సికింద్రాబాద్-విశాఖ వందేభారత్ రైలు 5 గంటలు ఆలస్యం
హైదరాబాద్: సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్లే వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు (20834) ఐదు గంటల ఆలస్యంగా బయల్దేరనుంది. ఈ మధ్యాహ్నం 3 గంటలకు సికింద్రాబాద్లో బయల్దేరాల్సిన…
హైదరాబాద్: సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్లే వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు (20834) ఐదు గంటల ఆలస్యంగా బయల్దేరనుంది. ఈ మధ్యాహ్నం 3 గంటలకు సికింద్రాబాద్లో బయల్దేరాల్సిన…
హైదరాబాద్ : బేగంపేట ఫ్లైఓవర్పై కారు బీభత్సం సృష్టించింది. పంజాగుట్ట వైపు నుంచి సికింద్రాబాద్ వైపు వెళ్తున్న కారుడు డివైడర్ పైనుంచి వెళ్లి ట్రావెల్ బస్సును ఢ…
హైదరాబాద్: హైదరాబాద్లో వాతావరణం ఒక్కసారిగా మారింది. ఈరోజు నుంచి నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు వుంటాయని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించిన విషయం తెలిసిందే. కొద్ది…
రంపచోడవరం: ఏపీలో అక్రమంగా తరలిస్తున్న తాబేళ్లను అటవీశాఖ అధికారులు పట్టుకున్నారు. అల్లూరిజిల్లా రంపచోడవరం మండలం ఫోక్స్పేట అటవీ చెక్పోస్ట్ వద్ద అక్రమంగా తరలిస్తున్న తాబేళ్లను అధికారులు స్వాధీనం…
ప్రజాశక్తి -నౌపడ : శ్రీకాకుళం జిల్లా నౌపడ సర్పంచ్ పిలకా బృందాదేవి, రవికుమార్ రెడ్డి ఇంటి ఆవరణలో గురువారం అరుదైన మే పుష్పం వికసించింది. ఇది ఏడాదిలో…
కామారెడ్డి: మహిళ మెడికల్ ఆఫీసర్లను కామారెడ్డి జిల్లా డీఎంహెచ్ఓ లక్ష్మణ్ సింగ్ లైంగిక వేధింపులకు గురి చేసిన విషయమై దేవునిపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. మహిళా…
తిరుపతి: తిరుపతిలోని అలిపిరి వద్ద ఓ కారు మంటలకు ఆహుతైంది. అలిపిరి గరుడా సర్కిల్ వద్ద కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో అప్రమత్తమైన కారు డ్రైవర్…
కోహెడ : సిద్దిపేట జిల్లా కోహెడ మండలంలోని శనిగరం గ్రామానికి చెందిన నాగరాజు ఉదరు యూకే పార్లమెంట్ ఎన్నికల బరిలో నిలిచారు. హన్మంతరావు, నిర్మలాదేవి దంపతుల కుమారుడు…
హైదరాబాద్ : నేడు సచివాలయానికి సీఎం రేవంత్ రెడ్డి సమావేశం కానున్నారు. ఎక్సైజ్, రిజిస్ట్రేషన్ శాఖలతో సమీక్ష నిర్వహించనున్నారు. గురువారం మధ్యాహ్నం తరువాత సీఎం రేవంత్ రెడ్డి…