రాష్ట్రం

  • Home
  • రూ.26 లక్షల నగదు స్వాధీనం – బంగారు ఆభరణాలు సీజ్‌

రాష్ట్రం

రూ.26 లక్షల నగదు స్వాధీనం – బంగారు ఆభరణాలు సీజ్‌

Apr 8,2024 | 07:25

ప్రజాశక్తి-యంత్రాంగం :రాష్ట్రంలో ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది భారీగా నగదు పట్టుబడుతోంది. ఈ నేపథ్యంలో పోలీసుల ఎక్కడికక్కడ చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి వాహన తనిఖీలు చేపడుతున్నారు. అధిక…

వడదెబ్బకు వృద్ధుడు మృతి

Apr 8,2024 | 07:23

ప్రజాశక్తి-అవనిగడ్డ (కృష్ణాజిల్లా) :వడదెబ్బకు ఓ వృద్ధుడు మృతి చెందిన సంఘటన కృష్ణా జిల్లా అవనిగడ్డ మండలంలో చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. అవనిగడ్డ మండల…

విమర్శలకే పరిమితం – ఉక్కు పరిరక్షణపై స్పష్టత ఇవ్వని పవన్‌

Apr 8,2024 | 07:24

– అనకాపల్లిలో వారాహి విజయ భేరి యాత్ర ప్రజాశక్తి-అనకాపల్లి ప్రతినిధి :’స్టీల్‌ ప్లాంట్‌ అమ్మకంపై ప్రధానిని తిడితే లాభం లేదు. పిఎం దగ్గరకు వెళ్దామని చెప్పినా రావడానికి…

10, 11 తేదీల్లో చంద్రబాబు, పవన్‌ ఉమ్మడి ప్రచారం

Apr 8,2024 | 07:23

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ ఈ నెల 10, 11 తేదీల్లో ఉమ్మడి ప్రచారం నిర్వహించనున్నారు. సార్వత్రిక…

వ్యవసాయ కార్మికుల కోసం ప్రత్యేక కార్పొరేషన్‌

Apr 7,2024 | 23:55

-పామర్రు, ఉయ్యూరు ‘ప్రజాగళం’ సభల్లో చంద్రబాబు ప్రజాశక్తి- కృష్ణా, గుంటూరు ప్రతినిధులు:వ్యవసాయ కార్మికుల కోసం ప్రత్యేక కార్పొరేషన్‌ ఏర్పాటు చేస్తామని టిడిపి జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి…

రేపు 93 మండలాల్లో వడగాడ్పులు

Apr 7,2024 | 23:50

ప్రజాశక్తి -అమరావతి బ్యూరో:రాష్ట్ర వ్యాప్తంగా ఈనెల 8న 93 మండలాల్లో వడగాడ్పులు వీచే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎమ్‌డి రోణంకి కూర్మనాథ్‌ పేర్కొన్నారు.…

దళిత యువకులపై దాడి

Apr 7,2024 | 23:30

-ఇటుక రాళ్లు, గాజు సీసాలతో తెగబడిన పెత్తందారులు -ఐదుగురికి గాయాలు -వారిలో ఒకరి పరిస్థితి విషమం ప్రజాశక్తి- రాజమహేంద్రవరం ప్రతినిధి:తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం కడియపు సావరంలో…

బిజెపిని, దాని మిత్రులను ఓడిస్తేనే ఉక్కుకు రక్షణ

Apr 7,2024 | 23:15

ప్రజాశక్తి – ఉక్కునగరం (విశాఖపట్నం) :రానున్న అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో బిజెపిని, ఆ పార్టీ మిత్రులుగా ఉన్న టిడిపి, జనసేన, వైసిపిలను ఓడిస్తేనే స్టీల్‌ప్లాంట్‌కు రక్షణ ఉంటుందని…