రాష్ట్రం

  • Home
  • అంగన్‌వాడీ సెంటర్లలో ఒంటిపూట బడులు నిర్వహించాలి

రాష్ట్రం

అంగన్‌వాడీ సెంటర్లలో ఒంటిపూట బడులు నిర్వహించాలి

Mar 28,2024 | 08:20

స్త్రీ, శిశు సంక్షేమశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీకి లేఖ ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : రాష్ట్రంలో ఎండల తీవ్రత వల్ల అంగన్‌వాడీ సెంటర్లకు వస్తున్న ప్రీ స్కూలు…

ఆనాటి హామీలు ఏమయ్యాయి?

Mar 28,2024 | 07:12

టిడిపి, జనసేన, బిజెపిలకు జగన్‌ ప్రశ్న కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకహాదా ఇచ్చిందా? ప్రొద్దుటూరు ‘మేమంతా సిద్ధం’ సభలో సిఎం జగన్‌ ప్రజాశక్తి-కడప ప్రతినిధి : రాష్ట్ర ప్రజలకు…

పామాయిల్‌ ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం – రూ.35 లక్షల ఆస్తి నష్టం

Mar 27,2024 | 22:38

ప్రజాశక్తి – రాజానగరం (తూర్పు గోదావరి) :తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలం చక్రద్వారబంధం గ్రామంలో సుమా రిఫైనరీస్‌లో బుధవారం అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. యాజమాన్యం వివరాల మేరకు..…

‘సీమ’కు గోదావరి జలాలు

Mar 27,2024 | 22:08

-పవర్‌లూములు, చేనేత కార్మికులకు 500 యూనిట్ల ఉచిత విద్యుత్‌ -రాబోయే ఐదేళ్లలో యువతకు 20 లక్షల ఉద్యోగాలు -50 ఏళ్లు నిండిన బిసిలకు పింఛన్‌ -‘ప్రజాగళం’ సభల్లో…

యర్రజర్ల నిక్షేపాలు విశాఖ ఉక్కుకు కేటాయించండి- సిఎస్‌కు వి. శ్రీనివాసరావు లేఖ

Mar 27,2024 | 22:00

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో :యర్రజర్ల కొండ ఐరన్‌ నిక్షేపాలను విశాఖ ఉక్కుకు కేటాయించాలని, జిందాల్‌కు అప్పగించేందుకు ప్రయత్నించడం సరికాదని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు పేర్కొన్నారు.…

పురందేశ్వరి ఇంట్లో కూటమి నేతల భేటీ

Mar 27,2024 | 23:01

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :టిడిపిాజనసేనాబిజెపి కూటమి నేతలు బుధవారం సమావేశమయ్యారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షులు దగ్గుబాటి పురందేశ్వరి నివాసంలో బుధవారం ఈ భేటీ జరిగింది. టిడిపి రాష్ట్ర అధ్యక్షులు…

మనస్తాపంతోనే వైసిపికి రాజీనామా – అన్నా రామచంద్రయ్య యాదవ్‌

Mar 27,2024 | 21:58

ప్రజాశక్తి – తిరుపతి(మంగళం) :రాష్ట్రవ్యాప్తంగా యాదవులు, బిసి, ఎస్‌సి, ఎస్‌టి, మైనారిటీ సామాజిక తరగతికి చెందిన వారి ఆర్థిక మూలాలను చిదిమేస్తూ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా వైసిపి…

అంతరాయం లేకుండా విద్యుత్‌ సరఫరా – చర్యలు తీసుకోవాలని సిఎస్‌ ఆదేశం

Mar 27,2024 | 22:34

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :రాష్ట్రంలో వేసవి, విద్యార్థులకు పరీక్షల సమయం దృష్ట్యా ఎక్కడా విద్యుత్‌ సరఫరాలో అంతరాయం కలగకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని విద్యుత్‌శాఖ అధికారులను ప్రభుత్వ ప్రధాన…

దేశభక్తి ఉద్యమంగా మారాలి – విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ

Mar 27,2024 | 21:55

ప్రజాశక్తి-ఉక్కునగరం (విశాఖపట్నం) :విశాఖ స్టీల్‌ప్లాంట్‌ పరిరక్షణ కోసం జరుగుతున్న పోరాటం దేశభక్తి ఉద్యమంగా మారాలని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నాయకులు అన్నారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌…