రాష్ట్రం

  • Home
  • రోజంతా విశ్రాంతి

రాష్ట్రం

రోజంతా విశ్రాంతి

Apr 5,2024 | 22:13

వైఎస్‌ భారతిరాకతో ఎవ్వరినీ కలవని సిఎం జగన్‌ పిలుపు కోసం నేతల ఎదురుచూపులు ప్రజాశక్తి-నెల్లూరు ప్రతినిధి : ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం అంతా విశాంత్రి తీసుకున్నారు.…

ఏకగ్రీవంగా బార్‌ కౌన్సిల్‌ ఛైర్మన్‌, వైస్‌ ఛైర్మన్ల ఎన్నిక

Apr 5,2024 | 22:10

ప్రజాశక్తి-అమరావతి : రాష్ట్ర బార్‌ కౌన్సిల్‌ ఛైర్మన్‌గా సీనియర్‌ న్యాయవాది ఎన్‌ ద్వారకానాథ్‌రెడ్డి, వైస్‌ ఛైర్మన్‌గా ఎస్‌ కృష్ణమోహన్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. బార్‌ కౌన్సిల్‌ మెంబర్స్‌ అంతా…

తెలుగు కేలండర్‌ ఆవిష్కరణ

Apr 5,2024 | 22:07

ప్రజాశక్తి – తిరుమల : ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలకు శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలను టిటిడి ఇఒ ఎవి ధర్మారెడ్డి తెలిపారు. తిరుపతి…

చంద్రబాబుతో కలిసి షర్మిల కుట్రలు

Apr 5,2024 | 22:01

మహిళా కమిషన్‌ మాజీ ఛైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మ ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుతో కలిసి సిఎం జగన్‌మోహన్‌రెడ్డిపై వైఎస్‌ షర్మిల కుట్రలు చేస్తున్నారని,…

డిఆర్‌ఐ అధికారులపై దురుసు ప్రవర్తన ఘటనలో.. సిఎం రమేష్‌పై కేసు

Apr 5,2024 | 22:00

ప్రజాశక్తి – చోడవరం (అనకాపల్లి) : అనకాపల్లి బిజెపి ఎంపి అభ్యర్థి సిఎం.రమేష్‌పై చోడవరం పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది. డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటిలిజెన్స్‌ (డిఆర్‌ఐ)…

కార్యకర్తలకు పార్టీ అండ : నారా భువనేశ్వరి

Apr 5,2024 | 21:47

ప్రజాశక్తి – నంద్యాల/మహానంది : టిడిపి కార్యకర్తలకు ఎల్లప్పుడూ అండగా ఉంటుందని పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు సతీమణి నారా భువనేశ్వరి అన్నారు. నంద్యాల, మహానంది మండలాల్లో…

అప్పులబాధ తో రైతు ఆత్మహత్య

Apr 5,2024 | 21:45

ప్రజాశక్తి-గార్లదిన్నె (అనంతపురం జిల్లా) : అప్పులబాధ తాళలేక రైతు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ సంఘటన అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలంలో శుక్రవారం చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు,…

వైసిపి ఎమ్మెల్సీ ఇక్బాల్‌ రాజీనామా

Apr 6,2024 | 00:50

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : వైసిపి ఎమ్మెల్సీ మహ్మద్‌ ఇక్బాల్‌ తన పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామాను వెంట నే ఆమోదించా లని శాసనమండలి…

టిడ్కో గృహాల వద్ద నిరసన

Apr 5,2024 | 20:30

 సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ ప్రజాశక్తి-గుడివాడ (కృష్ణా జిల్లా) : సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ టిడ్కో కాలనీల వద్ద లబ్ధిదారులు నిరసన తెలిపారు. కృష్ణా జిల్లా గుడివాడ…