రాష్ట్రం

  • Home
  • 98.81శాతం పింఛన్ల పంపిణీ పూర్తి

రాష్ట్రం

98.81శాతం పింఛన్ల పంపిణీ పూర్తి

Apr 7,2024 | 10:34

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో :రాష్ట్రవ్యాప్తంగా 64.91లక్షల మందికి (98.81శాతం) మంది లబ్దిదారులకు రూ.1930.25 కోట్లు సామాజిక భద్రతా పింఛన్లను శనివారం నాటికి పంపిణీ చేసినట్లు రాష్ట్ర…

సెల్ఫీ దిగుతుండగా స్నేహితులను ఢీకొట్టిన కారు – ఒకరు మృతి

Apr 7,2024 | 08:18

తెలంగాణ : తీగల వంతెనపై ఇద్దరు స్నేహితులు సెల్ఫీ దిగుతుండగా … వేగంగా వచ్చిన కారు ఢీకొట్టడంతో ఒకకు మృతి చెందారు. మరొకరు గాయపడ్డారు. ఈ ఘటన…

Notices – బిజెపి నేత సిఎం రమేష్‌ వివాదాస్పద శైలి – 41ఏ నోటీసులు జారీ

Apr 7,2024 | 08:39

అనకాపల్లి : అనకాపల్లి పార్లమెంట్‌ స్థానానికి బిజెపి తరఫున పోటీ చేస్తున్న సిఎం రమేష్‌ వ్యవహార శైలి వివాదాస్పదంగా మారింది. ఒక కేసుకు సంబంధించి తనిఖీలు చేస్తున్న…

బిజెపి కుట్రలు అడ్డుకుంటాం

Apr 6,2024 | 23:56

-రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుంటాం తుక్కుగూడ జనజాతరలో రాహుల్‌గాంధీ -కాంగ్రెస్‌ పార్టీ తెలుగు మేనిఫెస్టో ఆవిష్కరణ -దేశంలో ప్రతి పేద మహిళకు, నిరుద్యోగికి ఏడాదికి లక్ష ఆర్థిక సాయానికి…

పాముకాటుతో రైతు సంఘం నాయకుడు మృతి

Apr 6,2024 | 23:51

ప్రజాశక్తి-సత్తెనపల్లి రూరల్‌ (పల్నాడు జిల్లా) :పాముకాటుకు పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండల రైతు సంఘం అధ్యక్షులు బగ్గి వెంకటేశ్వర్లు (65) శనివారం మృతి చెందారు. మండలంలోని కందులువారిపాలేనికి…

ఇసిని శాసించేలా బిజెపి అధ్యక్షురాలు

Apr 6,2024 | 23:42

-ఐపిఎస్‌ బదిలీల లేఖను ఖండించిన సిపిఎం రాష్ట్ర కమిటీ ప్రజాశక్తి-అమరావతి బ్యూరో  :కీలక స్థానాల్లో ఉన్న 22 మంది ఐపిఎస్‌లను బదిలీ చేసి వారి స్థానంలో ఎవర్ని…

రాష్ట్ర భవిష్యత్తు నిర్ణయించే ఎన్నికలివి

Apr 6,2024 | 23:33

-గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ప్రజలు ఆలోచించి ఓటేయాలి -కావలి ‘మేమంతా సిద్ధం’ సభలో జగన్‌ -నెల్లూరు జిల్లాలో రోడ్‌ షో ప్రజాశక్తి- కావలి (నెల్లూరు జిల్లా)…

టిడిపి పాటపై ఇసికి వైసిపి ఫిర్యాదు

Apr 6,2024 | 23:30

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :తెలుగుదేశం పార్టీ విడుదల చేసిన పాటలు ఎన్నికల ప్రవర్తనా నియమావళికి విరుద్ధంగా ఉన్నాయని, ‘సైకో పోవాలి ా సైకిల్‌ రావాలి’ పాటను తక్షణమే నిలుపుదల…