రాష్ట్రం

  • Home
  • వైసీపీ ఎమ్మెల్యేల అవినీతి, అక్రమాలు ప్రశ్నిస్తే దాడులకు తెగబడతారా?

రాష్ట్రం

వైసీపీ ఎమ్మెల్యేల అవినీతి, అక్రమాలు ప్రశ్నిస్తే దాడులకు తెగబడతారా?

Jan 31,2024 | 12:32

పట్టపగలు ప్రజా సంపద లూఠీ చేస్తుంటే మేం చూస్తూ కూర్చోవాలా? టిడిపి రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు ఆగ్రహం ప్రజాశక్తి-అమరావతి : తమ అవినీతి,అక్రమాలు ప్రశ్నించిన వారిపై…

అందరికీ విద్యా అందించే విద్యావిధానం కావాలి

Jan 31,2024 | 12:22

ఎస్ఎఫ్ఐ అఖిల భారత అధ్యక్షులు విపి సాను ప్రజాశక్తి – క్యాంపస్(తిరుపతి): నూతన విద్యా విధానం (ఎన్ఈపి) వల్ల విద్యార్థులలో అసమానతలు పెరుగుతున్నాయని, ఉన్నత విద్యలో విద్యార్థుల…

తిరుపతి యువకుడికి అరుదైన ఘనత

Jan 31,2024 | 12:18

తిరుపతి : తిరుపతి యువకుడికి అరుదైన ఘనత దక్కింది. ప్రతిభావంతులకు అమెరికా ప్రభుత్వం మంజూరు చేసే ఈబీ-1 వీసాను యువకుడు సొంతం చేసుకున్నాడు. తిరుపతిలోని స్థానిక నలంద…

కనీసం రూ.50వేల కోట్లు : సిఎంకు అధికారుల నివేదన

Jan 31,2024 | 11:23

ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి – అమరావతి : రానున్న రెండు నెలల కాలానికి కనీసం 50 వేల కోట్ల రూపాయలు కావాలని ఆర్థికశాఖ అధికారులు ముఖ్యమంత్రి వైఎస్‌…

కాటన్‌ బ్యారేజీపై రాకపోకలు నిలిపివేత

Jan 31,2024 | 11:03

ప్రజాశక్తి – రాజమహేంద్రవరం రూరల్‌ : రాజమహేంద్రవరం రూరల్‌ ధవళేశ్వరంలోని కాటాన్‌ బ్యారేజీపై రాకపోకలను ఫిబ్రవరి 1 నుంచి పదిరోజుల పాటు నిలిపేయనున్నట్టు ఇఇ కాశీవిశ్వేశ్వరరావు తెలిపారు.…

విద్యుత్ ఘాతానికి నవ వరుడు మృతి

Jan 31,2024 | 10:51

మరొకరికి తీవ్ర గాయాలు సదుం వైద్యశాలకు తరలింపు ప్రజాశక్తి-సోమల : విద్యుత్ ఘాతానికి గురై నవ వరుడు మృతి చెందాడు. వివరాల్లోకెళితే చిత్తూరు జిల్లా సోమల మండలం…

గన్నవరం ఎయిర్‌పోర్టులో దట్టమైన పొగమంచు.. గాల్లో చక్కర్లు కొట్టిన విమానాలు

Jan 31,2024 | 10:48

ప్రజాశక్తి-గన్నవరం: గన్నవరం ఎయిర్‌పోర్టులో దట్టమైన పొగమంచు కమ్ముకుంది. పొగమంచు కారణంగా విమానాలు ల్యాండ్‌ అయ్యేందుకు అంతరాయం ఏర్పడింది. హైదరాబాద్,చెన్నైల నుంచి బయలుదేరిన ఇండిగో విమానాలు గన్నవరం ఎయిర్‌పోర్టులో…

గాయని సాహితీ కి వేటూరి పురస్కారం ప్రధానం

Jan 31,2024 | 10:40

ప్రజాశక్తి-ఎంవిపి కాలనీ : వర్ధమాన సినీ నేపధ్య గాయని సాహితి కి వేటూరి యువ గాయని పురస్కారం ప్రధానం చేయడం అభినందనీయమని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు…

ఎపి శకటానికి తృతీయ బహుమతి

Jan 31,2024 | 10:38

సాంస్కృతిక పోటీల్లో మూడో స్థానం బహుమతులు అందజేత ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : గణతంత్ర వేడుకల్లో ఆంధ్రప్రదేశ్‌ ప్రదర్శించిన శకటానికి, సాంస్కృతిక ప్రదర్శనలకు లభించిన బహుమతులను కేంద్ర మంత్రి…