రాష్ట్రం

  • Home
  • వడదెబ్బకు ముగ్గురు మృతి

రాష్ట్రం

వడదెబ్బకు ముగ్గురు మృతి

Apr 30,2024 | 23:07

ప్రజాశక్తి-యంత్రాంగం : రాష్ట్రంలో వేర్వేరు చోట్ల వడదెబ్బకు మంగళవారం ముగ్గురు వృద్ధులు మృతి చెందారు. మృతుల్లో శ్రీకాకుళం జిల్లాలో ఇద్దరు, వైఎస్‌ఆర్‌ జిల్లాలో ఒకరు ఉన్నారు. కుటుంబ…

ఎన్నికల వేడి – హాట్‌ కేకుల్లా బీరు మద్యం సేల్స్‌…!

Apr 30,2024 | 14:46

ప్రజాశక్తి-రామచంద్రపురం (అంబేద్కర్‌ కోనసీమ) : రోజురోజుకు పెరుగుతున్న ఎండలు వేడితో పాటు ఎన్నికల వేడి పెరగడంతో మద్యం ప్రియులు మద్యం షాపులకు ఎగబడుతున్నారు. ఎన్నికల నిబంధన వచ్చిన…

టీడీపీ కూటమి మేనిఫెస్టో విడుదల..

Apr 30,2024 | 16:09

మహిళలు, రైతులు, నిరుద్యోగులపై వరాల జల్లు ప్రజాశక్తి-అమరావతి బ్యూరో ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల నేపథ్యంలో టీడీపీ, జనసేన, బీజేపీ (ఎన్డీఏ) కూటమి మేనిఫెస్టోను విడుదల చేసింది. ఉండవల్లిలో తెలుగు…

సిపిఎం నేత గౌస్‌దేశాయ్ ని గెలిపించండి : సిపిఎం కేంద్రకమిటీ సభ్యులు-మాజీ శాసనసభ్యులు ఎం.ఏ.గఫూర్‌

Apr 30,2024 | 14:30

ప్రజాశక్తి-కర్నూలు కార్పోరేషన్‌ : పాణ్యం నియోజకవర్గంలో సిపిఎం కార్మిక నాయకుడు గౌస్‌ దేశాయ్ ని గెలిపించాలంటూ … సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు మాజీ శాసనసభ్యులు ఎం.ఏ.గఫూర్‌…

పత్తిపాడులో భారీగా అక్రమ మద్యం పట్టివేత

Apr 30,2024 | 13:55

పత్తిపాడు (గుంటూరు) : ఆంధ్రప్రదేశ్‌ లో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ … గుంటూరు జిల్లాలోని పత్తిపాడు నియోజకవర్గంలో పత్తిపాడు సిఐ మాధవి భారీగా అక్రమ మద్యాన్ని…

సేవాభావంతో రాజకీయాల్లోకి వచ్చా

Apr 30,2024 | 13:26

ఒంగోలు పార్లమెంట్‌ నియోజకవర్గ ఇండిపెండెంట్‌ అభ్యర్థి జె.వి.మోహన్‌గౌడ్ ఒంగోలు : ప్రజలకు ఎంతోకొంత తనవంతుగా సాయం చేద్దామనే ఆలోచనలతోనే రాజకీయాల్లోకి వచ్చానని ఒంగోలు పార్లమెంట్‌ నియోజకవర్గ ఇండిపెండెంట్‌…

హై 5 యూత్‌ ఫౌండేషన్‌ అధ్యక్షురాలు అనసూయకు నంది అవార్డు

Apr 30,2024 | 12:42

ప్రజాశక్తి-గుడ్లవల్లేరు (కృష్ణా) : వాసవి జాగఅతి ఇంటర్నేషనల్‌ ఫౌండర్‌, మెంబర్‌ హై 5 యూత్‌ ఫౌండేషన్‌ అధ్యక్షురాలు కొల్లిపర అనసూయ సోమవారం రాత్రి ఢిల్లీ రాజ్‌ భవన్‌…

సిపిఎం అభ్యర్థి బాబురావుని గెలిపించాలంటూ … బైక్‌ ర్యాలీ

Apr 30,2024 | 12:31

ప్రజాశక్తి-అజిత్‌ సింగ్‌ నగర్‌ (విజయవాడ) : ఇండియా వేదిక పార్టీలు బలపరిచిన విజయవాడ సెంట్రల్‌ సిపిఎం అభ్యర్థి చిగురుపాటి బాబురావుకి మద్దతు తెలుపుతూ … మంగళవారం బైక్‌…

ఐక్యరాజ్యసమితి వేదికపై ప్రసంగించనున్న హేమకుమారి

Apr 30,2024 | 12:56

పేకేరు సర్పంచికి అరుదైన గౌరవం తణుకు : పశ్చిమగోదావరి జిల్లా ఇరగవరం మండలం పేకేరు గ్రామ సర్పంచి కునుకు హేమకుమారికి అరుదైన గౌరవం దక్కింది. కేంద్ర గ్రామీణాభివృద్ధి,…