రాష్ట్రం

  • Home
  • ముళ్ల పొదల్లోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు.. తృటిలో తప్పిన ప్రమాదం

రాష్ట్రం

ముళ్ల పొదల్లోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు.. తృటిలో తప్పిన ప్రమాదం

Apr 18,2024 | 14:16

హైదరాబాద్‌ : ఓ ఆర్టీసీ బస్సు అదుపుతప్పి ముళ్ల పొదల్లోకి దూసుకెళ్లిన సంఘటన కామారెడ్డి జిల్లాలో గురువారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. ఆర్టీసీ బస్సు బాన్సువాడ…

న్యాయం కోసమే పోరాటం: సునీత

Apr 18,2024 | 14:15

పులివెందుల: మాజీ మంత్రి వివేకానందరెడ్డి 40 ఏళ్లుగా ఈ ప్రాంతానికి సేవ చేశారని ఆయన కుమార్తె సునీత అన్నారు. వివేకాను అత్యంత దారుణంగా హతమార్చారని ఆవేదన వ్యక్తం…

నిందితుల వివరాలు తెలపాలంటూ కోర్టులో పిటిషన్‌

Apr 18,2024 | 13:40

విజయవాడ: సీఎం జగన్‌పై రాయి దాడి వ్యవహారంపై విజయవాడ కోర్టులో పిటిషన్‌ దాఖలైంది. పోలీసుల అదుపులో ఉన్న ఆరుగురి వివరాలు తెలపాలంటూ న్యాయవాది సలీం ఈ పిటిషన్‌…

సిఎం సమక్షంలో వైసిపిలో చేరిన జనసేన, తెలుగుదేశం  నేతలు

Apr 18,2024 | 12:49

రాజమహేంద్రవరం : ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహనరెడ్డి సమక్షంలో రాజోలు జనసేన కీలక నేత, మాజీ ఎమ్మెల్యే బొంతు రాజేశ్వరరావు, మరికొందరు నాయకులు వైసిపిలోకి చేరారు. తేతలిలో సిఎం…

అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని.. డిప్యూటీ తహశీల్దార్‌ చెంప ఛెల్లుమనిపించిన మహిళ

Apr 18,2024 | 12:42

సంగారెడ్డి : అసభ్యంగా ప్రవర్తిస్తున్న డిప్యూటీ తహశీల్దార్‌ని ఓ మహిళ చెంప ఛెల్లుమనిపించిన ఘటన నారాయణఖేడ్‌ పట్టణంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..నారాయణఖేడ్‌ పట్టణంలోని ఓ ఇంట్లో…

గెలిపిస్తే కల్లూరును అభివృద్ధి చేసి చూపుతా : సిపిఎం ఎమ్మెల్యే అభ్యర్థి గౌస్‌ దేశాయ్

Apr 18,2024 | 17:21

ప్రజాశక్తి-కర్నూలు :ఎన్నో సంవత్సరాలుగా కల్లూరు అభివృద్ధికి నోచుకోకుండా పోయిందని, ఇది కేవలం పాలకుల నిర్లక్ష్యమే అని పాణ్యం అసెంబ్లీ నియోజకవర్గం సిపిఎం అభ్యర్థి డి గౌస్‌ దేశాయ్…

ఏపీలో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం

Apr 18,2024 | 13:19

అమరావతి: రాష్ట్రంలో 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు, 25 లోక్‌సభ స్థానాలకు గురువారం ఉ.11 గంటల నుంచి నామినేషన్ల పర్వం ప్రారంభమైంది.నాల్గవ దశ ఎన్నికల్లో భాగంగా మే 13న…

నేడు భద్రాచల రామయ్యకు పట్టాభిషేకం..

Apr 18,2024 | 11:50

భద్రాచలం: సీతమ్మను మనువాడిన భద్రాచల రామయ్య గురువారం పటాభిషిక్తుడు కానున్నాడు. శ్రీరామ నవమిని పురస్కరించుకుని గురువారం ఉదయం 10.30 గంటల నుంచి 12.30 వరకు మిథిలా స్టేడియంలో…