రాష్ట్రం

  • Home
  • వాహనాల రిజిస్ట్రేషన్‌..ఇకపై టీఎస్‌కు బదులు టీజీ

రాష్ట్రం

వాహనాల రిజిస్ట్రేషన్‌..ఇకపై టీఎస్‌కు బదులు టీజీ

Mar 13,2024 | 09:39

హైదరాబాద్‌ : తెలంగాణలో వాహనాల రిజిస్ట్రేషన్‌ మార్క్‌ను టీజీగా మారుస్తూ కేంద్ర ప్రభుత్వం గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది. మోటారు వాహనాల చట్టం 1988లోని సెక్షన్‌ 41(6)…

Protest: మద్దతు ధరకై పోరు

Mar 13,2024 | 10:49

సి2ప్లస్‌50 ప్రకారం ఇవ్వాలని రేపు మండల కేంద్రాల్లో నిరసనలు  రైతు సంఘాల సమన్వయ సమితి  ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : సి2ప్లస్‌50 శాతం కలిపి మద్దతు…

టిడిపిలో కమలం చిచ్చు

Mar 13,2024 | 09:24

 విజయనగరం, అరకు పార్లమెంట్‌ స్థానాలను బిజెపికి వదిలేసిన అధిష్టానం నెల్లిమర్లలో ఉనికి కోల్పోతామంటూ ఆందోళన ప్రజాశక్తి – విజయనగరం ప్రతినిధి : మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో…

కర’కట్టు’ కథలేనా?

Mar 13,2024 | 09:20

2019లో ఉన్నపళంగా పనులను రద్దు చేసిన ప్రభుత్వం ప్రమాదకర ప్రాంతాల్లో రక్షణ గోడల నిర్మాణానికి నిర్ణయం ప్రజాశక్తి-శ్రీకాకుళం ప్రతినిధి : కరకట్టల నిర్మాణాల విషయంలో ప్రభుత్వం ఉదాసీనత…

అభివృద్ధిని ఓర్వలేక తప్పుడు ప్రచారం : అమర్‌నాథ్‌

Mar 13,2024 | 09:16

ప్రజాశక్తి – రాజానగరం (తూర్పుగోదావరి జిల్లా) : వైసిపి ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ఐటి శాఖ…

గిరి పుత్రులకు గుణాత్మక విద్య అందించండి

Mar 13,2024 | 09:14

ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి అభిషేక్‌ తొలివిడతలో 61మంది సిఆర్‌టిల రెగ్యులరైజేషన్‌ స్కూల్‌ అసిస్టెంట్లుగా నియామక పత్రాలు అందజేత ప్రజాశక్తి -పాడేరు : గిరిపుత్రులకు గుణాత్మకమైన విద్యను అందించాలని…

గుడివాడ అమర్‌నాథ్‌కు గాజువాక

Mar 13,2024 | 07:52

చిలకలూరిపేటలో మనోహర్‌ నాయుడు  కర్నూలు మేయరుగా సత్యనారాయణమ్మ ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : పరిశ్రమలశాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌కు ఎట్టకేలకు సీటు దక్కింది. ఇప్పటికే సమన్వయకర్తలను ప్రకటించిన గాజువాక,…

సిఎఎపై వైఖరి ప్రకటించండి

Mar 13,2024 | 07:49

టిడిపి, వైసిపిలకు వామపక్షాల డిమాండ్‌ ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : దేశంలో మతపరమైన విభజనను సృష్టించి రాజకీయ లబ్ది పొందేందుకు కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం తీసుకొచ్చిన వివాదాస్పద పౌరసత్వ…

ముఖ్యమంత్రి జగన్‌ నుంచి ప్రాణహాని

Mar 12,2024 | 23:13

-రక్షణ కల్పించాలని సిబిఐ కోర్టులో దస్తగిరి పిటిషన్‌ ప్రజాశక్తి-హైదరాబాద్‌ బ్యూరో :మాజీ మంత్రి వైఎస్‌ వివేకానంద రెడ్డి హత్య కేసులో అప్రూవర్‌గా మారిన దస్తగిరి మంగళవారం హైదరాబాద్‌లోని…