రాష్ట్రం

  • Home
  • సికింద్రాబాద్‌-విశాఖ వందేభారత్‌ రైలు 5 గంటలు ఆలస్యం

రాష్ట్రం

సికింద్రాబాద్‌-విశాఖ వందేభారత్‌ రైలు 5 గంటలు ఆలస్యం

May 16,2024 | 15:30

హైదరాబాద్‌: సికింద్రాబాద్‌ నుంచి విశాఖపట్నం వెళ్లే వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు (20834) ఐదు గంటల ఆలస్యంగా బయల్దేరనుంది. ఈ మధ్యాహ్నం 3 గంటలకు సికింద్రాబాద్‌లో బయల్దేరాల్సిన…

రోడ్డు ప్రమాదంలో ఇరువురికి గాయాలు

May 16,2024 | 15:05

హైదరాబాద్‌ : బేగంపేట ఫ్లైఓవర్‌పై కారు బీభత్సం సృష్టించింది. పంజాగుట్ట వైపు నుంచి సికింద్రాబాద్‌ వైపు వెళ్తున్న కారుడు డివైడర్‌ పైనుంచి వెళ్లి ట్రావెల్‌ బస్సును ఢ…

తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వర్షం

May 16,2024 | 14:45

హైదరాబాద్‌: హైదరాబాద్‌లో వాతావరణం ఒక్కసారిగా మారింది. ఈరోజు నుంచి నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు వుంటాయని హైదరాబాద్‌ వాతావరణ శాఖ వెల్లడించిన విషయం తెలిసిందే. కొద్ది…

అక్రమంగా తరలిస్తున్న 1600 తాబేళ్ల పట్టివేత!

May 16,2024 | 12:15

రంపచోడవరం: ఏపీలో అక్రమంగా తరలిస్తున్న తాబేళ్లను అటవీశాఖ అధికారులు పట్టుకున్నారు. అల్లూరిజిల్లా రంపచోడవరం మండలం ఫోక్స్‌పేట అటవీ చెక్‌పోస్ట్‌ వద్ద అక్రమంగా తరలిస్తున్న తాబేళ్లను అధికారులు స్వాధీనం…

నౌపడలో వికసించిన ‘మే పుష్పం’

May 16,2024 | 12:00

ప్రజాశక్తి -నౌపడ : శ్రీకాకుళం జిల్లా నౌపడ సర్పంచ్ పిలకా బృందాదేవి, రవికుమార్ రెడ్డి ఇంటి ఆవరణలో గురువారం అరుదైన మే పుష్పం వికసించింది. ఇది ఏడాదిలో…

కామారెడ్డి డీఎంహెచ్‌ఓపై కేసు

May 16,2024 | 11:55

కామారెడ్డి: మహిళ మెడికల్‌ ఆఫీసర్లను కామారెడ్డి జిల్లా డీఎంహెచ్‌ఓ లక్ష్మణ్‌ సింగ్‌ లైంగిక వేధింపులకు గురి చేసిన విషయమై దేవునిపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. మహిళా…

అలిపిరి వద్ద కారు దగ్ధం..

May 16,2024 | 11:25

తిరుపతి: తిరుపతిలోని అలిపిరి వద్ద ఓ కారు మంటలకు ఆహుతైంది. అలిపిరి గరుడా సర్కిల్‌ వద్ద కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో అప్రమత్తమైన కారు డ్రైవర్‌…

యూకే పార్లమెంటు బరిలో శనిగరం వాసి

May 16,2024 | 11:15

కోహెడ : సిద్దిపేట జిల్లా కోహెడ మండలంలోని శనిగరం గ్రామానికి చెందిన నాగరాజు ఉదరు యూకే పార్లమెంట్‌ ఎన్నికల బరిలో నిలిచారు. హన్మంతరావు, నిర్మలాదేవి దంపతుల కుమారుడు…

నేడు సచివాలయానికి సీఎం రేవంత్‌..

May 16,2024 | 10:43

హైదరాబాద్‌ : నేడు సచివాలయానికి సీఎం రేవంత్‌ రెడ్డి సమావేశం కానున్నారు. ఎక్సైజ్‌, రిజిస్ట్రేషన్‌ శాఖలతో సమీక్ష నిర్వహించనున్నారు. గురువారం మధ్యాహ్నం తరువాత సీఎం రేవంత్‌ రెడ్డి…