రాష్ట్రం

  • Home
  • ‘ఉక్కు’ పరిరక్షణ కోసం కేంద్రంపై ఒత్తిడి పెంచాలి

రాష్ట్రం

‘ఉక్కు’ పరిరక్షణ కోసం కేంద్రంపై ఒత్తిడి పెంచాలి

Feb 21,2024 | 11:07

ప్రజాశక్తి – ఉక్కునగరం (విశాఖపట్నం) : విశాఖ ఉక్కు వంటి ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుకోవడం దేశంలోని ప్రతి ఉద్యోగి బాధ్యతని ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ…

సిఎం వస్తే సిపిఎం నేతల నిర్బంధమా..?

Feb 21,2024 | 11:05

ఆగ్రహించిన సిపిఎం ప్రజాశక్తి-విశాఖ : ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నేడు విశాఖ వస్తున్నారని సిపిఎం జిల్లా కార్యదర్శి ఎం.జగ్గు నాయుడు, జిల్లా కార్యదర్శి వర్గసభ్యులు బి.…

ఉపముఖ్యమంత్రి ఇలాకాలో అక్రమాలు

Feb 21,2024 | 10:54

 అక్రమ చేపలు చెరువుల యజమానులు బరితెగింపు చేపలు పెంపకం దార్లుపై క్రిమినల్ కేసులు పెట్టాలి సిపిఎం ప్రజాశక్తి-దేవరాపల్లి : అనకాపల్లి జిల్లా దేవరాపల్లి మండలంలోనే దారుణమైన పరిస్థితులు…

9న వికలాంగుల ‘చలో అమరావతి’

Feb 21,2024 | 10:53

పింఛను రూ.6 వేలకు పెంచాలి : మంద కృష్ణ మాదిగ ప్రజాశక్తి- గుంటూరు జిల్లా ప్రతినిధివికలాంగుల సమస్యలపై వచ్చే నెల 9న చలో అమరావతి నిర్వహిస్తున్నట్టు ఎంఆర్‌పిఎస్‌…

టీడీపీకి మాజీ ఎమ్మెల్యే ముద్దరబోయిన రాజీనామా

Feb 21,2024 | 10:53

ప్రజాశక్తి-అమరావతి : టీడీపీ మాజీ ఎమ్మెల్యే ముద్దరబోయిన వెంకటేశ్వరరావు పార్టీకి రాజీనామా చేశారు. నూజివీడు నియోజకవర్గ ఇన్ఛార్జీగా కొలుసు పార్థసారథిని చంద్రబాబు నియమించడంతో అసంతృప్తికి గురైన ముద్దరబోయిన పార్టీకి…

3 రాజ్యసభ స్థానాలు ఏకగ్రీవం – రాష్ట్రంలోని 11 స్థానాలు వైసిపివే

Feb 21,2024 | 10:42

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రం నుంచి జరిగిన మూడు రాజ్యసభ స్థానాలకు వైసిపి అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రాజ్యసభకు పోటీ చేసేందుకు సరిపడా ఎమ్మెల్యేల సంఖ్య టిడిపి…

కిం కర్తవ్యం?

Feb 21,2024 | 10:37

రాజమహేంద్రవరం సిటీ, రూరల్‌లో పోటీ లేనట్లేనా? టిడిపి నేతల్లో మొదలైన అంతర్మధనం పవన్‌ సమీక్ష అనంతరం మారిన పరిణామాలు ప్రజాశక్తి- రాజమహేంద్రవరం ప్రతినిధికిం. కర్తవ్యం ఏంటి? ఇప్పుడేం…

ఈనాడు’ కార్యాలయంపై ఎమ్మెల్యే కాటసాని అనుచరుల దాడి

Feb 21,2024 | 10:37

కర్నూలు : కర్నూలు నగరంలోని ఈనాడు పత్రిక ప్రాంతీయ కార్యాలయంపై పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి అనుచరులు మంగళవారం సాయంత్రం రాళ్ల దాడికి పాల్పడ్డారు. రాజ్‌ థియేటర్‌…

ఆర్‌టిసి బస్సును ఢీకొట్టిన బొగ్గు లారీ – పలువురికి గాయాలు

Feb 21,2024 | 10:08

కాటారం (భూపాలపల్లి) : ఆర్‌టిసి బస్సును ఎదురుగా వస్తున్న బొగ్గు లారీ ఢీకొట్టడంతో పలువురికి గాయాలైన ఘటన బుధవారం జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో జరిగింది. కాటారం- భూపాలపల్లి…