కోటి టన్నుల ‘అక్రమ టెండర్’ ను రద్దు చేయాలి
బరైటీస్ అక్రమ టెండర్ పై సిపిఎం డిమాండ్ ప్రజాశక్తి-రైల్వేకోడూరు : మంగంపేట బెరైటీస్ అక్రమ టెండర్లను వెంటనే రద్దు చేయాలని సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు…
బరైటీస్ అక్రమ టెండర్ పై సిపిఎం డిమాండ్ ప్రజాశక్తి-రైల్వేకోడూరు : మంగంపేట బెరైటీస్ అక్రమ టెండర్లను వెంటనే రద్దు చేయాలని సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు…
తెలంగాణ : రానున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో … కాంగ్రెస్ పార్టీ ఎంపి టికెట్ల కోసం దరఖాస్తుల స్వీకరణను చేపట్టింది. ఇప్పటివరకు మొత్తం 45 మంది ఆశావహులు…
ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ ఆంధ్రప్రదేశ్ సర్పంచ్ ల సంఘం ప్రజాశక్తి-విజయవాడ : అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఫిబ్రవరి 6న సర్పంచుల “చలో అసెంబ్లీ” ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్…
విజయవాడ : గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి విజయవాడ ప్రతినిధుల కోర్టు అరెస్టు వారెంట్ జారీ చేసింది. గతంలో ప్రసాదంపాడులో జరిగిన ఓ ఘటనపై కేసు నమోదైంది.…
బాచుపల్లి (తెలంగాణ) : హైదరాబాద్ బాచుపల్లిలో గంజాయి సరఫరా చేస్తూ ఎపికి చెందిన ఇద్దరు పోలీసులు పట్టుబడ్డారు. నిందితులను ఎపి ఎస్పి కి చెందిన కానిస్టేబుళ్లు సాగర్…
ప్రజాశక్తి-తిరుమల : త్వరలో ఎల్.ఎన్.జి స్టేషన్ ను ఏర్పాటు చేసి, పైపులైన్ ద్వారా గ్యాస్ సరఫరా చేస్తామని టీటీడీ ఈఓ ధర్మారెడ్డి పేర్కొన్నారు. తిరుమలలో ప్రైవేటు ఆహార…
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : దేశ వ్యవసాయ రంగాన్ని స్వదేశీ-విదేశీ కార్పొరేట్ సంస్థలకు అప్పజెప్పి రైతులను కార్పొరేట్ సంస్థలకు కట్టుబానిసలుగా చేసే విధానాన్ని చేపట్టనున్నట్లు కేంద్ర బడ్జెట్లో ప్రకటించడం…
గతేడాది కన్నా స్వల్పంగానే పెరుగుదల కేంద్ర బడ్జెట్లో వెల్లడి ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి – అమరావతి : కేంద్ర పన్నుల్లో రాష్ట్ర వాటా నిధులు రూ.49 వేల…
ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునెందుకు సిపిఎం కృషి ప్రజా సమస్యలు పరిష్కారం చేయడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు విజయనగరంలో ఇంటి ఇంటా విరాళాలు…