కూళ్లను అప్‌గ్రేడ్‌ చేశారు. వాటిని జూనియర్‌ కళాశాలలుగా మార్పు చేస్తూ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాష్‌ మంగళవారం ఉత్తర్వులిచ్చారు.…

సుప్రీం మార్గదర్శకాలు పాటించరా?

Feb 21,2024 | 08:38

– ఎస్‌జిటి పోస్టులపై ప్రభుత్వానికి హైకోర్టు ప్రశ్న ప్రజాశక్తి-అమరావతి: స్పెషల్‌ గ్రేడ్‌ టీచర్‌ (ఎస్‌జిటి) పోస్టులకు బిఇడి అభ్యర్థులను అనుమతించిన ప్రభుత్వ తీరుపై హైకోర్టు పలు ప్రశ్నలు…

భూమిని జాతీయం చేస్తేనే సమప్రాధాన్యం

Feb 21,2024 | 08:37

– చైతన్యవంతమైన సమాజంలో రాజ్య పరిపాలన కష్టం – రామన్‌ మెగసెసే అవార్డు గ్రహీత బెజవాడ విల్సన్‌ ప్రజాశక్తి – ఎఎన్‌యు (గుంటూరు జిల్లా):పాలకులు తమకు అనుకూలమైన…

త్రిపుల్‌ఐటి డిఎం జాతికి అంకితం ఐఐటి, ఐఐఎస్‌ఇఆర్‌ను వర్చువల్‌గా ప్రారంభించిన మోడీ

Feb 21,2024 | 08:36

– దేశంలోనే అగ్రస్థానంలో నిలవాలి : ఉపముఖ్యమంత్రులు అంజాద్‌,నారాయణ ప్రజాశక్తి-కర్నూలు కలెక్టరేట్‌, శ్రీకాళహస్తి :కర్నూలులోని ఇండియన్‌ ఇన్‌స్ట్టిట్యూట్‌ ఆఫ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ డిజైన్‌ అండ్‌ మ్యానుఫ్యాక్చరింగ్‌ (త్రిపుల్‌ఐటి…

ఐఎల్‌టిడి ఎన్నికల్లో వర్కర్స్‌ ఫెడరేషన్‌ (సిఐటియు) ఘన విజయం

Feb 21,2024 | 10:44

ప్రజాశక్తి-చీరాల (బాపట్ల జిల్లా) : ఇండియన్‌ లీఫ్‌ టబాకో డెవలప్‌మెంట్‌ (ఐఎల్‌టిడి) కంపెనీ యూనియన్‌ గుర్తింపు ఎన్నికల్లో సిఐటియు అనుబంధ వర్కర్స్‌ ఫెడరేషన్‌ ఘన విజయం సాధించింది.…

డ్వాక్రా మహిళలకు సున్నా వడ్డీ రుణాలు ఇవ్వాలి

Feb 21,2024 | 08:35

– ఉపాధి అవకాశాలు కల్పించాలి – ఐద్వా జాతీయ కోశాధికారి ఎస్‌ పుణ్యవతి ప్రజాశక్తి – అనకాపల్లి :డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం సున్నా వడ్డీ రుణాలు ఇవ్వాలని,…

విద్యార్థులకు అస్వస్థతపై విచారణ

Feb 21,2024 | 08:35

– నాణ్యమైన ఆహారం అందించకపోతే చర్యలు – ఏలూరు జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ బి లావణ్యవేణి ప్రజాశక్తి – జీలుగుమిల్లి : ఏలూరు జిల్లా జీలుగుమిల్లిలోని గిరిజన…

వైఎస్సార్‌ కళ్యాణమస్తు, వైఎస్సార్‌ షాదీ తోఫా విడుదల

Feb 21,2024 | 08:34

ప్రజాశక్తి-అమరావతి : పేద పిల్లల చదువును ప్రొత్సహించే క్రమంలోనే.. వైఎస్సార్‌ కల్యాణమస్తు, వైఎస్సార్‌ షాదీ తోఫా సాయాన్ని అందిస్తున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. మంగళవారం వైఎస్సార్‌ కల్యాణమస్తు..…

‘ఉక్కు’ పరిరక్షణ కోసం కేంద్రంపై ఒత్తిడి పెంచాలి

Feb 21,2024 | 08:31

ప్రజాశక్తి – ఉక్కునగరం (విశాఖపట్నం):విశాఖ ఉక్కు వంటి ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుకోవడం దేశంలోని ప్రతి ఉద్యోగి బాధ్యతని ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నాయకులు అన్నారు.…