రాజీవ్ రతన్ మృతిపై సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి
హైదరాబాద్ : సీనియర్ ఐపీఎస్ అధికారి రాజీవ్ రతన్ మృతిపై సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రాజీవ్ రతన్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి…
హైదరాబాద్ : సీనియర్ ఐపీఎస్ అధికారి రాజీవ్ రతన్ మృతిపై సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రాజీవ్ రతన్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి…
హైదరాబాద్: హిందూ వివాహ చట్టం కింద పెళ్లి జరిగింది అనడానికి కన్యాదానం ప్రమాణం కాదనీ అలహాబాద్ హైకోర్టు వ్యాఖ్యానించింది. వధూవరులు ఏడడుగులు నడిచినప్పుడే (సప్తపది) వారు దంపతులైనట్లు…
అమరావతి: తెలుగు ప్రజలందరికీ టిడిపి అధినేత చంద్రబాబు ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. ”ఈ ఎన్నికల సమయంలో మనమందరం క్రోధి నామ తెలుగు సంవత్సరంలో అడుగు పెడుతున్నాం. క్రోధి…
ప్రజాశక్తి పాఠకులకు, ఏజెంట్లకు, ప్రకటనకర్తలకు, శ్రేయోభిలాషులకు ఉగాది శుభాకాంక్షలు – చీఫ్ జనరల్ మేనేజర్
హైదరాబాద్: అమెరికాలో హైదరాబాద్ విద్యార్థి మరొకరు చనిపోయారు. ఎంఎస్ చేయడానికి వెళ్లిన హైదరాబాదీ యువకుడు అర్ఫాత్ మఅతదేహాన్ని క్లీవ్ లాండ్ పోలీసులు గుర్తించారు. ఈమేరకు హైదరాబాద్ లోని…
అమరావతి: ఎన్నికల ప్రచారంలో భాగంగా ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్రకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి శ్రీకారం చుట్టారు. ఇడుపులపాయలో ప్రారంభమైన…
హైదరాబాద్ : తెలుగు సంవత్సరం ఉగాది నుంచి మెట్రో రైలు ప్రయాణికులకు 3 కొత్త ఆఫర్లను ప్రకటిస్తున్నామని ఎల్ అండ్ టీ మెట్రో అధికారులు ఒక ప్రకటనలో…
రాజేంద్రనగర్ : ఓ వ్యక్తి ఆన్లైన్ గేమ్లకు అలవాటుపడి అప్పులపాలయ్యాడు.. తనకున్నవన్నీ అమ్ముకోవడం మొదలుపెట్టాడు.. కుటుంబ కలహాలు జరిగాయి … చివరకు తన భార్యకు, కుమారుడికి విషమిచ్చి..…
ప్రజాశక్తి-నార్పల (అనంతపురం) : మండల కేంద్రమైన నార్పలలో దొంగలు మరోసారి రెచ్చిపోయారు. స్థానిక ఎంపిడిఒ కార్యాలయం సమీపంలో ప్రసాదు, ఈశ్వరమ్మ అనే దంపతులు దుకాణం ఏర్పాటు చేసుకొని…